ఆంధ్రప్రదేశ్
మచిలీపట్నంలో ఫైనాన్స్ ఉద్యోగిపై కత్తితో దాడి
కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ జ్యూయలరీ షాప్ యజమాని వరుణ్ మారుతీ ఉద్యోగి రాజేష్ పై శనివారం కత్తితో దాడి చేశాడు. అక్కడితో ఆ
Read Moreతిరుమల పాలకమండలి కీలక నిర్ణయాలు
తిరుమల పుణ్యక్షేత్రంలోనూ కరోనా కలకలం అంటూ ఇటీవల మీడియాలో వార్తలు రావడం తెలిసిందే. ఇవాళ తిరుమలలో ధర్మకర్తల మండలి సమావేశం సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవీ
Read Moreఫోన్ చేసుకొని ఇస్తానంటూ మొబైల్ చోరీకి యత్నం.. ఇద్దరు అరెస్ట్
ప్రకాశం: అత్యవసరంగా ఫోన్ కాల్ చేసుకోవాలని, చాలా అవసరమని.. ఓ వ్యక్తి నుంచి మొబైల్ లాక్కొని.. దానిని చోరీ చేసేందుకు యత్నించారు ఇద్దరు దొంగల
Read More5 ఎకరాలలోపు ఉంటే ఉచిత బోరు.. గైడ్ లైన్స్ విడుదల చేసిన ప్రభుత్వం
రైతన్నలకు జగనన్న మరో వరం అర్హులైన రైతులకు ఉచితంగా బోర్లు మార్గదర్శకాలను విడుదల చేసిన ప్రభుత్వం.. అయిదు ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు ఉచితంగా బోరు
Read Moreతిరుమలలో అర్చకుడు సహా 10 మందికి కరోనా పాజిటివ్
లాక్డౌన్ సడలింపుల తర్వాత శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు భక్తులు భారీ సంఖ్యలో వస్తున్నారు. దీనికి అనుగుణంగా టీటీడీ ఆలయాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట
Read Moreఅచ్చెనాయుడు కి బెయిల్ నిరాకరించిన ఏసీబీ కోర్టు
టీడీపీ సీనియర్ నేత ,మాజీ మంత్రి అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ ను ఎసిబి కోర్టు నిరాకరించింది. ఇఎస్ఐ స్కామ్ లో నిందితుడిగా ఉన్న అచ్చెనాయుడు ప్రస్తుతం వ
Read Moreఏపీలో 200 దాటిన కరోనా మరణాలు
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ రోజు రోజుకీ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో దాదాపు 38 వేలకు పైగా శాంపిల్స్ టెస్ట్ చేయగా.. 837 మందికి కరోనా పాజిటివ్ వ
Read Moreతెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులపై కేంద్రం ఫోకస్
ఏపీ, తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టుల డీపీఆర్లతోపాటు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లు ఇవ్వాలని ఆదేశం రాష్ట్రాలు స్పందించకుంటే నేరుగా రంగ
Read Moreసరిహద్దుల్లో థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి: గౌతమ్ సవాంగ్
ఇతర ప్రాంతాలనుంచి ఆంధ్రప్రదేశ్ కు వచ్చేవారికి బోర్డర్లలో థర్మల్ స్క్రీనింగ్ తప్పని సరి అన్నారు ఆ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్. ఏపీకి వచ్చే వారు స్పందన
Read Moreఏపీలో రేపటి నుంచి ఏడో విడత ఉచిత రేషన్ పంపిణీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు ఆ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఉచితంగా ఏడో విడత రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని రేపటి(శుక్ర
Read Moreనా భర్త ఆచూకీ చెప్పండి: కరోనా పేషెంట్ భార్య
ఆంధ్రప్రదేశ్ విజయవాడ కోవిడ్ ఆసుపత్రి నుంచి వసంతరావు అనే వృద్దుడు వారం రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. వారం అయినా ఆచూకీ లభించక పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళ
Read Moreఏపీలో కొత్తగా 845 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ వ్యాప్తి రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 14 వేలకు పైగా శాంపిల్స్ పరీక్షించగా.. 845 మందికి కరోనా పాజిటి
Read Moreజీజీహెచ్ నుంచి అచ్చెన్నాయుడు డిశ్చార్జ్.. జైలుకు తరలింపు
ఈఎస్ఐ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడును జీజీహెచ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆయనను బుధవారం సాయంత్రం అంబులెన్స్లో వి
Read More












