ఆంధ్రప్రదేశ్

క్వారంటైన్ విధానంలో మార్పులు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు

అమరావతి: ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారికి విధించే క్వారంటైన్ విధానంలో మార్పులు చేస్తూ ఏపీ ప్రభుత్వం కీల‌క‌ నిర్ణయం తీసుకుంది. అన్ని జిల్లాల కలెక

Read More

హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా మార్చాలని సీఎం జగన్‌కు బాలకృష్ణ లేఖ

అనంతపురం జిల్లా: హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా మార్చాలని టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ .. సీఎం జగన్, సీఎస్ నీలం సాహ్నీలకు విడివిడిగా లేఖలు రాశారు. కొత్

Read More

క‌రోనా పరీక్షల కోసం ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు వాడండి: ఏపీ వైద్యారోగ్యశాఖ

అమరావతి: ఆస్పత్రుల్లో అడ్మిషన్ల సమయంలో కరోనా అనుమానితుల పరీక్షల కోసం ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు వినియోగించుకోవాలని ఏపీ వైద్యారోగ్యశాఖ ఆదేశించింది. యాంట

Read More

YSRCP, ఎన్నికల సంఘానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు

YSRCP పేరు వ్యవహారం ఢిల్లీ హైకోర్టుకు చేరింది. YSR కాంగ్రెస్ పార్టీ అనే పేరును ఉపయోగించే హక్కు తమకే ఉందంటూ ‘అన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ’ అధ్యక్షుడ

Read More

వీడియోగేమ్స్ ఆడొద్దని తిట్టినందుకు…

గదిలోకి వెళ్లి ఫ్యాన్ కు ఉరేసుకున్న14 ఏళ్ల బాలుడు ఆస్పత్రిలో చికిత్స ఫలించక బాలుడి మృతి చిత్తూరు జిల్లా పలమనేరు శ్రీనగర్ కాలనీలో ఘటన  చిత్తూరు: వీడియో

Read More

ఏపీలో కొత్త‌గా 1,933 కరోనా కేసులు.. 19 మంది మృతి

ఏపీలో కరోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో ఆదివారం ఒక్క‌రోజే రికార్డు స్థాయిలో 1,933 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో కరోనా కేస

Read More

కిషన్ రెడ్డికి ఏపీ సీపీఐ నేత రామకృష్ణ లేఖ

కజకిస్తాన్ లో చిక్కుకున్న ఏపీ తెలంగాణకు చెందిన 250 మంది వైద్య విద్యార్థులు మూడు రోజులుగా విమానాశ్రయంలోనే చిక్కుకున్న మెడికోలు వెంటనే స్వస్థలాలకు రప్ప

Read More

మళ్లీ మూతపడ్డ గుంటూరు మిర్చి యార్డు

గుంటూరు: కరోనా తీవ్రత రోజు రోజుకూ పెరుగుతుండడంతో గుంటూరు మిర్చి యార్డు మళ్లీ మూతపడింది. ఈ నెల 19వ తేదీ వరకు మార్కెట్ మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకట

Read More

టీటీడీ డయల్ యువర్ ఈవో

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఇవాళ డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతిరోజు జరుగుతున్న దర్శనాల పరిస్థితిని క

Read More

టీటీడీలో 98 మందికి కరోనా

టీటీడీలో 98 మంది సిబ్బందికి కరోనా సోకినట్లు టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. దాంతో ఉద్యోగులకు ఎక్కువ టెస్టులు చేయాలని అధికారులకు ఆదేశించినట్లు

Read More

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

అనంతపురం: ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లి మండలం మాల్యనంతం పెట్రోల్ బంక్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన లారీ.. ఆటోను ఢీ క

Read More

ప్రకాశం బ్యారేజీ 2 గేట్లు ఎత్తి నీటి విడుదల

విజయవాడ: కొద్దిసేపటి క్రితం  ప్రకాశం బ్యారేజీ రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల ప్రారంభించారు. ఎగువ నుండి వరద రాకున్నా స్థానిక ప్రాంతాల్లో కు

Read More

టీటీడీ ఈవో ఇంకా చంద్రబాబు ఆదేశాలే పాటిస్తున్నారు: ర‌మ‌ణ‌దీక్షితులు

టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ ఇంకా మాజీ సీఎం, టీడీపీ అదినేత చంద్ర‌బాబు ఆదేశాల్నే పాటిస్తున్నార‌ని తిరుమల శ్రీవారి ఆల‌య మాజీ ప్ర‌ధాన అర్చ‌కులు, టీటీడీ ఆగ‌మ

Read More