ఆంధ్రప్రదేశ్
తిరుపతిలో శానిటైజర్ తాగి నలుగురు మృతి
తిరుపతిలో శానిటైజర్ తాగి నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన శుక్రవారం నాడు తిరుపతిలోని స్కావెంజర్స్ కాలనీలో జరిగింది. మృతులను స్కావెంజర్స్ క
Read Moreఏపీలో 2 లక్షలు దాటిన కరోనా కేసులు
ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 10,171 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్లో వెల్ల
Read Moreఇవాళ మళ్లీ అరెస్టైన జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి
వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో అరెస్టయిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి, అస్మిత్ రెడ్డి కండీషన్ బెయిల్పై నిన్న( గురువారం) విడుదయ్యారు. నెలరోజు
Read Moreసిఎం రమేశ్కు కరోనా పాజిటివ్
కొంత కాలంగా రాజకీయ నాయకులను వదలడం లేదు కరోనా వైరస్. వరుసగా అన్ని పార్టీలకు చెందిన నాయకులు ఈ వైరస్ బారిన పడుతున్నారు. లేటెస్టుగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు
Read Moreకృష్ణా జిల్లాలో తెలంగాణ మద్యం లారీ పట్టివేత
కృష్ణాజిల్లా: తెలంగాణ నుండి ఏపీలోకి అక్రమంగా తరలిస్తున్న మద్యం లారీని పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు పోలీసులు జరిపిన దాడుల్
Read Moreఖైదీలనూ వదలని కరోనా.. రాజమండ్రి సెంట్రల్ జైలులో 265 మందికి పాజిటివ్
జైలులో ఉన్న ఖైదీలనూ కరోనా మహమ్మారి వదలడం లేదు. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఒక్కసారిగా భారీ సంఖ్యలో ఖైదీలకు కరోనా పాజిటివ్ వచ్చింది. తూర్పు గోదావరి జిల్
Read Moreఏపీలో కరోనా కట్టడి కోసం.. రంగంలోకి యువ ఐఏఎస్ లు
2018 బ్యాచ్ ఐఏఎస్ లకు సబ్ కలెక్టర్లుగా పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్ కరోనా బాధితులకు మెరుగైన సేవలు అందించేలా క్షేత్ర స్థాయిలో కీలక బాధ్యతలు
Read Moreఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో లేనట్లే
ప్రత్యేకాధికారుల పాలన జనవరి 2 వరకు పొడిగింపు అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్తల ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించే అవకాశం కనిపించడం లేదు. కరోనా కేస
Read Moreవిషాదం.. కారులో చిక్కుకొని ముగ్గురు చిన్నారులు మృతి
కృష్ణా: సరదాగా ఆడుకోవడానికి పార్క్ చేసి ఉన్న కారులో ఎక్కిన చిన్నారులు ఊపిరాడక మృత్యువాత పడ్డారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రేమల్లెలో ఈ విషాదం
Read Moreఏపీలో అక్టోబర్ 15నుంచి కాలేజీలు ప్రారంభం ..సెప్టెంబర్ లో ఎంట్రన్స్ టెస్ట్ లు
ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలో ఉన్నత విద్యా విధానంపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అక్టోబరు 1
Read Moreకాసేపట్లో పెళ్లి.. కరోనాతో పెళ్లికొడుకు మృతి
కాసేపట్లో పెళ్లి జరగాల్సిన ఓ ఇంట కరోనా విషాదాన్ని నింపింది. కరోనా వైరస్ బారిన పడి వరుడు మృతి చెందిన కర్నూలు జిల్లాలోని ఆదోనిలో చోటు చేసుకుంది. ఆదో
Read Moreఇనుప రాడ్డుతో ఏటీఎం లో చోరీకి విఫలయత్నం
విజయవాడ: విజయవాడ పోరంకి సెంటర్ లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటిఎమ్ సెంటర్లో చోరికి విఫల యత్నం జరిగింది. దుండగుడు ఇనపరాడ్డు తో ఏటిమ్ మిషన్ తెరిచేందు
Read Moreరాజమండ్రి సెంట్రల్ జైలులో కరోనా కలకలం
తూర్పు గోదావరి జిల్లా: రాజమండ్రి సెంట్రల్ జైలులో కరోనా మరోసారి కలకలం రేపింది. తాజాగా 10 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం సంచలనం సృష్టించింది. ఇప్ప
Read More












