దేశం
నా భార్యకు నోటీసులిస్తారా.. ఇది పిరికి పంద చర్య
పీఎంసీ బ్యాంక్ మనీ ల్యాండరింగ్ కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సతీమణి వర్షా రౌత్ కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సంజయ్ రౌత్ మీడియాతో
Read Moreహిమాచల్ ప్రదేశ్ ను కప్పేసిన మంచు
హిమాచల్ ప్రదేశ్ తో తీవ్రంగా మంచు కురుస్తోంది. కొద్ది రోజులుగా కురుస్తున్న మంచుతో అనేక ప్రాంతాల్లో ఇళ్లు, రోడ్లు మంచుతో కప్పుకుపోయాయి. రహదారులపై అడుగు
Read Moreనాకు సీఎం కావాలని లేదు.. బీజేపీ నుంచి సీఎంని చేసుకోవచ్చు
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సీఎం అవ్వాలని తాను కోరుకులేదని చెప్పారు. ఎవరైనా సీఎం అయ్యేలా ప్రజా తీర్పు ఉందన్నారు.
Read Moreఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్కు అస్వస్థత
ఢిల్లీ ఎయిమ్స్ కు తరలింపు డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో ఇన్ ఫెక్షన్ సోకినట్లు వైద్యులు గుర
Read Moreదేశంలో తొలిసారి పట్టాలెక్కిన డ్రైవర్ లెస్ మెట్రో ట్రైన్
దేశంలోనే తొలిసారి డ్రైవర్ లేని మెట్రో రైలు పట్టాలెక్కింది. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ట్రైన్ ను ప్రారంభించారు. పశ్చిమ జ
Read Moreనాలుగు రాష్ట్రాల్లో మొదలైన కరోనా వ్యాక్సిన్ డ్రై రన్
దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో కరోనా టీకా డ్రైరన్ కొనసాగుతోంది. ఇవాళ, రేపు పంజాబ్, అసోం, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ లలో డ్రైరన్ నిర్వహిస్తున్నారు. ప్రతి రాష
Read Moreకోటి రెండు లక్షలు దాటిన కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు, మరణాల సంఖ్య రోజు రోజుకు తగ్గుతున్నాయి. గత మూడు రోజులుగా రోజు వారీ మరణాలు కూడా 300 లోపు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 7,15,397
Read Moreఒట్టిగ ఫ్యామిలీ కరిష్మానే అంటే.. కాంగ్రెస్ బతికేనా!
స్వాతంత్ర్య పోరాటంలో 1885 డిసెంబర్ 28న ఆవిర్భవించిన గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ పరిస్థితి ప్రస్తుతం దారుణంగా తయారైంది. 2014, 2019ల్లో వరుసగా రెండు
Read Moreఢిల్లీ బార్డర్లో రైతుల థాలీ బజావో
‘మన్ కీ బాత్’ టైంలో కంచాలు మోగించిన రైతులు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు సింఘు బార్డర్ కు వెళ్లిన కేజ్రీవాల్ అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా 32వ రోజు ని
Read More6 నెలల్లో తొలిసారి అతి తక్కువ కేసులు
దేశంలో గత 24 గంటల్లో 18,732 మందికి కరోనా పాజిటివ్ దేశవ్యాప్తంగా రికవరీ రేటు 96%.. మరణాల రేటు 1.5% కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి న్యూఢిల్లీ: దేశంలో కరోన
Read Moreసైనికులకు.. సినిమా టికెట్లు ఫ్రీ!
పాట్నాలో ఓ థియేటర్ ఆఫర్ పాట్నా: దేశంకోసం ఎనలేని త్యాగాలు చేస్తున్న సోల్జర్లకు పాట్నాలోని ఓ సినిమా థియేటర్ యాజమాన్యం అరుదైన గౌరవం కల్పించింది. ఇండియన్
Read Moreసుశాంత్ ది హత్యనా..ఆత్మహత్యనా?
బాలీవుడ్ దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం గురించి సీబీఐ నోరు విప్పాలని మహరాష్ట్ర హోమంత్రి అనిల్ దేశ్ ముఖ్ డిమాండ్ చేశారు. సుశాంత్ చనిపోయి ఐదున
Read Moreవాహనదారులకు శుభవార్త చెప్పిన కేంద్రం
వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ పర్మిట్లను మార్చి 31వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కార
Read More












