ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు ఇవాళ(శుక్రవారం, జూన్-12) విడుదలయ్యాయి. విజయవాడలోని గేట్వే హోటల్లో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, ఆ శాఖ
Read Moreఏపీలో భారీగా పెరిగిన కేసులు.. ఒకే రోజులో 207 మందికి వైరస్
అమరావతి: ఏపీలో కరోనా విజృంభన కొనసాగుతోంది. రోజురోజుకు కేసులు వందల్లో నమోదవుతున్నాయి. గడిచిన ఒకే రోజులో 11,775 మంది శాంపిల్స్ టెస్ట్ చేయగా.. 207 పాజిటి
Read Moreఅచ్చెన్నాయుడు అరెస్ట్ ఆరంభం మాత్రమే – కార్మిక మంత్రి గుమ్మనూరు జయరామ్
అవినీతి దొంగలు అన్నిశాఖల్లోనూ ఉన్నారు.. తొందర్లోనే బయటకొస్తారు కార్మికశాఖలో రూ.300 కోట్ల అవినీతి జరిగినట్లు ఏసీబీ గుర్తించింది –గుమ్మనూరు జయరామ్ విజయవ
Read Moreఏపీలో 11,602 టెస్టు లు.. 135 కొత్త కేసులు
అమరావతి, వెలుగు: ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 11,602 మందికి టెస్టు చేయగా, 135 మందికి పాజిటివ్ వచ్చింది. ఇతర రాష్
Read Moreతిరుపతి వెంకన్న ఉచిత దర్శన టికెట్ల జారీకి బ్రేక్
ఈనెల 17 వరకు సర్వ దర్శనం కోటా టికెట్లు జారీ చేసిన టిటిడి నిరాశతో వెను తిరుగుతున్న వెంకన్న భక్తులు తిరుపతి: ఏడుకొండల వాడి ఉచిత దర్శన టికెట్ల జారీని అధి
Read MoreESI స్కామ్ లో టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్
ఏపీ రాజకీయాల్లో మరో కుదుపు చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లా.. టెక్కలి నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, తెలుగుదేశం సీనియర్ లీడర్ కింజారపు అచ్చెన్నాయు
Read MoreAPలో తొలిసారిగా ప్లాస్మా డొనేట్ చేసిన జూనియర్ డాక్టర్
కర్నూలు: దేశమంతా రోజు రోజుకూ విస్తరిస్తున్నకరోనా కల్లోలం సృష్టిస్తుంటే ఆంద్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాకు చెందిన ఓ హౌస్ సర్జన్ ప్లాస్మా డొనేట్ చేసింద
Read Moreఏపీ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు రేపు విడుదల
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఇంటర్మీడియట్ ఫలితాలను ప్రభుత్వం రేపు( శుక్రవారం, జూన్12) విడుదల చేయనుంది. ఉదయం 11 గంటల ప్రాంతంలో ఫస్ట్ ఇయర్, సెంకర్ ఇయర్ ఫలిత
Read Moreఈనెల 16 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
కేబినెట్ సమావేశంలో నిర్ణయం వైఎస్ఆర్ చేయూత పథకానికి కేబినెట్ ఆమోదం ఆగస్టు 12న వైఎస్ఆర్ చేయూత పథకం ప్రారంభం విజయవాడ: ఏపీ అసెంబ్లీ సమావేశాలను ఈనెల 16 ను
Read Moreవిజయవాడ బెంజ్ సర్కిల్ లో అగ్నిప్రమాదం
విజయవాడ: బెంజ్ సర్కిల్లో ఉన్న రిలయన్స్ ట్రెండ్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఉదయం షాపులన్నీ తెరుస్తున్న సమయంలో మొదటి అంతస్తులోని రిలయన్స్ ఫుట్ ప్రింట్స్ వ
Read Moreఏపీలో కొత్తగా 135 కేసులు
అమరావతి : ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు మరిన్ని పెరిగిపోయాయి. 24 గంటల్లో 11,602 శాంపిళ్లను పరీక్షించగా 135 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని రాష్
Read Moreతిరుపతి వెంకన్న దర్శనానికి బారులు తీరుతున్న భక్తులు
కౌంటర్ల దగ్గర ఈనెల 17వ తేదీ వరకు ఉచిత దర్శనం టోకెన్ల జారీ తిరుపతి: తిరుమల వెంకన్న దర్శనానికి భక్తులు బారులు తీరుతున్నారు. రేపటి నుండి సామాన్య భక్తులకు
Read Moreఏపీలో మరో 218 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ రోజు రోజుకీ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో భారీగా 218 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఉదయం 9 గంట
Read More












