ఆంధ్రప్రదేశ్
తెలంగాణ ఇస్తెనే మేం ఇస్తం..ప్రాజెక్టుల డీపీఆర్ లపై ఏపీ షరతు
అట్లయితేనే సంగమేశ్వరంపై చర్చలు కృష్ణా, గోదావరి బోర్డులకు అందిన ఎజెండా కాళేశ్వరం సహా మిగతా ప్రాజెక్టులను ఆపేయాలి రాయలసీమ తాగునీటి కోసమే సంగమేశ్వరం బచ
Read Moreఎల్జీ పాలిమర్స్ కేసులో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కీలక తీర్పు
ఢిల్లీ: విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(NGT) కీలక ఆదేశాలు జారీ చేసింది. బుధవారం ఈ కేసుపై తీర్పు వెలువరించిన జాతీయ హరిత ట్రిబ
Read Moreడాక్టర్ సుధాకర్పై కూడా కేసు నమోదు చేసిన సీబీఐ
వైజాగ్ డాక్టర్ సుధాకర్పై సీబీఐ కేసు నమోదు చేసింది. కేసుకు సంబంధించిన వివరాలను సీబీఐ తన వెబ్సైట్లో ఉంచింది. ఓ ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి నడిరోడ్డు మ
Read Moreఫోన్ కోసం అక్కాతమ్ముడి గొడవ.. ఉరేసుకొని చనిపోయిన తమ్ముడు
ఫోన్ కోసం అక్కతో గొడవపడి..తమ్ముడు ఉరేసుకొని చనిపోయిన ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. కరోనావైరస్ ప్రభావంతో స్కూళ్లన్నీ మూతపడ్డాయి. దాంతో ఇంటి దగ్గరే ఉం
Read Moreఈ నెల 8 వ తేది నుంచి శ్రీవారి దర్శనానికి ట్రయల్ రన్
తాడేపల్లి: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతినిస్తూ మంగళవారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఈనెల 8 వ తేది నుంచి శ్రీవారి ద
Read Moreఅంతర రాష్ట్ర ప్రయాణాలకు ప్రత్యేక పాసులు అవసరం లేదు
ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారు ఇకనుండి డీ.జీ.పీ.కార్యాలయం నుండి పాసులు తీసుకొవాల్సిన అవసరం లేదని తెలిపారు పోలీసు అధికారులు. అయితే తెలంగాణ రాష్ట్రం నుండి ఆ
Read Moreటెన్త్ పరీక్షలకు 4,154 సెంటర్లు.. ఒక్కో రూమ్ లో 10 మంది స్టూడెంట్స్ మాత్రమే
ఆంధ్రప్రదేశ్లో జూలై 10 నుంచి పదో తరగతి పరీక్షలు జరుగుతాయని ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. పరీక్షలు జరిగే నాటికి కరోనా పరిస్
Read Moreతిరుమలలో భక్తుల దర్శనానికి గ్రీన్ సిగ్నల్
తిరుమలలో భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించడానికి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొదటగా టీటీడీ ఉద్యోగులు, స్థానికులతో ట్రయల్ రన్ నిర్వహించాలని ఆ
Read Moreఆంధ్రప్రదేశ్ లో మరో 115 కరోనా పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్లో పరీక్షలు నిర్వహిస్తోన్న కొద్దీ కరోనా కేసులు భారీగా బయటపడుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 12,613 మంది శాంపిళ్లను పరీక్షించగా 115 పాజిటివ్
Read Moreగ్యాస్ లీకేజీ ఘటనపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) విచారణ
అమరావతి: విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) విచారణ చేపట్టింది. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీపై విశ్రాంత న్యాయమూర్తి శేషశయన
Read Moreసోషల్ మీడియా కార్యకర్తలకు అండగా ఉంటాం
రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులు ప్రభుత్వంపై విషం కక్కకూడదని, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వ్యవహారంలో సుప్రీం కోర్టులో అప్పీలుకు వెళ్తున్నామ
Read Moreఏపీలో ఎంట్రీకి ‘స్పందన’ ఒక్కటే మార్గం
ఆ రాష్ట్రాల్లోంచి వచ్చేవారికి వారం రోజులు క్వారంటైన్ బార్డర్స్ లో లాక్డౌన్ రూల్స్ పై డీజీపీ క్లారిటీ అమరావతి: ఇతర రాష్ట్రాల నుంచి రోడ్డు మార్గాన ఏప
Read Moreఏపీలో మరో 76 కొత్త కేసులు
అమరావతి: ఏపీలో కరోనా ఏమాత్రం తగ్గడం లేదు. గడిచిన ఒక్క రోజులో 10,567 మంది శాంపిల్స్ టెస్ట్ చేయగా.. 76 మందికి వైరస్ పాజిటివ్ వచ్చిందని ఏపీ ఆరోగ్యశాఖ హెల
Read More












