దేశం

ముంబై అటాక్ మాస్టర్‌‌‌మైండ్ లఖ్వీ అరెస్ట్

ముంబై అటాక్ మాస్టర్‌‌మైండ్, లష్కర్ ఏ తొయిబా (ఎల్‌‌ఈటీ) ఆపరేషన్స్ కమాండర్ జకీరుల్ రెహ్మాన్ లఖ్వీ అరెస్ట్ అయ్యాడు. పాకిస్థాన్‌‌లో లఖ్వీని అక్కడి పోలీసుల

Read More

26న ఢిల్లీలో కిసాన్ గణతంత్ర: యోగేంద్ర యాదవ్

జనవరి 26న ఢిల్లీలో కిసాన్ గణతంత్ర నిర్వహించనున్నట్లు స్వరాజ్ ఇండియా నాయకుడు యోగేంద్ర యాదవ్ ప్రకటించారు. 26వ తేదీలోగా రైతుల డిమాండ్లను నెరవేర్చకుంటే ఢి

Read More

దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్‌‌ను ఉచితంగా అందిస్తాం

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ మొదలైంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష

Read More

రాష్ట్రంలో కొనసాగుతున్న డ్రై రన్

రాష్ట్రంలో డ్రై రన్ కొనసాగుతోంది. హైదరాబాద్ తో పాటు  మహబూబ్ నగర్ లో జిల్లాలో డ్రైరన్ కొనసాగుతోంది.ముఖ్యంగా హైదరాబాద్ లో లో నాలుగు చోట్ల… మహబూబ్ నగర్ ల

Read More

సౌరవ్ గంగూలీకి హార్ట్ ఎటాక్

కోల్‌‌కతా: టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి గుండె నొప్పి వచ్చింది. శనివారం ఉదయం జిమ్ చేస్తున్న సమయంలో గంగూలీకి ఒక్కసారిగా ఛా

Read More

బ్రాండ్ ఇండియా కోసం యువత శ్రమించాలి

న్యూఢిల్లీ: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌‌మెంట్స్ (ఐఐఎం) విద్యార్థులు దేశీ ఉత్పత్తులను లోకల్‌‌ నుంచి గ్లోబల్‌‌గా మార్చడంపై దృష్టి పెట్టాలని ప్ర

Read More

రూమర్లను నమ్మొద్దు.. వ్యాక్సిన్ చాలా సేఫ్

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ మీద వచ్చే పుకార్లను నమ్మొద్దని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్దన్ అన్నారు. వ్యాక్సిన్ సేఫ్టీ మీద రకరకాల రూమర్లు, అపోహలు

Read More

నేను చనిపోయిన తర్వాత నా అవయవాలు అమ్మి బకాయిలు చెల్లించండి

మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తాను చనిపోయిన తర్వాత తన శరీర అవయవాలు అమ్మి.. తన కరెంట్ బకాయిలు చెల్లించాలని ఓ రైతు ప్రధాని మోడీకి సూసైడ్

Read More

ప్రతి హిందువూ ఓ దేశభక్తుడే

న్యూఢిల్లీ: హిందువైన ప్రతి వ్యక్తి తప్పనిసరిగా దేశభక్తుడై ఉంటాడని, అది వాళ్ల సహజ స్వభావం అని ఆర్‌‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. దేశభక్తి అనేది ధర్

Read More

లేడీ ఎస్సై సూసైడ్.. రూంలో నోట్ స్వాధీనం

ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. కొత్త సంవత్సరం వేళ ఓ మహిళా ఎస్సై సూసైడ్ చేసుకొని చనిపోయింది. బులంద్‌షహర్ జిల్లాలోని అనుప్‌షహర్ పోలీస్ స్టేషన్‌‌లో ఎస్

Read More

హే రాహుల్.. ఇటలీ వెళ్లొచ్చావా?

న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ వ్యక్తిగత విజిట్‌‌లో భాగంగా రీసెంట్‌‌గా ఇటలీ వెళ్లొచ్చారు. రాహుల్ ఇటలీ పర్యటనపై ఆమ్ ఆద్మీ పార్టీ వ్యంగ్యం

Read More

వ్యాక్సిన్ విషయంలో పుకార్లు నమ్మొద్దు

కరోనా వ్యాక్సిన్ విషయంలో పుకార్లని నమ్మొద్దని ప్రజలను కోరారు కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్. వ్యాక్సిన్ సేఫ్టీ, సమర్థతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన

Read More

కేంద్ర మాజీ మంత్రి బుటా సింగ్ కన్నుమూత

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత బుటా సింగ్ (86) కన్నుమూశారు. సాధ్నా నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌‌కు ఎంపికైన తొలి ఎంపీ బుటా సింగ

Read More