ఆంధ్రప్రదేశ్
ఏపీలో కరోనా ఐ మాస్క్ బస్సులు ప్రారంభం
విజయవాడ: పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరులో కరోనా ఐ మాస్క్ బస్సులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ప్రారంభించారు. సీఎం జగన్ ఆద
Read Moreఏపీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. 300 దాటిన మరణాలు
ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకూ భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 1
Read Moreమంత్రాలయంలో రేపటి నుండి లాక్ డౌన్
కర్నూలు: రాఘవేంద్రస్వామి కొలువై ఉన్న మంత్రాలయం క్షేత్ర పరిధిలో రేపటి నుండి మళ్లీ లాక్ డౌన్ విధిస్తున్నారు. కరోనా విజృంభిస్తుండడంతో తప్పనిసరి పరిస్థితు
Read Moreగోదావరి నీళ్లు మళ్లించే ఏపీ ప్రాజెక్టును అడ్డుకోండి
జీఆర్ఎంబీకి మన రాష్ట్ర సర్కారు కంప్లైంట్ ఏపీ రీ ఆర్గనైజేషన్ యాక్టును అతిక్రమిస్తున్నారు తెలంగాణ హక్కులకు వ్యతిరేకంగా నీళ్ల డైవర్షన్ ఫిర్యాదులో
Read Moreనగరిలో ఒకే కుటుంబంలో 22 మందికి కరోనా
ఏపీలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. పాజిటివ్ కేసుల సంఖ్య 25 వేలను దాటింది. చిత్తూరు జిల్లాలో కేసులు అమాంతం పెరుగుతున్నాయి. ఇప్పటికే 2,200 కేసులు
Read Moreఏపీ విద్యాశాఖ ఉత్తర్వులతో టీచర్లలో గందరగోళం
కొందరికే మినహాయింపులు అనడంపై ఉపాధ్యాయుల ఆగ్రహం నాడు-నేడు పనులు చూస్తూ గడిపేయడమే డ్యూటీనా అంటూ ఆవేదన ఉత్తర్వులు సవరించి అందరికీ సమన్యాయం చేయాలని డిమాండ
Read Moreకరోనా టెస్టుల్లో 11 లక్షల మార్క్ క్రాస్ చేసిన ఏపీ: 25 వేలు దాటిన పాజిటివ్ కేసులు..
ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1608 కరోనా కేసులు.. 15 మరణాలు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటె
Read Moreకర్నూలులో ముగ్గురు గద్వాల వాసుల అరెస్ట్
ఆటోలు దొంగలించి పట్టుబడ్డ నిందితులు కర్నూలు: పాతబస్తీ లోని బొంగుల బజార్ ప్రాంతంలో చోరీ చేసిన ఆటోను విక్రయించే పనిలోపడ్డ ముగ్గరు గద్వాల వాసులను పోలీసుల
Read Moreఏపీలో 1555 కేసులు నమోదు
23,814కి చేరిన కేసులు అమరావతి: ఏపీలో 24 గంటల్లో 1555 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 23,814కి చేరింది. వారిలో ఏపీకి చెందిన వ
Read Moreటీటీడీలో 80 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ తన ప్రతాపాన్ని కొనసాగిస్తోంది. దీంతో రోజు రోజుకూ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి దాదాపు అన్ని ప్రాంతాలతో ప
Read Moreఅనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం… ముగ్గురి మృతి
బెంగళూరు నుండి తిరిగొస్తుండగా అదుపుతప్పి బోల్తాపడిన కారు అనంతపురం: రాప్తాడు మండల పరిధిలోని గొల్లపల్లి వద్ద బెంగళూరు-హైదరాబాద్ 44వ నెంబర్ జాతీయ రహదారి
Read Moreగుడ్న్యూస్.. ఆరోగ్యశ్రీలోకి కరోనా ట్రీట్మెంట్
కరోనా రోగులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా అనుమానితులు, నిర్ధారణ అయిన వారి చికిత్సలను ఆరోగ్య శ్రీలో చేర్చింది. ఈ మ
Read More125 అడుగుల అంబేడ్కర్ విగ్రహానికి సీఎం జగన్ శంకుస్థాపన
సీఎం జగన్ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. విజయవాడ స్వరాజ్ మైదానంలో 125 అడుగుల ఎత్తుతో అంబేడ్కర్ విగ్రహా
Read More












