ఆంధ్రప్రదేశ్
సాగర్ నీళ్లపై ఏపీ కన్ను
కనీస నీటిమట్టం 505 అడుగులకు తగ్గించాలంటూ ప్రపోజల్ హైదరాబాద్, వెలుగు: శ్రీశైలం నీటికి గండి కొడుతున్న ఏపీ సర్కారు ఇప్పుడు నాగార్జునసాగర్ నీటిపైనా కన్న
Read Moreకువైట్ నుంచి విజయవాడ చేరుకున్న 145 మంది మహిళలు
కరోనా నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రెండో దశ ‘వందే భారత్ మిషన్’లో భాగంగా కువైట్ న
Read Moreవిశాఖలో మరో ఫ్యాక్టరీ నుంచి దట్టమైన పొగలు.. పరుగులు తీసిన జనం
విశాఖ ప్రజలను మరోసారి పరిశ్రమలు భయభ్రాంతులకు గురి చేశాయి. విశాఖపట్నం సమీపంలోని మల్కాపురం ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న హిందుస్థాన్ పెట్రోల
Read Moreఏపీలో ఈ నెల నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు ఫుల్ శాలరీ
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో గత రెండు నెలలుగా కోత విధిస్తున్న ఏపీ సర్కార్ ఈ నెల నుంచి పూర్తి శాలరీ చెల్లించాలని నిర్ణ
Read Moreశ్రీశైలంలో నిలిచిపోయిన విద్యుత్ ఉత్పత్తి
కర్నూలు: శ్రీశైలం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఏపీ ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు విద్యుత్ ఉత్పత్తి నిలిపివేశారు. జలా
Read Moreఏపీలో కొత్తగా 45 కరోనా కేసులు
అమరావతి : ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. గురువారం కొత్తగా 45 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపింది రాష్ట్ర వైద్య ఆరోగ్య
Read Moreఏపీలో రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు – పాస్ లు చెల్లవ్
అమరావతి: 2 నెలల తర్వాత ఏపీలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. 436 రూట్లలో 1683 బస్సులు ప్రారంభమైనట్లు తెలిపారు అధికారులు. సోషల్ డిస్టెన్స్ పాటించాలని ప్ర
Read More50 శాతానికి మించి రిజర్వేషన్లు కుదరదు
స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్ల అమలు కుదరదని సుప్రీం కోర్టు మరోసారి స్పష్టం చేసింది. 2010 లో కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆ
Read Moreవైసీపీ పార్టీ రంగులు తొలగించమన్నాం కదా..? : ఏపీ హైకోర్టు
రాష్ట్రంలోని గ్రామ పంచాయితీ కార్యాలయాలపై వైసీపీ రంగులు వేయడంపై ఇప్పటికే వివాదం నడుస్తోంది. ప్రభుత్వ భవనాలకు పార్టీల రంగులు వేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్
Read Moreలాక్ డౌన్ లోనూ శ్రీవారి హుండీకి కానుకలు.. ఏప్రిల్ లో 2 కోట్లు: లడ్డూ ధర సగం తగ్గింపు
కరోనా లాక్ డౌన్ కారణంగా తిరుమల శ్రీవారి దర్శనానికి దాదాపు రెండు నెలలుగా భక్తులను అనుమతించడం లేదు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా
Read Moreవైరల్ వీడియో : సీసీ కెమెరా పగలగొట్టి దొంగతనం చేసిన మహిళ
తిరుమల: ఓ వైపు లాక్ డౌన్ తో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. దొంగలు తమ పని దర్జాగా చేసుకుంటున్నారు. తిరుమలలో లాక్ డౌన్ కారణంగా జన సంచారం లేకపోవడంతో దొంగలు
Read Moreఏపీలో రేపటి నుంచి 1500 బస్సులు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ లో రేపటి(గురువారం) నుండి ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, పల్లె వెలుగు బస్సులకు ప్రభుత్వం గ్రీ
Read Moreఏపీలో కరోనా కేసులు 2407..మృతులు 53
ఏపీలో కొత్తగా మరో 68 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి ఇవాళ(బుధవారం) ఉదయం 9 గంటల వరకు 9159 మంది శాంపిల్స్ టెస్ట
Read More












