
ఆంధ్రప్రదేశ్
బిగ్ షాక్ : చంద్రబాబు ములాఖత్ లకు కోత
రాజమండ్రి సెంట్రల్ జైలులో టీడీపీ అధినేత చంద్రబాబు లీగల్ ములాఖత్లకు అధికారులు కోత విధించారు. రోజుకు రెండు లీగల్ ములాఖత్లను ఒకటికి కుద
Read Moreచంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్కిల్ డెవలెప్మెంట్ కేసులో.. సుప్రీం కోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై అక్టోబర్ 17న &nbs
Read Moreసుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ వాయిదా... ఏ కేసులో అంటే...
ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ నెల 20న (శుక్రవారం) దీనిపై వ
Read Moreచంద్రబాబు బెయిల్ పిటీషన్ విచారణ 19కు వాయిదా
స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు.. బెయిల్ కావాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై రెండు వర్గాల
Read Moreచంద్రబాబు బెయిల్ పిటీషన్పై నేడు(అక్టోబర్ 17) సుప్రీంలో తుది వాదనలు
ఎపి మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు పిటీషన్పై దేశ అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టు నేడు(2023 అక్టోబర్ 17, మంగళవారం) తుది తీర్పు
Read Moreతిరుమల మాడ వీధుల్లో ఏనుగుల హల్ చల్
తిరుమలలో పెను ప్రమాదం తప్పింది. తిరుమల మాడ వీధుల్లో ఏనుగుల హల్ చల్ చేశాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం రాత్రి వేంకటేశ్వర స్
Read MoreGood News: జూబ్లీ బస్టాండ్ నుంచి విజయవాడకు ఆర్టీసీ బస్సులు
దసరా పండగ సందర్భంగా ప్రయాణికులు టీఎస్ఆర్టీసీ మరో గుడ్ న్యూస్ చెప్పింది. జేబీఎస్ మీదుగా విజయవాడకు 24 బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు టీఎస్ఆర్టీసీ ప్రకటి
Read Moreలింగంపల్లి - విశాఖ జన్మభూమి ఎక్స్ప్రెస్ మళ్లీ ప్రారంభం
విశాఖపట్నం-లింగంపల్లి జన్మభూమి ఎక్స్ప్రెస్ను మంగళవారం(అక్టోబర్ 17) నుంచి మళ్లీ ప్రారంభించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. లింగంపల్లి-విశాఖపట్
Read Moreఇస్రో పాదయాత్ర.. 26 రోజులు నడిచి శాస్త్రవేత్తలకు అభినందనలు
చంద్రయాన్-3 విజయవంతం కావడంపై ప్రపంచవ్యాప్తంగా ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కఠిన పరిస్థితులను దాటుకుని చంద్రయాన్-3 మిషన్
Read Moreకోకిల రాగాలూ : నల్లమలలో పక్షుల సర్వే.. 150 జాతులు ఉన్నట్లు ప్రాథమిక గుర్తింపు
చుట్టూ దట్టమైన అడవి.. ప్రకృతి అందాలు ఓ వైపు కనువిందు చేస్తుంటే.. మరోవైపు పక్షుల కిలకిలలు పక్షి ప్రేమికులు, పరిశోధకులను పలుకరించాయి.ఆంధ్రప్రదేశ్ నల్లమల
Read Moreవిశాఖలో ఇన్ఫోసిస్ ప్రారంభం... ఐటీ హబ్ గా వైజాగ్ సిటి
విశాఖకు మకాం మార్చడంపై సీఎం జగన్ మోహన్ రెడ్డి సోమవారం ( అక్టోబర్ 16) కీలక ప్రకటన చేశారు. ఐటీ హిల్స్ వద్ద ఇన్ఫోసిస్ కార్యాలయాన్
Read Moreకొత్త రాజధాని : డిసెంబర్ లో విశాఖకు సీఎం జగన్
త్వరలోనే విశాఖపట్నంకు షిఫ్ట్ అవుతున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి స్పష్టం చేశారు. విశాఖ నుంచే పరిపాలన సాగబోతుందని చెప్పారు
Read Moreచంద్రబాబు బెయిల్ పిటిషన్ మళ్లీ వాయిదా... ఏ కేసులో అంటే
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా పడింది.
Read More