
ఆంధ్రప్రదేశ్
సామర్లకోటలో జగనన్న కాలనీని ప్రారంభించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు (అక్టోబర్ 12) కాకినాడ జిల్లా సామర్లకోటలో పర్యటించారు. ఈ మేరకు స్థానికంగా నూతనంగా
Read Moreఇండియన్ రైల్వే గుడ్ న్యూస్: ఇకపై రిజర్వేషన్ టిక్కెట్ను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు
రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే శుభవార్త చెప్పింది. రిజర్వేషన్ చేసుకొని ఎమర్జెన్సీ కారణంగా లేదా చివరి నిమిషంలో ప్రయాణం రద్దు చేసుకునే వారికోస
Read Moreచంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా..
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణ మళ్లీ వాయిదా పడింది. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో చంద్రబా
Read Moreఐఆర్ఆర్ కేసులో రెండో రోజు ముగిసిన లోకేష్ విచారణ
ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో రెండో రోజు లోకేష్ విచారణ ముగిసింది. హెరిటేజ్ ఫుడ్స్ భూముల కొనుగోలు, జీఓఎం ,ఐఆర్ఆర్ అలైన్ మెంట్
Read Moreఏపీ హైకోర్టుకు నలుగురు కొత్త న్యాయమమూర్తులు
ఏపీ హైకోర్టుకు కొత్త జడ్జిల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది.సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం ఏపీ హై
Read Moreచంద్రబాబుకు రిలీఫ్.. ఆ కేసులో ముందస్తు తాత్కాలిక బెయిల్
స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో స్వల్ప ఊరట లభించింది. ఐఆర్ఆర్ కేసులో ఏపీ హైకోర్
Read Moreఏంటయ్యా ఇదీ : సీఎం జగన్ పౌష్ఠికాహారం ఖర్జూరంలో చనిపోయిన పాము
అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు పంపిణీ చేసే పౌష్టికాహారం ప్యాకెట్లో పాము కళేబరం కనిపించడం కలకలానికి దారితీసింది. ఈ ఘటన చిత్తూరు
Read Moreచంద్రబాబు పిటిషన్పై విచారణ వాయిదా
న్యూఢిల్లీ, వెలుగు: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు సుప్రీం కోర్టులో దాఖలు చేసిన క్వాష్
Read Moreముగిసిన లోకేష్ సీఐడీ విచారణ.. అక్టోబర్ 11 మళ్లీ రావాలని నోటీసులు
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ లో టీడీపీ నేత నారా లోకేష్ ఏపీ సీఐడీ అధికారుల విచారించారు. రేపు ( అక్టోబర్ 11)మరోసారి విచారణకు రావాలని లోక
Read Moreపురంద్రీశ్వరి మరిది కోసం ఆరాటపడుతున్నారు: మంత్రి అంబటి
చంద్రబాబు చట్టం నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తున్నారని, స్కాం చేయలేదని చెప్పలేకపోతున్నారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. దొంగలు దొరికిప
Read Moreపవన్ కల్యాణ్కు వైరల్ ఫీవర్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు. ఈ క్రమంలో 2023 అక్టోబర్ 11న విజయవాడలో జరగాల్సిన జనసేన విస్తృత స్థాయి సమావేశ
Read Moreవైభవంగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 15 నుంచి 23 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.. బ్రహ్మోత్సవాలకు 14 వ తేది అంకురార్పణ జరగనుంది. శ్
Read Moreఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష
ఇంద్రకీలాద్రిపై బెజవాడ దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి వేడుకలు అక్టోబరు 15 నుంచి 23 వరకు నిర్వహించనున్నారు. 9 రోజుల పాటు వేడుకలు వైభవంగా నిర్వహించాలని వైది
Read More