ఆంధ్రప్రదేశ్

హైకోర్టుకు‌ హాజరైన  ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్

విజయవాడ: మద్యం అక్రమరవాణా కేసులో సీజ్ చేసిన వెహికల్స్ ను విడుదల చేసే అంశంపై  హైకోర్టులో జరిగిన విచారణకు డీజీపీ గౌతమ్ సవాంగ్ హాజరయ్యారు.  వాహనాల విడుదల

Read More

మూడురోజుల పాటు వ‌ర్ష సూచ‌న‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మూడు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. కోస్తాంధ్ర‌, రాయలసీమ ప్రాంతాల్లో న

Read More

కనకదుర్గమ్మ ఆలయంలో అర్చకుడికి కరోనా పాజిటివ్

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు రోజురోజుకు భారీగా నమోదవుతున్నాయి. తాజాగా ఏపీలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై కరోనా కలకలం రేపుతోంది. విజయవా

Read More

గుండెపోటుతో ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్‌ మృతి

అమరావతి: ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ రాజశేఖర్‌ గుండెపోటు మృతి చెందారు. బుధవారం కోర్టులో విధులు నిర్వహిస్తుండగా గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనన

Read More

ఏపీలో 497 క‌రోనా కేసులు.. ఒక్క‌రోజే 10 మంది మృతి

ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకీ భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంట‌ల్లో 497 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఈ ఒక్క రోజులోనే 10 మంది ప్రాణాలు కోల

Read More

శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల కోటా విడుదల చేసిన TTD

తిరుమల తిరుపతిలో ఏర్పాటు చేసిన శ్రీవాణి ట్రస్ట్ కు కొందరు భక్తులు విరాళాలు ఇస్తుంటారు. వారికి TTD బ్రేక్ దర్శనం కల్పిస్తుంది. ఇందులో భాగంగానే  శ్రీవాణ

Read More

ఏపీలో 7858కి చేరిన కేసుల సంఖ్య

24 గంటల్లో 462 కేసులు నమోదు 8 మంది మృతి అమరావతి: ఏపీలో 24 గంటల్లో 462 కేసులే నమోదయ్యాయి. వాటిలో రాష్ట్రంలోని వారికి 407 కేసులు కాగా.. విదేశాల నుంచి

Read More

అన్నవరం దేవస్థానం సిబ్బందికి కరోనా పరీక్షలు

ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం దేవస్థానం సిబ్బందికి  ఇవాళ(మంగళవారం) కరోనా వైద్య పరీక్షలు నిర్వహించారు. అన్నవరంలో నిన్న( సోమవారం) ఇద్దరికీ కరోనా వైరస్

Read More

ఏపీలో తెరచుకున్న ప్రభుత్వ పాఠశాలలు

విద్యార్థులు లేకుండా కేవలం టీచర్లకు మాత్రమే స్కూల్ విజయవాడ: ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు తెరచుకున్నాయి. విద్యార్థులు లేకుండా కేవలం టీచర్లు మాత్రమే హాజరుకావ

Read More

మహిళలకు మత్తు మందు ఇచ్చి చోరీ

తిరుపతి నగరంలో నిన్న రాత్రి భారీ చోరీ జరిగింది. మహిళలకు మత్తు మందు ఇచ్చి దోచుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సత్యనారాయణపురానికి చెందిన  పద్మజ

Read More

శ్రీశైల దేవస్థానంలో  స్కాంపై ఏసీబీ విచారణకు దేవాదాయ శాఖ ఆదేశం

శ్రీశైల దేవస్థానం పరిపాలన వ్యవహారాల్లో అనేక అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ స్పందించింది. క్షేత్రం నిర్వహణ, అభివృద్ధి పనుల

Read More

కిలోమీటర్లు తగ్గిస్తేనే ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్

అప్పటి దాకా ఏపీతో ఒప్పందం ఉండదు పాత పద్ధతిలోనే నడపాలని భావిస్తున్న ఏపీ ఆర్టీసీ రేపు రెండు రాష్ట్రా ల ఆర్టీసీ ఉన్నతాధికారుల భేటీ హైదరాబాద్‌‌‌‌, వెలుగు:

Read More

గుళికల మందును చికెన్ మసాలా అనుకుని కూరలో కలిపి…

గుళికల మందును చికెన్ మసాలా అనుకుని కూరలో కలపడంతో.. ఆ కూర తిన్న ఇద్దరు చిన్నారులు మృతి చెందగా.. వృద్ధురాలు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొం

Read More