ఆంధ్రప్రదేశ్

శ్రీవారి ఆలయం ఎదుట ఆక్టోపస్​ మాక్​డ్రిల్​

తిరుమల శ్రీవారి ఆలయం ముందు అక్టోపస్ మాక్ డ్రిల్ భక్తులను కలవరపాటుకు గురి చేసింది. ఉగ్రవాదుల ముప్పు ఉన్న ఆలయం పై దాడి జరిగితే ఎలా ఎదుర్కోవాలన్న దానిపై

Read More

 జగన్​ పార్టీ ... కాంగ్రెస్​ పార్టీ రెండూ ఒకటే: ప్రధాని మోది

ఏపీలో జగన్​ పార్టీ ... కాంగ్రెస్​ పార్టీలు రెండూ   ఒకటే అని ప్రధాని మోదీ అన్నారు. ఈ రుఎండు పార్టీలు రహస్య ఒప్పందం కుదుర్చుకున్నాయన్నారు.  ఈ

Read More

చంద్రబాబు చేరికతో ఎన్డీఏ  బలపడింది: ప్రధాని మోది

చంద్రబాబు చేరికతో ఎన్డీఏ  బలపడిందని ప్రధాని మోదీ అన్నారు.  వికసిత్​ ఆంధ్రప్రదేశ్​ను నిర్మించడమే మా లక్ష్యమన్నారు. వికసిత్​ భారత్​ తో పాటు ఆం

Read More

ఏపీ ఫైబర్ నెట్ స్క్రీన్‌పై జగన్ ఫొటో ఈసీకి టీడీపీ ఫిర్యాదు

ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది. రాజకీయ పార్టీలు తమ ప్రత్యర్థులపై హోరాహోరిగా విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే సీఈఓకు లేఖ రాసిన

Read More

అసలు ఏం జరుగుతోంది అమెరికాలో.. ఏడాది కాలంలోనే 9 హత్యలు

అమెరికాలో చదువుకొని వస్తా అని చెప్పి వెళ్లిన కన్నవారు కడసారి చూపుకు కూడా నోచుకోకుండా శవపేటికల్లో ఇండియాకు వస్తున్నారు. గత ఏడాది కాలంలోనే అమెరికాలో 9మం

Read More

ఏపీ అభివృద్ది చెందాలంటే డబుల్​ ఇంజన్​ సర్కార్​ రావాలి.. ప్రధాని మోదీ

చిలకలూరిపేట సభలో ప్రధాని మోదీ తెలుగులో ప్రారంభించారు. ఆంధ్రా కుటుంబ సభ్యులందరికి నమస్కారాలు అంటూ ప్రసంగించిన మోదీ ... నిన్ననే  ఎన్నికల నోటిఫికేషన

Read More

ఏపీలో NDA దే విజయం: చంద్రబాబు

అమరావతి: రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో NDA కూటమి విజయం అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. చిలకలూరి పేట లో టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్వంలోజరిగిన &nb

Read More

ఏపీలో దుష్టపాలన అంతం కాబోతోంది - పవన్ కళ్యాణ్

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో నిర్వహిస్తున్న ప్రజాగళం సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మా కూటమికి దుర్

Read More

పదేళ్ల తర్వాత ఒకే వేదికపై ముగ్గురు - మోడీ ఏం చెప్పబోతున్నాడు..?

2024 ఎన్నికల్లో జగన్ ను గద్దె దించటమే లక్ష్యంగా పొత్తు కుదుర్చుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రజాగళం సభను భారీ స్థాయిలో నిర్వహిస్తున్నాయి. మూడు ప

Read More

శ్రీవారి భక్తులకు శుభవార్త: శ్రీవాణి టికెట్ల ఆఫ్ లైన్ కోటా పెంపు

శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. శ్రీవాణి ట్రస్టు దాతల ఆఫ్ లైన్ టికెట్ల కోటాను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.శ్రీవాణి ట్రస్టుకు పదివేల రూపాయలు

Read More

స్మార్ట్​ ఫోన్లోనే  అభ్యర్థుల డేటా..  కొత్త మొబైల్ యాప్ లాంచ్ చేసిన ఎన్నికల కమిషన్

దేశవ్యాప్తంగా ఎన్నికల హడ వుడి మొదలైంది. ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తారా.. ఎవరు ఏ పార్టీ తరపున బరిలోకి దిగుతున్నారు.. వారికి ఏమైన నేర చరిత్ర ఉందా..

Read More

ఓటరు ఐడీ కార్డులో తప్పులున్నాయా.. ఎలా సరిచేసుకోవాలంటే...

ఎన్నికల నోటిఫికేషప్​ వచ్చేసింది.  ఓటేసేందుకు గుర్తింపు కార్డుల్లో మొట్టమొదటి ఓటర్​ ఐడీ కార్డు (Voter ID Card).  అంతేకాదు పలు పథకాలకు అడ్రస్&

Read More

ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ డీఏను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 16న ఎన్నికల షెడ్యూల్ విడుదల సమయానికి

Read More