ఆంధ్రప్రదేశ్
ఎల్జీ పాలిమర్స్ సంస్థకు సుప్రీం లో చుక్కెదురు
ఎల్జీ పాలిమర్స్ ప్లాంట్లోకి వెళ్లేందుకు అనుమతివ్వాలంటూ ఆ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఏపీ హైకోర్టు ఇచ్చి
Read Moreపంటల సాగు ఖర్చు తగ్గించుకుంటే రైతుకు లాభం: సీఎం జగన్
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రైతు, రైతు కూలీల్లో చిరునవ్వు చూడటమే మన ప్రభుత్వ లక్ష్యమన్నారు. మన ప
Read Moreఏపీలో కొత్తగా 48 కరోనా పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్లో పరీక్షలు నిర్వహిస్తోన్న కొద్దీ కరోనా వైరస్ కేసులు భారీగా బయటపడుతున్నాయి. గత 24 గంటల్లో 8,148 శాంపిళ్లను పరీక్షించగా మరో 48 మందికి కరోన
Read Moreవైజాగ్ లో 15 అడుగుల కింగ్ కోబ్రా కలకలం
వైజాగ్ లో 15 అడుగుల కింగ్ కోబ్రా స్థానికులను భయపెట్టింది. తమ్మడపల్లి గ్రామంలో …భారీ నల్ల త్రాచు కనిపించడంతో.. స్థానికులు భయపడ్డారు. విశాఖ ఫారెస
Read Moreవలస కూలీలుతో వెళ్తున్న బస్సు బోల్తా.. 35 మందికి గాయాలు
శ్రీకాకుళం: ప్రైవేటు బస్సు బోల్తా పడటంతో 35 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మంగళవారం ఉదయం మందస మండలం బాలిగాం దగ్గర జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు..
Read Moreఏపీలో అర్చకులు, పాస్టర్లు, ఇమామ్లకు రూ.5 వేల సాయం
నేడు వారి అకౌంట్లలో నగదు జమ చేయనున్న సీఎం జగన్ 77 వేల మందికి రూ.38 కోట్లు పంపిణీ లాక్ డౌన్ వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న అర్చకులు, పాస్టర్లు, ఇమ
Read Moreతిరుమల శ్రీవారి ఆస్తుల విక్రయం నిలిపేస్తూ ప్రభుత్వం జీవో
తిరుమల శ్రీవారి ఆస్తుల విక్రయానికి సంబంధించి గతంలో టీటీడీ పాలకమండలి చేసిన తీర్మానాన్ని నిలిపేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎటువంటి ఆస్
Read Moreరికార్డ్ స్థాయిలో 3 గంటల్లోనే 2.4 లక్షల తిరుమల లడ్డూల విక్రయం
తిరుమల శ్రీవారి లడ్డూలు రికార్డ్ స్థాయిలో అమ్ముడు పోయాయి. కేవలం 3 గంటల్లో 2.4లక్షల లడ్డూలు సేల్ అయ్యాయి. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి లడ్డూ ప్రస
Read MoreV6 ఛానెల్ చొరవతో బెంగళూరు నుండి స్వగ్రామానికి తల్లీకూతుళ్లు
తిరుపతి: లాక్ డౌన్ కారణంగా కర్ణాటక రాష్ట్రంలో చిక్కుకున్నఇద్దరు తల్లీకూతుళ్లు V6 న్యూస్ ఛానెల్ చొరవతో క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. రెండు నెలలుగా
Read Moreరాష్ట్రంలో 24 శాతం తగ్గిన లిక్కర్ సేల్స్
మద్య నియంత్రణ కోసమే రేట్లను భారీగా పెంచామని ఏపీ సీఎం జగన్ అన్నారు. గతంలో వారానికి ఐదుసార్లు తాగేవాళ్లు ఇప్పుడు రెండుసార్లే తాగుతున్నారని చెప్పారు. లిక
Read Moreటీటీడీ ఆస్తుల అమ్మకంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు
తాడేపల్లి: తిరుమల శ్రీవారి ఆస్తుల వేలం వ్యవహారంపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆస్తుల అమ్మకంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం
Read Moreలాక్ డౌన్ రిలీఫ్: అర్చకులు, పాస్టర్లు, ఇమామ్లకు రూ.5 వేల ఆర్థిక సాయం
కరోనా లాక్ డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అర్చకులు, పాస్టర్లు, ఇమామ్లు, మౌజన్లను ఆదుకోవాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్
Read Moreఏపీలో మళ్లీ భారీగా పెరిగిన వైరస్ కేసులు
అమరావతి: ఏపీలో కరోనా పంజా విసురుతోంది. తాజాగా 89 వైరస్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కరోనా ఇన్ఫెక్షన్ల బారిన పడిన వారి సంఖ్య 2,886 కు చేరుకుంది. గడిచిన 24
Read More












