దేశం

దావూద్‌ ఇబ్రహీం అనుచరుడు కుట్టి అరెస్ట్‌

అహ్మదాబాద్‌: పాకిస్థాన్‌లో తలదాచుకున్న అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం అనుచరుడ్ని గుజరాత్‌కు చెందిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీస్‌) అరెస్ట్‌ చే

Read More

రైతు చట్టాల్ని వ్యతిరేకిస్తూ లాయర్ ఆత్మహత్య

రైతు చట్టాల్నివ్యతిరేకిస్తూ అన్నదాతలు చేస్తున్న ర్యాలీలో పాల్గొన్న ఓ లాయర్ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతు చట్టా

Read More

కరోనా వచ్చిందంటూ కోర్ట్ కు ఫేక్ రిపోర్ట్.. బీజేపీ ఎమ్మెల్యే పై కేసు

కరోనా వచ్చినట్లు ఫేక్ రిపోర్ట్ సమ్మిట్ చేసి కోర్ట్ విచారణను నుంచి తప్పించుకున్న ఎమ్మెల్యేపై, అందుకు సహకరించిన చీఫ్ మెడికల్ ఆఫీసర్ పై కేసు నమోదైంది.ఉత్

Read More

2025 నాటికి అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా భారత్

2025 నాటికి భారత్ ప్రపంచంలోనే ఐదు అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించే ఐదు దేశాల్లో ఇండియా ఉంటుందని సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ (సీఈబీఆ

Read More

జనతాదళ్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న బీహార్ సీఎం నితీష్

పాట్నా: జనతాదళ్(యూ) అధ్యక్ష పదవి నుంచి బీహార్ సీఎం నితీష్ కుమార్ తప్పుకున్నారు. మాజీ ఐఏఎస్ అధికారి, రాజ్యసభ సభ్యులు రామచంద్ర ప్రసాద్ సింగ్ కొత్త అధ్యక

Read More

ఉగ్రవాదిగా మారిన స్పెషల్ పోలీసాఫీసర్

శ్రీనగర్ : కొద్ది రోజుల క్రితం అదృశ్యమై, ఉగ్రవాదిగా మారిన స్పెషల్ పోలీసాఫీసర్ (ఎస్‌పీఓ)ను జమ్మూ-కశ్మీరు పోలీసులు అరెస్టు చేశారు.  ముగ్గురు జైషే మొహమ్మ

Read More

కశ్మీర్ కుంకుమ పువ్వు..గ్లోబల్ పాపులర్ బ్రాండ్

విదేశీ వస్తువలకు ప్రత్యామ్నాయంగా స్వదేశీ వస్తువులను ఉపయోగించాలన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. మనకు తెలియకుండానే చాలా విదేశీ వస్తువులు జీవితంలో భాగమయ్యాయన

Read More

ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు మృతి

కర్నాటక చిత్రదుర్గ జిల్లాలోని బిజిహల్లి సమీపంలో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు క్రూయిజర్ వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగుర

Read More

ఆరునెలల్లో మొదటి సారి అతి తక్కువ కేసులు

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత ఆరు నెలల్లో మొదటి సారి రోజు వారీగా 20 వేల దిగువన కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 18732 పాజిటివ్ కేసులు

Read More

స్వచ్ఛతలో డామన్, డయ్యూ బెస్ట్

రాష్ట్రపతి రామ్‌‌‌‌నాథ్ కోవింద్ ప్రశంసలు డయ్యూ : డయ్యూలో కల్చరల్ హెరిటేజ్​ను కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నాలు, స్వచ్ఛత కోసం స్థానిక ప్రభుత్వం తీసుకుంట

Read More

కరోనా వైరస్‌లో నెలకు రెండు మార్పులు

కొత్త స్ట్రెయిన్ పై ఆందోళన వద్దు : ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియా పుణె:  కరోనా వైరస్​లో నెలకు రెండు మార్పులు జరుగుతాయని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్, న

Read More

పార్టీ మారిన ఎంపీ.. కారును అడ్డుకున్న కార్యకర్తలు

కోల్‌‌‌‌‌‌‌‌కతా: ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తృణమూల్‌‌‌‌‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ (టీఎంసీ), భారతీయ జనతా పార్టీ(బీజేపీ)ల మధ్య గొడవలు పెరిగిపోతున్నాయి.

Read More

సెంట్రల్‌‌‌‌ వర్సిటీల్లో డిగ్రీ అడ్మిషన్లకు ఒక్కటే టెస్ట్‌‌‌‌

సిఫార్సు చేస్తూ  కమిటీ ఏర్పాటు చేసిన కేంద్రం న్యూఢిల్లీ: సెంట్రల్‌‌‌‌ యూనివర్సిటీల్లో అడ్మిషన్లకు ఒక్కటే ఎంట్రెన్స్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ ఉండాలని సిఫార్సు

Read More