ఆంధ్రప్రదేశ్
చేపల ట్రేలలో మద్యం బాటిళ్లు పెట్టి స్మగ్లింగ్
విజయవాడ: ఏపీలో మద్యం స్మగ్లర్లు కొత్త కొత్త దారులు వెతుక్కుంటున్నారు. చుట్టుపక్కల రాష్ట్రాల కంటే ఏపీలో ధరలు అధికంగా ఉండడంతో ఈ భారీ తేడాను సొమ్ము చేసు
Read Moreఏపీకి అక్రమంగా మద్యం తరలిస్తే 8 ఏళ్ల జైలు
విజయవాడ: ఏపీలోకి అక్రమంగా మద్యం తరలించే వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు చిన్న చిన్న సెక్షన్లతో సరిపెట్టిన పోలీసుల
Read Moreఏపీలో కొత్తగా 443 కరోనా కేసులు
ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రతి రోజూ భారీ సంఖ్యలో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 443 కరోనా కేసులు న
Read Moreఇంద్రకీలాద్రిపై ఆషాఢ సారె మహోత్సవం ప్రారంభo
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఆషాఢ సారె మహోత్సవం ప్రారంభమైంది. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి తొలి ఆషాడమాస సారెను దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి
Read Moreఏపీలో సోషల్ మీడియాపై సీఐడీ నిఘా
ప్రజా ప్రతినిధుల పట్ల విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టు చేసిన ఆర్ఎంపీ డాక్టర్ అరెస్ట్ విజయవాడ: ఏపీలో సోషల్ మీడియాపై సీఐడీ పోలీసులు నిఘా ఉంచారు. ప్రజా ప్రత
Read Moreపదోతరగతి విద్యార్ధులు పాస్ : ఇంటర్ లో ఫెయిలైన విద్యార్ధులు పాస్
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఉదృతంగా ఉండడంతో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థుల ఆర
Read Moreఏపీలో 100 దాటిన కరోనా మరణాలు
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. రోజు రోజుకూ భారీగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 491 మందికి కరోనా పాజి
Read Moreఏపీలో టెన్త్ పరీక్షలు రద్దు.. ఇంటర్లో ఫెయిల్ అయిన విద్యార్థులకూ గుడ్ న్యూస్
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేసి విద్యార్థులందరినీ పాస్ చేయాలని నిర్ణయించినట్లు ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమ
Read Moreపోలీసు స్టేషన్ ఎదుటే పొదుపు మహిళల ఆటోను ఢీకొన్న లారీ
కర్నూలు జిల్లా డోన్ రూరల్ పోలీసు స్టేషన్ ఎదుట.. పొదుపు మహిళల ఆటోను లారీ ఢీకొట్టింది. హైవే నుండి ఊరిలోకి వెళ్లేందుకు ఆటో నిదానంగా టర్న్ తీసుకుంటుండగా..
Read Moreవైయస్సార్ నేతన్న నేస్తం ఆర్ధిక సాయం విడుదల
అమరావతి: ఏపీ సీఎం జగన్ ఇవాళ వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ప్రారంభించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచే బటన్ నొక్కి సీఎం జగన్ ఈ పథకం ప్రారంభించారు.
Read MoreAIIMS పీజీ టెస్ట్ లో టాపర్ గా గుంటూరు యువతి వినీతా కన్నెగంటి
న్యూఢిల్లీలోని ఎయిమ్స్ నిర్వహించిన పీజీ ఎంట్రెన్స్ టెస్ట్ లో ఆంధ్రప్రదేశ్ గుంటూరుకు చెందిన డాక్టర్ వినీతా కన్నెగంటి టాపర్ గా నిలిచారు. భువనేశ్వర్ AIIM
Read Moreసులభంగా వచ్చే డబ్బు కోసం అక్రమ మద్యం కేసులో ఇరుక్కున్న యువకులు
కర్నూలు: సులభంగా వచ్చే డబ్బులకు ఆశపడిన యువకులు.. అక్రమ మద్యం కేసులో ఇరుక్కున్నారు. గోపాల్ దర్వాజ ప్రాంతానికి చెందిన కుమార్, కృష్ణమూర్తి అనే ఇద్దరు యు
Read Moreసినిమాల్లో అవకాశం ఇప్పిస్తానంటూ యువతిని మోసం చేశాడు
వైజాగ్ : రూ.5 లక్షలు ఇస్తే సినిమాల్లో నటించే అవకాశం ఇప్పిస్తానంటూ యువతిని మోసం చేశాడు వైజాగ్ కి చెందిన ఓ వ్యక్తి. పెద్ద సినిమాల్లో డాన్సర్ గా అవ
Read More












