
ఆంధ్రప్రదేశ్
ఏపీలోనూ ఐటీ కంపెనీలు పెట్టండి: మంత్రి కేటీఆర్
ఐటీ రంగంలో భవిష్యత్ అంతా ద్వితీయ శ్రేణి నగరాలదేనని, వరంగల్ లోనే కాదు ఏపీలోని భీమవరం, నెల్లూరుకు ఐటీ సంస్థలు రావాలని రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ఆకాంక్ష
Read MoreJobs : SBIలో ఆఫీసర్ ఉద్యోగాల దరఖాస్తుకు గడువు పెంపు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ (SCO) ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఆఖరు తేదీని అక్టోబర్ 21 వరకు పొడిగించారు.  
Read Moreనేను ఎవరితో పొత్తు పెట్టుకుంటే మీకెందుకు: పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్దే తన మొదటి ప్రాధాన్యతని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేన , టీడీపీతో పొత్తు పెట్టుకున్న తరువాత ఈ కూటమిపై ప్రజలకు భ
Read Moreరూపాయి పావలా అంటే 125 సీట్లా: కొడాలి నాని
చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్పై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. వారాహి విజయయాత్రలో పవన్ కల్యాణ్ వైసీపీని ర
Read Moreపార్టీకి విరాళాలు వస్తే అవి అవినీతి సొమ్మా..?: అచ్చెన్నాయడు
తెలుగుదేశం పార్టీకి వచ్చిన విరాళాలను అవినీతి సొమ్ముగా చూపడాన్ని ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు విమర్శించారు. నాలుగు దశాబ్దాలు ప్రజల క
Read Moreచంద్రబాబు బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా..
చంద్రబాబు బెయిల్ పిటిషన్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. సోమవారం నాడు (9వ తేదీ) తీర్
Read Moreటీడీపీ నేత బండారు మనిషే కాదు.. ఖుష్బూ
మంత్రి రోజాపై టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రోజాపై బండారు చేసిన వ్యాఖ్యలపై ఖుష్బూ ఆగ్రహం వ్యక్తం చేశా
Read Moreతిరుపతిలో జంట హత్యలు.. అన్నాచెల్లెళ్లను నరికి చంపిన బావ
తిరుపతిలో జంట హత్యలు కలకలం రేపుతోంది. చనిపోయిన ఇద్దరు మహారాష్ట్ర నాంధేడుకు చెందిన అన్నా చెల్లెల్లు మనీషా, హర్షవర్దన్ గా గుర్తిం
Read Moreశ్రీకాకుళంలో అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ స్టేడియం
శ్రీకాకుళంలో కోడి రామమూర్తి స్టేడియం(కేఆర్ స్టేడియం) అభివృద్దికి నిధులు కేటాయించింది ఏపీ ప్రభుత్వం. స్టేడియంలో వివిధ అభివృద్ధి పనులు, మౌలిక వసతు
Read Moreతెలంగాణ నుంచి కరెంట్ బకాయిలు ఇప్పించండి.. ఆర్కే సింగ్ను కోరిన ఏపీ సీఎం
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన రూ.7,230.14 కోట్ల విద్యుత్ బకాయిలు ఇప్పించాలని మరోసారి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కేంద్రాన్ని కోరారు
Read Moreరాజమండ్రికి చేరుకున్న లోకేష్.. అక్టోబర్ 6న చంద్రబాబుతో ములాఖత్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అక్టోబర్ 5 న రాజమండ్రికి చేరుకున్నారు. రేపు ( అక్టోబర్ 6) చంద్రబాబుతో లోకేష్ ములాఖత్ కాను
Read Moreపెండింగ్ నిధులు మంజూరు చేయండి
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. రెండు రోజులపాటు దేశ రాజధానిలో ఏపీ సీఎం పర్యటించనున్నారు. గురువారం ( అక్టోబర్ 5) సాయంత్రం కేంద్
Read Moreభయపడుతున్నారంటే... బలహీనపడుతున్నట్లే..
కైకలూరు జిల్లాలోని వారాహి యాత్రలో వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ ను తీసుకొస్తామన్నారు. జనసేన,
Read More