దేశం
దేశంలో 99 లక్షలు దాటిన కరోనా రికవరీ
భారత్ లో కరోనా రికవరీ 99లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో 22,926 మంది కోలుకోవడంతో దేశంలో కరోనా రివకరీ సంఖ్య 99 లక్షల 6 వేల387 కు చేరింది. ఇంకా 2,50,
Read Moreతొమ్మిది నెలల తర్వాత తెరుచుకున్న స్కూల్స్
కేరళలో బడులు తెరుచుకున్నయ్ తిరువనంతపురం: దాదాపు తొమ్మిది నెలల తరువాత కేరళ బడులు జనవరి 1 నుంచి ఓపెన్ అయ్యాయి. స్టూడెంట్స్కు కరోనా సోకకుండా రూల్స్ను
Read Moreకరోనాతో పాటు అన్ని వైరస్లు ఖతం చేసే బయో స్టెర్ల్ ఎయిర్
బయో స్టెర్ల్ ఎయిర్ సంక్రాంతి తర్వాత వస్తది కరోనాతో పాటు అన్ని వైరస్లు ఖతం రోగుల రికవరీ రేటు మెరుగవుతుంది సీసీఎంబీ కూడా ఆమోదం హైదరాబాద్, వెలుగు: నాన
Read Moreయూకే-ఇండియా విమానాలపై నిషేదం ఎత్తివేత
యూకే , ఇండియాల మధ్య విమాన రాకపోకలపై తాత్కాలిక నిషేధం ఎత్తివేసింది కేంద్ర ప్రభుత్వం. జనవరి 8 నుంచి యూకే ఇండియా మధ్య విమాన సర్వీసులు స్టార్ట్ అవుతాయి. జ
Read Moreపాకిస్తాన్ జైళ్లలో 319 మంది భారతీయులు
ఇస్లామాబాద్, న్యూఢిల్లీ: తమ జైళ్లలో 319 మంది ఇండియన్లు ఖైదీలుగా ఉన్నారని, వీరి లో 49మంది సాధారణ పౌరులు, 270మంది జాలర్లు అని పాకిస్తాన్ వెల్లడించింది
Read Moreప్రజాస్వామ్యం అంటే ఇది : నిన్న స్వీపర్.. నేడు ప్రెసిడెంట్
ఆమె పంచాయితీ ఆఫీస్ లో పార్ట్ టైమ్ స్వీపర్. ఆఫీస్ లో అధికారులకు టీ చేసి అందించే వారు. 2017నుంచి స్వీపర్ గా నెలకు రూ.2వేలు సంపాదిస్తున్న ఆమె ఇప్పుడు పంచ
Read Moreభారత్ లోనూ కనిపించిన మిస్టీరియస్ మోనోలిత్
భారత్ లోనూ మిస్టీరియస్ మోనోలిత్ కనిపించింది. అహ్మదాబాద్ లోని ఓ పార్క్ లో ఆరు అడుగుల పొడవున్న మోనోలిత్ ప్రత్యక్షమైంది. కొన్నిరోజులు కనిపిస్తూ తర్వాత కన
Read Moreభయాందోళన ఆ రాష్ట్ర ప్రజలు.. 75 మంది ప్రయాణికుల కోసం గాలింపులు
కర్ణాటకలో కొత్త కరోనా వైరస్ భయం కలకలం సృష్టిస్తోంది. ఇటీవల యూకే నుంచి సుమారు 75మంది రాష్ట్రానికి వచ్చారని ఆరోగ్యశాఖ మంత్రి కే. సుధాకర్ తెలిపారు. అయితే
Read Moreభారత్ కు కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది.. త్వరలోనే దేశ ప్రజలకు పంపిణీ
భారతీయులకు కేంద్రం శుభవార్త చెప్పింది. కోవీషీల్డ్ ను వినియోగించుకేందుకు ఎక్స్ పర్ట్ టీమ్ అనుమతిచ్చింది. సీరమ్ ఇండియా తయారు చేస్తున్న కోవీషీల్డ్ ను అత్
Read Moreహాత్రాస్ బాధితురాలి అత్యాచారం : జిల్లా మేజిస్ట్రేట్ బదిలీ
ఉత్తర్ ప్రదేశ్ లో 16 ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. అందులో హాత్రాస్ 19 ఏళ్ల బాధితురాలి కేసును విచారిస్తున్న మేజిస్ట్రేట్ ప్రవీణ్ కుమార్ లక్ష్కర్.., మి
Read Moreనేను సీఎం అయితే బీజేపీతో కలసి పని చేస్తా
చెన్నై: తమిళనాడుకు బీజేపీ అవసరం లేదని కోలీవుడ్ హీరో, ఎంఎన్ఎం పార్టీ అధినేత కమల్ హాసన్ అన్నారు. బీజేపీని తమిళ ప్రజలు అస్సలు పట్టించుకోవట్లేదని చెప్పా
Read Moreడిసెంబర్ నెలలో లక్షకోట్లు వసూలైన జీఎస్టీ
జీఎస్ట్ భారీ ఎత్తున వసూలైనట్లు తెలుస్తోంది. రికార్డ్ స్థాయిలో గతేడాది డిసెంబర్ నెలలో సుమారు రూ.1,15,171 కోట్లు వసూలైంది. అందులో సీజీఎస్టీ రూ.21,365 కో
Read Moreముగిసింది ఏడాది మాత్రమే.. కరోనా కాదు
న్యూఢిల్లీ: ప్రజలకు కొత్త ఏడాది శుభాకాంక్షలు చెబుతూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓ వీడియోను విడుదల చేశారు. కరోనా ఆపత్కాలంలో సేవలందిస్తున్న మెడికల్ వ
Read More












