దేశం

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు టెర్రరిస్టులు మృతి

జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. శుక్రవారం జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు టెర్రరిస్టులు చనిపోగా.. ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. షో

Read More

97 లక్షలకు పైగా రికవరీ..ఇది ప్రపంచంలోనే అత్యధికం

దేశంలో కొత్తగా 22 వేల 272 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటలలో 251 మంది చనిపోయారు. దేశంలో మొత్తం కేసులు కోటి ఒక లక్షా 69 వేల 118కు చేరాయి. ఇప్పటివరకు

Read More

నాలుగు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ ట్రయల్స్‌

వ్యాక్సినేషన్‌ కసరత్తు.. 4 రాష్ట్రాల్లో ట్రయల్స్‌ డిసెంబర్‌‌‌‌ 28, 29 తేదీల్లో నిర్వహణ అన్ని రాష్ట్రాల రెడీనెస్‌‌‌‌ను తెలుసుకోవడానికి కార్యక్రమం వ్యాక

Read More

రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు

వారి జీవితాలతో ఆడుకోవద్దని ప్రతిపక్షాలపై మోడీ ఫైర్ అగ్రి చట్టాలపై ఆందోళనలను టేకోవర్ చేసిన్రు  కొత్త చట్టాలపై అందరితోనూ మాట్లాడుతం అయితే వ్యవసాయ సమస్య

Read More

మమతా రాష్ట్రాన్ని నాశనం చేస్తోంది

 పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ప్రధాని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి కిసాన్‌ యోజన కింద ప్రధాని మోడీ తొమ్మిది కోట్ల మంది రైతులక

Read More

సీనియర్ డైరెక్టర్,నటుడు OSR ఆంజనేయులు కన్నుమూత

సీనియర్ దర్శకుడు, నటుడు OSR ఆంజనేయులు కన్నుమూశారు. ఆయన వయసు 79 సంవత్సరాలు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అనారోగ్య కారణంగా చికిత్స పొందుతూ శుక్రవారం

Read More

వీడియో: బారికేడ్లపైకి ట్రాక్టర్ ఎక్కించిన రైతులు

ఉత్తరాఖండ్ లో రైతుల ఆందోళన ఉద్రిక్తత రేపింది. ఉధమ్ సింగ్ నగర్ జిల్లా బాజ్ పూర్ లో రైతులు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పో

Read More

ర్యాంక్ పడిపోయింది : ప్రపంచ కుబేరుడు అంబానీకి షాక్

ప్రపంచంలోనే 10 అత్యంత ధనవంతుల జాబితాలో ముఖేష్ అంబానీ వెనక్కి వెళ్లారు. బ్లూమ్ బెర్గ్ ఇండెక్స్ కథనం ప్రకారం.. గతంలో ప్రపంచంలో 10 అత్యంత ధనవంతుల ముఖేష్

Read More

రైతు ప్రయోజనాల పరిరక్షణకే కొత్త అగ్రి చట్టాలు : తోమర్

కేంద్రం రైతు సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తోందన్నారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌. వారికి ప్రయోనం కలిగించేందుకే వ్యవసాయ చట్టాలను తీసుక

Read More

మాస్క్ ధరించని వాళ్లనుంచి రూ.115 కోట్ల ఫైన్ వసూలు

కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు మాస్క్ తప్పనిసరి ధరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. మాస్క్ ధరించకపోతే పలు

Read More

వ్యవసాయ చట్టాల ఫలితం ఎలా ఉంటుందో కొంత కాలం చూడండి

కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల అమలు ఫలితం ఎలా  ఉంటుందో ఒక కొంత కాలం చూడాలని రైతులను కోరారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్.

Read More

దేశంలోనే తొలిసారి : మేయర్ గా 21 ఏళ్ల కాలేజీ విద్యార్ధిని

మన దేశంలో చిన్న వయస్సులోనే మేయర్ గా ఎన్నికై ఓ యువతి రికార్డ్ సృష్టించింది. ఇటీవల కేరళ రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ లెప్ట్

Read More

బాస్కెట్‌ బాల్‌ ప్లేయర్ సత్నం సింగ్ పై రెండేళ్ల నిషేధం

బాస్కెట్ ‌బాల్‌ ప్లేయర్ సత్నం సింగ్ భమరా పై జాతీయ మాదక ద్రవ్య నిరోధక సంస్థ (NADA) వేటు వేసింది. సింగ్‌పై రెండేళ్లపాటు నిషేధం విధించింది. డోపింగ్‌ పరీక

Read More