దేశం

జనవరి 1 నుంచి ఫాస్టాగ్​ మస్ట్​..లేకుంటే టోల్ దాటలేరు!

        కేంద్ర రవాణా శాఖ ఆదేశాలు         రాష్ట్రంలో 21 టోల్ ప్లాజాలు         ఇంకా ఫాస్టాగ్​ లేని వెహికల్స్​ లక్షల్లోనే          ప్రతి టోల్ ప్లాజా దగ్

Read More

డాక్టర్ల నిర్లక్ష్యం..మహిళకు HIV వైరస్ రక్తం.. రూ.25 లక్షలు చెల్లించాలన్న కోర్టు

తమిళనాడులో ఓ మహిళకు HIV వైరస్ రక్తం ఎక్కించిన ఘటనలో మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జీవితకాలం ఆమెకు నెలసరి భత్యం అందించాలని ప్రభుత్వానికి

Read More

జమ్మూ కశ్మీర్ లో 4G సేవలపై నిషేధం పొడగింపు

జమ్మూకశ్మీర్‌లో 4G  సేవలపై ఉన్న నిషేధాన్ని జనవరి 8 వరకు పొడగిస్తున్నట్లు  ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉదమ్‌పూర్‌, గండేర్‌బాల్‌ జిల్లాల్లో మాత్రం

Read More

అగ్రి చట్టాలపై రాహుల్ గాంధీ చర్చకు సిద్ధమా

కొత్త వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్ష నేతలు రాహుల్‌ గాంధీ, ద్రవిడ మున్నెట్ర కజగం(డీఎంకే) లకు సవాల్ విసిరారు కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవడేకర్. కేంద్రం ప్రవేశ

Read More

టీవీ ఈవెంట్లకే ప్రధాని మోడీ పరిమితం

రైతు సమస్యలను పరిష్కరించకుండా ప్రధాని మోడీ టీవీ ఈవెంట్లకు మాత్రమే పరిమితమవుతున్నారని ఆరోపించారు పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ. రైతులను పక్కదారి పట్ట

Read More

ల‌క్ష్యానికి చేరుకోని రూ.3000 పెన్ష‌న్ స్కీమ్‌

ప్రధాన మంత్రి శ్రమ్ యోగీ మాన్ ధన్-PMSYM.. దేశంలో త‌క్కువ వేత‌నం పొందుతున్న అసంఘటిత రంగ కార్మికులకు కేంద్రం అందించిన సోష‌ల్ సెక్యూరిటీ స్కీమ్‌. 2019 ఫి

Read More

రిపబ్లిక్‌ డే పరేడ్‌కు వచ్చిన 150 మంది సైనికులకు కరోనా

వచ్చే ఏడాది(జనవరి-2021) జరగనున్న రిపబ్లిక్‌ డే వేడుకలపై కరోనా వైరస్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం కన్పిస్తోంది. దీంతో కరోనా ప్రోటోకాల్‌ను కఠినంగా అనుసర

Read More

రైతు సంఘాల కీల‌క నిర్ణ‌యం.. కేంద్రంతో చ‌ర్చ‌ల‌కు అంగీకారం

కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివారులో రైతులు నిరసన కొన‌సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే రైతుల స

Read More

యూపీలో హిందు వ్యక్తులను పెళ్లాడిన ఇద్దరు ముస్లిం యువతులు

లవ్ జిహాద్ పై ఓ వైపు సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతుంటే మరోవైపు.. ఉత్తరప్రదేశ్ లో ఆసక్తికర ఘటన జరిగింది. బరేలీ జిల్లాలో ఇద్దరు ముస్లిం యువతులు హిందూ వ్య

Read More

ఆ రెండు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు .. ఆందోళనలో ప్రజలు

ఇటీవల యూకే నుంచి కర్ణాటకకు వచ్చిన వారిలో సుమారు 14 మందికి, కేరళకు వచ్చిన 8 మందికి కరోనా సోకినట్లు తేలింది. వరుస కేసులు నమోదు కావడంతో ఇరు రాష్ట్రాల ప్ర

Read More

పాఠాలు చెప్తున్న వాళ్లు.. వాటిని పాటిస్తే బాగుంటుంది

రాహుల్ గాంధీకి.. పీఎం మోడీ కౌంట‌ర్ దేశంలో ప్రజాస్వామ్యం లేదన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి కౌంటర్ ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. ప్రజాస్వామ్యంపై తనకు

Read More

మత మార్పిడికి పాల్పడే వారిపై కఠిన చర్యలు

బలవంతపు మతమార్పిడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. మతమార్పిడులను నివారించేందుకు తీసుకొచ్చిన బిల్లును ఇవాళ

Read More

పెట్టేబేడ సర్దుకొండి..తేడా చేస్తే 10 అడుగుల్లోతు పాతేస్తా

రాష్ట్రాన్ని వదిలిపెట్టి పారిపోండి. లేదంటే మిమ్మల్ని పాతిపెట్టేస్తానంటూ మధ్యప్రదేశ్ సీఎం శివ్ రాజ్ సింగ్ చౌహాన్ చేసిన హాట్ కామెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగ

Read More