ఆంధ్రప్రదేశ్
ఈఎస్ఐ కేసులో అచ్చెన్నాయుడి రిమాండ్ పొడిగింపు
ఈఎస్ఐ స్కామ్కు సంబంధించిన కేసులో టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు జుడిషియల్ రిమాండ్ను పొడిగించింది ఏసీబీ కోర్టు. గతంలో ఆయనకు విధించిన
Read Moreమత్తుమందు ఇచ్చి.. ఇంజినీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం: వీడియో తీసి సోషల్ మీడియాలో..
గుంటూరులో ఓ ఇంజినీరింగ్ విద్యార్థినిపై సహవిద్యార్థులే లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ అమ్మాయికి మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడి.. వీడియోలు తీసి బె
Read Moreనంద్యాల ఎస్పీవై రెడ్డి ఆగ్రో ఫ్యాక్టరీలో అమోనియా గ్యాస్ లీక్.. ఒకరి మృతి
జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు (50) మృతి ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో ఐదుగురు సిబ్బంది అమోనియా గ్యాస్ వచ్చే పైపు హై ప్రెషర్ తో బ్లాస్ట్ పొగ కమ్ముకోవడంతో నల
Read Moreకారును గూడ్స్ రైలు ఢీ కొని ఒకరి మృతి
కడప జిల్లాలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. ఎర్రగుట్ల మండలం వై. కోడూరు దగ్గర గూడ్స్ రైలు కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే చనిపోగా.
Read Moreఏపీలో కొత్తగా 605 కరోనా కేసులు.. 24 గంటల్లో 10 మంది మృతి
ఏపీలో రోజు రోజుకీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 605 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్ప
Read Moreకరోనా ఎఫెక్ట్.. గుంటూరు మిర్చి యార్డు మూత
గుంటూరు మిర్చి యార్డుకు మరోసారి కరోనా సెగ తగిలింది. మిర్చి యార్డులో క్రయ విక్రయాలు నిర్వహిస్తున్న ముగ్గురు వ్యాపారస్థులకు తాజాగా కరోనా పాజిటివ్ నిర్ధా
Read Moreప్రధాని వద్దకు డీపీఆర్ల ఇష్యూ
ఏపీ,తెలంగాణకు మరోసారి లెటర్ రాయండి అప్పటికీ ఇవ్వకుంటే కేంద్రమే జోక్యం చేసుకుంటుంది కేఆర్ఎంబీకి కేంద్ర జలశక్తి శాఖ ఆదేశం హైదరాబాద్, వెలుగు: ఆంధ్రప్రదేశ
Read Moreకరోనా వైరస్ పై ఏపీ పని తీరు అద్భుతం : యూకే డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్
కరోనా వైరస్ ను అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కృషిని చూసి ప్రపంచ దేశాలు పాఠాలు నేర్చుకోవాలని అన్నారు యూకే డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ
Read Moreచెన్నైకి తరలిస్తున్న 546 కేజీల గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్టు
విజయవాడ మీదుగా రోడ్డు మార్గంలో తమిళనాడు రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్న రూ.27.30లక్షలు విలువైన 546 కిలోల గంజాయిని విజయవాడ టాస్క్ఫోర్స్ ప
Read Moreవీడియో: రాజమండ్రిలో శానిటైజర్ తో మంటలు.. కాలిన బైక్..
కరోనా భయంతో మీరు శానిటైజర్ వాడుతున్నారా? అయితే కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. బైకు మీద బయటకు వెళ్లినప్పుడు.. శానిటైజర్ బైకులో పెట్టుకొని వెళ్తున్నా
Read Moreఏపీలో ఒక్క రోజులో 19,085 టెస్టులు.. 553 పాజిటివ్ కేసులు
10,884కు చేరిన కేసుల సంఖ్య అమరావతి: ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. 24 గంటల్లో 19,085 టెస్టులు పరీక్షించగా 553 మంది
Read Moreకృష్ణా జిల్లాలో ఇంటి పై పెచ్చులు ఊడి పడి మహిళ మృతి
కృష్ణా జిల్లాలో ఇంటి స్లాబ్ ఊడిపడి ఓ మహిళ చనిపోయింది. ఈ విషాదం గుడివాడ బైపాస్ రోడ్డులో జరిగింది. బిల్డింగ్ మొదటి అంతస్తులో నిద్రిస్తున్న కుటుంబంపై ప్
Read Moreప్రకాశం జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
సూరారెడ్డిపాలెం వద్ద బ్రిడ్జిపై నుంచి జారిపడ్డ 5 డీజిల్ లోడ్ బోగీలు 5 ట్యాంకర్లలోని డీజిల్ దగ్ధం.. ట్రాక్ కుంగిపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు అనుమానం..
Read More












