దేశం

ఎంజీఆర్ గా అరవింద్ స్వామి

సినీ నటుడు అరవింద్ స్వామి నటించిన సినిమా తలైవి. ఈ సినిమాలో ఆయన ఎంజీఆర్ పాత్రలో కన్పించనున్నాడు. ఇవాళ(గురువారం) దివంగత నటుడు, తమిళనాడు మాజీ సీఎం ఎంజీఆర

Read More

ఏసీ‌‌లో కూర్చొని, ట్వీట్లు చేసే లీడర్ అవ్వాలనుకోవడం లేదు

ముంబై: బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఊర్మిలా మతోండ్కర్ రీసెంట్‌‌గా మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివ సేన పార్టీలో చేరారు. గతేడాది ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌‌

Read More

అగ్రిగోల్డ్ ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసిన ఈడీ

హైదరాబాద్‌: అగ్రిగోల్డ్ ఆస్తులను ఈడీ తాత్కాలిక జప్తు చేసింది. రూ.4109 కోట్ల విలువైన అగ్రిగోల్డ్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్

Read More

అమేజింగ్ ఫీట్: 10 కి.మీ.ను గంటలో పూర్తి చేసిన గర్భిణి

బెంగళూరు: ఆరోగ్యంగా ఉండాలంటే నడక, యోగా, ధ్యానం లాంటివి అలవాటు చేసుకోవాలి. పరిగెత్తడం కూడా మంచి హాబీనే. రన్నింగ్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఇద

Read More

కాల్ మనీ వేధింపుల కేసులో మరో ఐదుగురి అరెస్ట్

హైదరాబాద్: కాల్ మనీ వేధింపుల కేసులో మరో ఐదుగురిని ఢిల్లీలో అరెస్ట్ చేసి, హైదరాబాద్ కు తీసుకొచ్చామని తెలిపారు సైబర్ క్రైమ్ పోలీసులు. పక్కా సమాచారంతో ఢి

Read More

ఈ కారును మించిన కారు లేదు

ఎలన్ మస్క్‌‌కు చెందిన టెస్లా సంస్థ కార్లు తయారు చేయడంలో ప్రసిద్ధి పొందింది. కార్ల కంపెనీల్లో ఈ సంస్థకు చాలా పేరు, ప్రతిష్టలు ఉన్నాయి. అయితే టెస్లా కార

Read More

రైతుల ముందు ఏ శక్తీ నిలవలేదు

న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి రామ్‌‌నాథ్ కోవింద్‌‌ను కాంగ్రెస్ మాజ

Read More

కేసు ఫైల్ చేయలేదని పోలీసును రోడ్డు ఊడ్చమన్న కోర్టు

బాధితులు ఇచ్చిన ఫిర్యాదును నమోదు చేయలేదని ఓ పోలీసు అధికారిని రోడ్డు ఊడ్చాలంటూ కోర్టు తీర్పిచ్చిన ఘటన కర్ణాటకలో జరిగింది. కల్బుర్గిలో నివసించే తారాబాయి

Read More

లాక్‌డౌన్‌లో పానీ పూరికి 2 లక్షల ఆన్‌లైన్‌ ఆర్డర్లు

చికెన్ బిర్యానీ తెగ తిన్నరు.. ఇళ్ల వద్దకే డెలివరీ చేశామన్న స్విగ్గీ బెంగళూరు: ఫుడ్ అగ్రిగేటర్‌‌‌‌ స్విగ్గీపై ఎక్కువగా ఆర్డర్ చేసిన ఫుడ్‌‌లో చికెన్ బిర

Read More

స్కాలర్​షిప్​ నిధులను భారీగా పెంచిన కేంద్రం.. 4 కోట్ల మందికి ప్రయోజనం

స్కాలర్​షిప్​ల కోసం రూ.59 వేల కోట్లు ఎస్సీ స్టూడెంట్లకు ఇవ్వనున్న కేంద్రం 4 కోట్ల మందికి లాభం డీటీహెచ్ సెక్టార్​లో ఇక 100 % ఎఫ్​డీఐలు కేంద్ర కేబినెట్​

Read More

కరోనా టీకా కొవిషీల్డ్ ​వచ్చేవారమే!

కరోనా టీకాకు కేంద్రం అనుమతిచ్చే అవకాశం 28 లేదా 29న పర్మిషన్​ ఇవ్వనున్న బ్రిటన్​.. అంతకుముందే మన దేశంలో పర్మిషన్​ వస్తే ఆ టీకాకు లైన్​ క్లియర్​ చేసిన ఫ

Read More

9 నెలల తర్వాత తెరుచుకున్న పూరి జ‌గ‌న్నాథ్ ఆలయం

క‌రోనా వైరస్ తో 9 నెల‌ల విరామం తర్వాత  పూరిలోని జ‌గ‌న్నాథ్ ఆల‌యం భ‌క్తుల సంద‌ర్శ‌నార్థం బుధ‌వారం తిరిగి తెరుచుకుంది. భ‌క్తుల మ‌త‌సంబంధ విశ్వాసాల క్రమం

Read More

ఎస్సీల స్కాలర్ షిప్ పథకానికి కేబినెట్ ఆమోదం

SC విద్యార్థుల పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ ల కోసం 59 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నిధులతో ఐదేళ్ల పాటు SC విద్యార

Read More