ఆంధ్రప్రదేశ్

ఏపీలో మరో 161 కరోనా కేసులు నమోదు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 161 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 29 మంది హాస్పిటళ్ల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.  నిన్న మొత్తం 12 వేల 771 శాంప

Read More

డీపీఆర్‌‌లు ఇచ్చేవరకూ ప్రాజెక్టులు ఆపండి

తెలంగాణకు గోదావరి బోర్డు ఆదేశం జూన్​ 10లోగా పూర్తి డీపీఆర్‌‌లు ఇవ్వాలని ఏపీ, తెలంగాణకు సూచన టెలిమెట్రీ స్టేషన్ల గుర్తింపునకు టెక్నికల్‌‌ కమిటీ ఏర్పాటు

Read More

అరటిపండ్లు అమ్ముతున్న టీచర్

నెల్లూరు: కరోనా వైరస్ నియంత్రణ కోసం విధించిన లాక్ డౌన్ నెల్లూరులో  ఓ స్కూల్ టీచర్ ను వీధి వ్యాపారిగా  మార్చింది. 15 ఏళ్లుగా ఓ ప్రైవేట్ స్కూలులో ఆయన టీ

Read More

ముగిసిన గోదావరి బోర్డు మీటింగ్

హైదరాబాద్: గోదావరి బోర్డు మీటింగ్ ముగిసింది. శుక్రవారం జలసౌధలో గోదావరి రివర్  బోర్డు సమావేశమైంది. గోదావరిపై తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై బోర్డు

Read More

జూన్‌ 11నుండి భక్తులకు శ్రీవారి దర్శనం

తిరుమల శ్రీవారి దర్శనానికి జూన్‌ 11 నుండి సాధారణ భక్తులను అనుమతిస్తామని ప్రకటించారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. జూన్ 8, 9 తేదీల్లో టీటీడీ ఉద్యోగ

Read More

ఏపీలో మరో 50 కొత్త కేసులు

అమరావతి: ఏపీలో మరో 50 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 9,831 శాంపిల్స్ టెస్టు చేయగా 50 మందికి పాజిటివ్ వచ్చిందని, ట్రీట్​మె

Read More

డాక్టర్ సుధాకర్ డిశ్చార్జ్ కి హైకోర్టు అనుమతి

వైజాగ్ డాక్టర్ సుధాకర్‌  మానసిక వైద్య శాల నుంచి  డిశ్చార్జికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే సీబీఐ విచారణకు సహకరించాలని ఆయనకు సూచించింది. ఆస్పత్రి సూ

Read More

ఏపీ సీఎం జగన్‌ను హైదరాబాద్‌లో తిరగనివ్వం

పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును ఆపకపోతే ఏపీ సీఎం జగన్‌ను హైదరాబాద్‌లో తిరగనివ్వమని ఓయూ జేఏసీ, దక్షిణ తెలంగాణ జేఏసీ నేతలు హెచ్చరించారు. ఏపీ సీఎం జగన్ తెలంగ

Read More

సోమ‌వారం నుంచి తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నాలు: ఘాట్ రోడ్ టైమింగ్స్ మార్పు

క‌రోనా లాక్ డౌన్ వ‌ల్ల దాదాపు రెండున్నర నెల‌లు నుంచి ర‌ద్ద‌యిన తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నాలు సోమ‌వారం నుంచి మ‌ళ్లీ ప్రారంభం కానున్నాయ‌ని టీటీడీ ఈవో అనిల

Read More

YSR వాహనమిత్ర రెండో విడత ను ప్రారంభించిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌ YSR వాహన మిత్ర రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా రూ.26

Read More

ఇప్పట్లో రాహుకేతు పూజలు ఉండవు

శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో భక్తులకు దర్శనాలు ఇప్పట్లో లేవని తెలిపారు ఈవో చంద్రశేఖర్ రెడ్డి. రాహుకేతు పూజలు చేయించుకునే భక్తులు మరికొంత కాలం ఆగాల్స

Read More

ఏపీలో కొత్తగా 98 కరోనా పాజిటివ్ కేసులు

అమరావతి: ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 9,986 శాంపిల్స్ టెస్టు చేయగా 98 మందికి వైరస్ సోకినట్లు తేలిందని

Read More

పేకాటలో డబ్బు పోగొట్టుకొని బ్యాంకుకే కన్నం వేసిన క్యాషియర్‌

పేకాటకు అలవాటుపడ్డ ఓ వ్యక్తి.. తాను పనిచేస్తున్న బ్యాంకుకే కన్నం వేశాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా, నూజివీడులోని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో జరిగింది. బ్యాంకుల

Read More