దేశం

రాష్ట్రంలో సంక్షేమం అందని కుటుంబం లేదు

రాబోయే రోజుల్లో రైతులు వ్యవసాయం కోరుకునే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ విధానాలు ఉన్నాయన్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఒక్క విద్యుత్ మోటరుపై రాష

Read More

తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో కమల్ హాసన్ కు భారీ షాక్

తమిళనాడులో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో కమల్ హాసన్ కు షాక్ తగిలింది. బీజేపీ దివంగత మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజపేయి పుట్టిన రోజు సందర్భంగా కమలం నేతలు తమ

Read More

PM-కిసాన్ నిధులను విడుదల చేసిన ప్రధాని మోడీ

PM-కిసాన్ నిధులను విడుదల చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది రైతులకు రూ.18 వేల కోట్లను రిలీజ్ చేశారు. దీంతో రాష్ట్రంలోని 39 లక్షల

Read More

మాజీ ప్రధాని వాజ్‌పేయికి నివాళులర్పించిన ప్రముఖులు

మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి 96వ జయంతి సందర్భంగా భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ

Read More

మొట్టమొదటి భూ పరిశీలనా శాటిలైట్ : బ్రెజిల్​ నుంచి మన దేశానికి బయల్దేరింది​

అమెజాన్​ అడవుల రక్షణ కోసం బ్రెజిల్​ అమెజానియా శాటిలైట్ ఇస్రోతో ఒప్పందం.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పీఎస్​ఎల్వీ ద్వారా ప్రయోగం న్యూఢిల్లీ: పోయినేడాది అమెజ

Read More

విశ్వభారతి వర్సిటీ భూముల కబ్జా.. లిస్ట్ లో అమర్త్యసేన్

వెస్ట్ బెంగాల్ సర్కార్‌‌కు విశ్వభారతి ట్రస్ట్ లెటర్ కబ్జా చేయలే.. లీజు గడువుందన్న అమర్త్యసేన్ శాంతినికేతన్‌‌ (వెస్ట్‌‌ బెంగాల్‌‌): విశ్వకవి రవీంద్ర నా

Read More

బాలు చాక్లెట్ విగ్రహం.. ఫోటోలు వైరల్

తన పాటలతో దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఆయన గౌరవార్థం పుదుచ్చేరిలోని ఓ బేకరీ.. బాలు చాక్లెట్ విగ్రహాన్ని

Read More

బట్టలు శుభ్రం చేసుకోవడానికి ఎల్‌‌‌‌జీ స్టైలర్ లాంచ్‌‌‌‌‌‌‌‌

ధర రూ. 1.60 లక్షలు హైదరాబాద్‌‌‌‌, వెలుగు: బట్టలు శుభ్రం చేసుకోవడానికి ‘స్టైలర్’ పేరుతో ఓ ప్రొడక్ట్‌‌‌‌ను ఎల్‌‌‌‌జీ గురువారం లాంచ్ చేసింది. స్టైలర్‌‌‌‌

Read More

యాత్రికులు సంఖ్య పెంపుపై సుప్రీంను ఆశ్రయించిన కేరళ ప్రభుత్వం

శబరిమలకు యాత్రికుల సంఖ్యను రోజుకి 5వేలకు పెంచాలంటూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కరోనా వై

Read More

జనవరి 1 నుంచి వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి

వాహనాలకు ఇకపై ఫాస్టాగ్ లు తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుంచి వాహనాలకు ఫాస్టాగ్ లు ఉంటేనే టోల్ ప్లాజాల దగ్గర అనుమతించనున్నట్లు క

Read More

భారత్ లో ప్రజాస్వామ్యం లేదు : రాహుల్ గాంధీ

కేంద్రం ప్రవేశ పెట్టిన మూడు వ్యవసాయ బిల్లుల్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రైతులు నిర్వహిస్తున్న ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ నేతలు మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు

Read More

భోపాల్ లో రేపు మాజీ ప్రధాని వాజ్ పేయి విగ్రహావిష్కరణ

మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో  మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్ పేయి విగ్రహాన్నిరేపు (శుక్రవారం)  ప్రతిష్టించనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.  

Read More

పనస పండుతో షుగర్ కంట్రోల్

‌షుగర్‌ను కంట్రోల్ చేయడంలో దేశీయ పనసపండు పౌడర్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపింది  అమెరికన్‌ డయాబెటీస్‌ అసోసియేషన్‌. పలు దేశాల్లో రకరకాల వంటకాలు, చెడు ఆహార

Read More