ఆంధ్రప్రదేశ్

శ్రీశైలం దేవస్థానంలో భారీ కుంభకోణం

ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రం శ్రీశైలం దేవస్థానంలో భారీ కుంభకోణం బ‌య‌ట ప‌డింది. దేవ‌స్థానంలో ప‌నిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులు రూ. 3.30కోట్ల మేర నిధులు స్వాహా చ

Read More

ఏపీలో 44 కొత్త కేసులు నమోదు

ఏపీలో కరోనా కేసులు ప్రతిరోజు భారీగా నమోదవుతున్నాయి. సోమవారం కొత్తగా 44 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా.. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదయిన పాజిటివ్ కేసుల

Read More

భక్తుల చెంతకే తిరుమలేశుని ప్రసాదం

తిరుపతి లడ్డు అమ్మకాలపై టీటీడీ బోర్డు సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని భక్తుల చెంతకే తీసుకెళ్లి అమ్మేలా ఏర్పాట్లు చేపట్టి

Read More

విషాహారం తిని కుటుంబం ఆత్మహత్య

గుంటూరు జిల్లాలో విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న ఘటన బాపట్ల మండలం మరుప్రోలువారి పాలెంలో జరిగింది. విషం కలిపిన ఆహార

Read More

గ్యాస్‌ లీకేజీ దుర్ఘటనలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

అమ‌రావ‌తి: ఎల్జీ పాలిమర్స్‌లో స్టైరిన్‌ గ్యాస్‌ లీకేజీ దుర్ఘటనలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కంపెనీ ప్రాంగణాన్ని సీజ్‌ చేసి ఉంచాలని ఆదేశిం

Read More

ఏపీలో మరో 66 కరోనా కేసులు

అమరావతి: ఏపీలో కరోనా టెస్టులు పెంచినప్పటి నుంచి ప్రతిరోజు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం కొత్తగా 66 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. రాష్ట్రంలో ఇప్

Read More

ఏపీలో త్వరలో 9,700 పైగా వైద్య సిబ్బంది పోస్టుల భర్తీ

ఏపీలో త్వరలో 9700కి పైగా డాక్టర్లు, వైద్యసిబ్బంది పోస్టులను భర్తీ చేస్తామని రాష్ట్ర‌‌ వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ సీఎస్‌ జవహర్‌ రెడ్డి తెలిపారు. రాష్ట్రం

Read More

అమ్మ‌కానికి తిరుమ‌ల శ్రీవారి భూములు.. వేలానికి క‌మిటీల ఏర్పాటు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. గ‌తంలో టీటీడీ బోర్డు చేసిన తీర్మానానికి అనుగుణంగా త‌మిళ‌నాడులోని వేర్వేరు జి

Read More

ఏపీలో 9,136 మందికి టెస్టులు.. 47 కొత్త కేసులు

అమరావతి: ఏపీలో కరోనా కేసులు తగ్గడంలేదు. గడిచిన 24 గంటల్లో 9,136 మంది నమూనాలను పరీక్షించగా.. 47 మందికి పాజిటివ్ కన్ఫామ్ అయినట్లు అక్కడి హెల్త్ డిపార్ట్

Read More

ఏపీలో 8,415 టెస్టులు.. 62 కొత్త కేసులు

అమరావతి, వెలుగు: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 8,415 శాంపిల్స్ టెస్టు చేయగా 62 మందికి పాజిటివ్ వచ్చింది. క

Read More

ఆర్టీసీ బ‌స్సు దొంగిలించిన దుండ‌గుడు.. బెంగ‌ళూరు వెళ్తుండ‌గా అరెస్ట్

క‌ర్ణాట‌క‌కు చెందిన ఓ యువ‌కుడు ఆర్టీసీ బ‌స్సును దొంగిలించేందుకు ప్ర‌య‌త్నించి దొరికిపోయాడు. శుక్ర‌వారం ఉద‌యం అనంత‌పురం జిల్లా ధ‌ర్మ‌వ‌రం ఆర్టీసీ డిపోక

Read More

రంగుల జీవో రద్దు- ఏపీ సర్కార్‌కు హైకోర్టు మరో షాక్

అమరావతి: పంచాయతీ కార్యాలయాలకు రంగులు వేయడంపై ఏపీ ప్రభుత్వం జారీ చేసిన 623 జీవోను క్యాన్సిల్ చేసింది హైకోర్టు. ప్రభుత్వ కార్యాలయాలపై ఉన్న పార్టీ రంగులన

Read More

ఏపీలో కొత్తగా 62 కరోనా కేసులు

అమరావతి: ఏపీలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 62 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,514 కు చేరుకుందని అక్కడి ఆరోగ

Read More