దేశం
జమ్మూకశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు టెర్రరిస్టులు మృతి
జమ్మూకశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. శుక్రవారం జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు టెర్రరిస్టులు చనిపోగా.. ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. షో
Read More97 లక్షలకు పైగా రికవరీ..ఇది ప్రపంచంలోనే అత్యధికం
దేశంలో కొత్తగా 22 వేల 272 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటలలో 251 మంది చనిపోయారు. దేశంలో మొత్తం కేసులు కోటి ఒక లక్షా 69 వేల 118కు చేరాయి. ఇప్పటివరకు
Read Moreనాలుగు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ ట్రయల్స్
వ్యాక్సినేషన్ కసరత్తు.. 4 రాష్ట్రాల్లో ట్రయల్స్ డిసెంబర్ 28, 29 తేదీల్లో నిర్వహణ అన్ని రాష్ట్రాల రెడీనెస్ను తెలుసుకోవడానికి కార్యక్రమం వ్యాక
Read Moreరైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు
వారి జీవితాలతో ఆడుకోవద్దని ప్రతిపక్షాలపై మోడీ ఫైర్ అగ్రి చట్టాలపై ఆందోళనలను టేకోవర్ చేసిన్రు కొత్త చట్టాలపై అందరితోనూ మాట్లాడుతం అయితే వ్యవసాయ సమస్య
Read Moreమమతా రాష్ట్రాన్ని నాశనం చేస్తోంది
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ప్రధాని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి కిసాన్ యోజన కింద ప్రధాని మోడీ తొమ్మిది కోట్ల మంది రైతులక
Read Moreసీనియర్ డైరెక్టర్,నటుడు OSR ఆంజనేయులు కన్నుమూత
సీనియర్ దర్శకుడు, నటుడు OSR ఆంజనేయులు కన్నుమూశారు. ఆయన వయసు 79 సంవత్సరాలు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అనారోగ్య కారణంగా చికిత్స పొందుతూ శుక్రవారం
Read Moreవీడియో: బారికేడ్లపైకి ట్రాక్టర్ ఎక్కించిన రైతులు
ఉత్తరాఖండ్ లో రైతుల ఆందోళన ఉద్రిక్తత రేపింది. ఉధమ్ సింగ్ నగర్ జిల్లా బాజ్ పూర్ లో రైతులు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పో
Read Moreర్యాంక్ పడిపోయింది : ప్రపంచ కుబేరుడు అంబానీకి షాక్
ప్రపంచంలోనే 10 అత్యంత ధనవంతుల జాబితాలో ముఖేష్ అంబానీ వెనక్కి వెళ్లారు. బ్లూమ్ బెర్గ్ ఇండెక్స్ కథనం ప్రకారం.. గతంలో ప్రపంచంలో 10 అత్యంత ధనవంతుల ముఖేష్
Read Moreరైతు ప్రయోజనాల పరిరక్షణకే కొత్త అగ్రి చట్టాలు : తోమర్
కేంద్రం రైతు సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తోందన్నారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. వారికి ప్రయోనం కలిగించేందుకే వ్యవసాయ చట్టాలను తీసుక
Read Moreమాస్క్ ధరించని వాళ్లనుంచి రూ.115 కోట్ల ఫైన్ వసూలు
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు మాస్క్ తప్పనిసరి ధరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. మాస్క్ ధరించకపోతే పలు
Read Moreవ్యవసాయ చట్టాల ఫలితం ఎలా ఉంటుందో కొంత కాలం చూడండి
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల అమలు ఫలితం ఎలా ఉంటుందో ఒక కొంత కాలం చూడాలని రైతులను కోరారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్.
Read Moreదేశంలోనే తొలిసారి : మేయర్ గా 21 ఏళ్ల కాలేజీ విద్యార్ధిని
మన దేశంలో చిన్న వయస్సులోనే మేయర్ గా ఎన్నికై ఓ యువతి రికార్డ్ సృష్టించింది. ఇటీవల కేరళ రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ లెప్ట్
Read Moreబాస్కెట్ బాల్ ప్లేయర్ సత్నం సింగ్ పై రెండేళ్ల నిషేధం
బాస్కెట్ బాల్ ప్లేయర్ సత్నం సింగ్ భమరా పై జాతీయ మాదక ద్రవ్య నిరోధక సంస్థ (NADA) వేటు వేసింది. సింగ్పై రెండేళ్లపాటు నిషేధం విధించింది. డోపింగ్ పరీక
Read More












