ఆంధ్రప్రదేశ్

ఏపీ అసెంబ్లీలో ఎన్ఆర్సీపై కీలక నిర్ణయం

రాష్ట్ర శాసనసభలో ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌పై తీర్మానం రాష్ట్రంలో ఎన్‌ఆర్‌సీని అమలు చేయబోం 2010 నాటి ఫార్మట్‌ ప్రకారమే ఎన్‌పీఆర్‌ ఉండాలి శాసనసభలో తీర్మానం

Read More

శాసనమండలిలో తొడగొట్టిన మంత్రి అనిల్

చైర్మన్ షరీఫ్ గడ్డంపై తీవ్ర వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఏపీలో ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. దాంతో అటు అసెంబ్లీలో, ఇటు మండ

Read More

వంశపారంపర్య హక్కులు కల్పించిన సీఎం జగన్ కు కృతజ్ణతలు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు చిలుకూరు బాలాజీ టెంపులు ప్రధాన అర్చకులు రంగరాజన్. శ్రీవారి ఆలయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని దర్శనాలు కల్పిస్తున్నా

Read More

గోదావరిపై మా దారి మాదే

గోదావరి‌– కృష్ణా – పెన్నా నదుల అనుసంధానం లో తమ దారి తమదేననని ఏపీ మరోసారి స్పష్టం చేసింది. పోలవరం కుడి కాల్వ నుంచి ప్రకాశం బ్యారేజీకి.. అక్కడి నుంచి నా

Read More

రూ.2.24లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్‌ 2020-21

అమరావతి : ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి మంగళవారం శాసనసభలో ఆంధ్రపదేశ్‌ ప్రభుత్వం రెండో వార్షిక బడ్జెట్‌ 2020-21ను ప్రవేశపెట్టారు. రూ

Read More

నవంబర్ లో తుంగభద్ర నది పుష్కరాలు

ఆంధ్రా ‌‌తెలంగాణ సరిహద్దులో ఏర్పాట్లను పరిశీలించిన కర్నూలు జిల్లా ఎస్పీ పక్కీరప్ప కర్నూలు: ఆంధ్ర–తెలంగాణ సరిహద్దుగా ఉన్న తుంగభద్ర నదికి వచ్చే నవంబర్ ల

Read More

మూడు రాజధానుల అంశంపై ఏపీ గవర్నర్ కీలక వ్యాఖ్యలు

అమ‌రావ‌తి: ఏపీ అసెంబ్లీ, శాసనమండలి సమావేశాల‌నుద్ధేశించి మంగ‌ళ‌వారం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చేసిన ప్రసంగంలో 3 రాజధానుల అంశం ప్రస్తావనకు వచ్చింది. ప

Read More

ఏపీ గవర్నర్ బడ్జెట్ ప్రసంగంలో ముఖ్యాంశాలు

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ బ‌డ్జెట్ స‌మావేశాలు మంగ‌ళ‌వారం ప్రారంభ‌మ‌య్యాయి. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. తన ప్రస

Read More

బతిలాడితేనే వైసీపీలోకి వచ్చా: రఘురామకృష్ణంరాజు

నరసాపురం ఎంపీ రఘు రామకృష్ణం రాజు కామెంట్ ఎమ్మెల్యే ప్రసాదరాజు వ్యాఖ్యలపై కౌంటర్ కాళ్లావేళ్లా పడి బతిమాలిడి తేనే తాను వైసీపీలోకి వచ్చానని పశ్చిమగోదావ

Read More

జూన్ 21న తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నం బంద్

సూర్య‌గ్ర‌హ‌ణం కార‌ణంగా జూన్ 21న పూర్తిగా తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నాన్ని నిలిపేస్తున్న‌ట్లు తెలిపింది టీటీడీ. అలాగే కొన్ని ఆర్జిత సేవ‌ల‌ను కూడా ర‌ద్దు

Read More

ఏపీలో రికార్డు స్థాయి కేసులు.. ఒక్క రోజే 304 మందికి వైరస్

అమరావతి: ఏపీలో కరోనా మహమ్మారి విజృంభన ఏమాత్రం తగ్గడం లేదు. ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 304 కొత్త కేసులు నమోదు

Read More

కడప స్టీల్ ప్లాంట్ కు రూ.500 కోట్లు కేటాయించాలి

అమరావతి : క‌డ‌ప‌ స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం కోసం ఈక్విటీ కింద రూ.500 కోట్లు కేటాయించాలని అధికారులను ఆదేశించారు సీఎం జ‌గ‌న్. కడప స్టీల్‌ప్లాంట్ పై సీఎం‌

Read More

మ‌ద్యం మ‌త్తులో తోటి కార్మికుడిని రాడ్‌తో కొట్టి హ‌త్య‌

తిరుపతి: తిరుప‌తిలోని రామ‌చంద్రాపురం కాల‌నీలో దారుణం జ‌రిగింది.‌ ఓ వెల్డింగ్ షాప్ లో ప‌నిచేసే ఇద్ద‌రు‌ కార్మికుల మధ్య జరిగిన ఘర్షణ లో ఓ వ్య‌క్తి మృతి

Read More