
ఆంధ్రప్రదేశ్
నచ్చిన బ్రాండ్ ఇవ్వలేదని వైన్ షాప్ తగలబెట్టిన మందుబాబు
దీపావళి పండగ రోజున విశాఖ పట్నంలో మందు బాబు వీరంగ సృష్టించాడు. తాను అడిగిన బ్రాండ్ మద్యం ఇవ్వలేదని ఏకంగా వైన్స్ షాపునే తగలబెట్టాడు. వైజాగ్ లోని క
Read Moreతిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ..
నాలుగోరోజు తిరుచానూరు పద్మావతి అమ్మవతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. 2023, నవంబర్ 13వ తేదీ సోమవారం ఉదయం కల్పవృక్ష సేవలు, రాత్రి హనుమంత వాహన
Read Moreతిరుమల శ్రీవారిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి
తిరుమల శ్రీవారిని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి నవంబర్ 12న దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో క
Read Moreబంగాళాఖాతంలో అల్పపీడనం : తెలుగు రాష్ట్రాలకు వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో కురిసే వర్షాలపై భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం కీలక అప్డేట్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు కుర
Read Moreచంద్రమోహన్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం
ప్రముఖ నటుడు చంద్రమోహన్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్ సంతాపం తెలిపారు. విభిన్నమైన పాత్రలతో, విలక్ష
Read Moreఏపీ స్టూడెంటుకు తెలంగాణ లోకల్ సర్టిఫికెటా?.. అధికారులపై హైకోర్టు ఫైర్
హైదరాబాద్, వెలుగు: ఏపీకి చెందిన ఓ విద్యార్థి నికి తెలంగాణ లోకల్ సర్టిఫికెట్ ఇచ్చిన ఆఫీస ర్లపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వెన్నెల అనే
Read Moreఏపీలో జర్నలిస్టులకు తీపికబురు.. ఇళ్ల స్థలాల కేటాయింపునకు జీవో జారీ
జర్నలిస్టులకు ఏపీ సీఎం జగన్ తీపి కబురు చెప్పారు. గత మంత్రివర్గ సమావేశంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు ఏపీ మంత్రి వర్గం నిర్ణయం తీసు
Read Moreఅమరావతి రాజధాని భూముల కేసు విచారణ ఈ నెల 22 కు వాయిదా
అమరావతి రాజధాని అసైన్డ్ భూముల కేసులో సీఐడీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ఈ నెల 22కు వాయిదా పడింది. రాజధాని అసైన్డ్ భూముల కేసును
Read MoreChandrababu skill case: మాజీ ఎంపీ ఉండవల్లి పిటిషన్ విచారణ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే ..
స్కిల్ డెవలప్మెంట్ కేసులో (Skill Development Case) విచారణను సీబీఐకు (CBI) ఇవ్వాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (Form
Read Moreస్కిల్ కేసులో..చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణ ఈ నెల 15 కు వాయిదా
స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. ఈనెల 15కు విచారణ వాయిదా వేసింద
Read Moreశ్రీవారి భక్తులకు శుభవార్త.. వైకుంఠ ద్వార దర్శన టికెట్లు విడుదల .. ఎప్పుడంటే..
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. డిసెంబరు 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనా
Read Moreటీడీపీ – జనసేన జేఏసీ సమావేశం: త్వరలో ఉమ్మడి మేనిఫెస్టో రిలీజు చేస్తాం..
టీడీపీ – జనసేన జేఏసీ సమావేశం ముగిసింది.. ఇక నుంచి ప్రతి 15 రోజులకోసారి జేఏసీ సమావేశాలు నిర్వహించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.. వచ్చే జేఏసీ సమావ
Read Moreపూలలో కన్నీరు: కిలో బంతిపూలు 10 రూపాయలే.. అయినా ఎవరూ కొనటం లేదు
మూర పూలకు జానెడు పొట్టకు లంకె. నాలుగు రెక్కలకు నాలుగు వేళ్లకు ముడి. బుట్టనిండా సువాసనే. ఇంట్లో గంజి వాసన కూడా రాదు. పూలమ్మే వాళ్ల జీవితాలు రాళ్లు మోసే
Read More