ఆంధ్రప్రదేశ్

ఏపీలో కొత్త‌గా 85 క‌రోనా కేసులు.. ఒక‌రు మృతి

ఏపీలో కరోనా మహమ్మారి విస్త‌రిస్తోంది. కరోనా ప్రభావానికి సంబంధించి ప్రభుత్వం తాజాగా హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా

Read More

 వైద్య ఖర్చు వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు: సీఎం జగన్

వైద్యం కోసం పేదవాడు అప్పుల బారిన పడకూడదనే దివంగత, మాజీ సీఎం వైఎస్ఆర్ ఆలోచించారని తెలిపారు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.  అందుకే ఆరోగ్యశ్రీ

Read More

జ‌గ‌న్ స‌ర్కారుకు హైకోర్టు షాక్.. ఎస్‌ఈసీగా నిమ్మ‌గ‌డ్డ కొన‌సాగింపు

ఏపీ స‌ర్కారుకు మ‌రోసారి హైకోర్టులో ఎదురుదెబ్బ త‌గిలింది. రాష్ట్ర ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ ను తొల‌గిస్తూ ప్ర‌భుత్వం ఇచ్చిన జీవో చెల్ల‌ద‌

Read More

ఉల్లంఘిస్తే ఇక కేసులే.. హైకోర్టు వార్నింగ్

లాక్ డౌన్ ఎవరు ఉల్లంఘించిన కేసులు నమోదు చేయాలని హైకోర్ట్ ఆదేశించింది.  లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ  8 మంది ఎమ్మెల్యేలు, ఒక మంత్రిపై  హైకోర్టులో

Read More

శ్రీవారి ఆస్తుల‌పై టీటీడీ కీల‌క నిర్ణ‌యం: పీఠాధిప‌తుల‌తో క‌మిటీ

తిరుమ‌ల శ్రీవారి ఆస్తులపై టీటీడీ పాల‌క మండ‌లి కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. స్వామి వారికి భక్తులు ఇచ్చిన భూములు, కానుక‌ల‌ను విక్ర‌యించకూడ‌ద‌ని నిర్ణ‌యించి

Read More

ఏపీలో పెట్టుబ‌డుల‌పై కియా కీల‌క ప్ర‌క‌ట‌న‌

ఏపీలో వైఎస్ జ‌గ‌న్ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టి మే 30 నాటికి సంవ‌త్స‌రం పూర్త‌వుతున్న‌ సంద‌ర్భంగా ఏడాది పాల‌న‌పై నిర్వ‌హిస్తున్న సమీక్ష‌ల్లో కియా కంపెనీ

Read More

ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు వ్యవస్థ

ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు వ్యవస్థ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలో జరుగుతున్న టీడీపీ ‘మహానాడు’ రెండోరోజు ప్రారంభమైంది. గురువారం మా

Read More

ఏపీలో భారీగా పెరిగిన కేసులు.. ఒకే రోజులో 134 మందికి వైరస్

అమరావతి: ఏపీలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన ఒక్క రోజులో కొత్తగా 134 వైరస్ పాజిటివ్ కేసులు ఫైల్ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 3,117 కు చేరుకుంది. వైరస్ కు

Read More

క్వారంటైన్ సెంటర్​లోకి అలుగు.. కరోనా టెస్ట్ చేయనున్న డాక్టర్లు

భువనేశ్వర్: క్వారంటైన్ సెంటర్ లోకి వచ్చిన ఓ అలుగు(పాంగోలిన్)కు కూడా కరోనా టెస్టులు తప్పడంలేదు. ఒడిశాలోని కటక్ జిల్లాలోని క్వారంటైన్ సెంటర్ లోకి సోమవార

Read More

ఏపీలో 2787 కు చేరిన కరోనా కేసులు

ఏపీలో కరోనా ఉదృతి కొనసాగుతోంది. ఇవాళ కొత్తగా 68 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా ..తూర్పుగోదావరి జిల్లాలో కరోనాతో ఒకరు చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోన

Read More

800 అడుగుల లెవెల్ నుంచి కృష్ణ నీళ్లు తోడుకుంటాం

హైదరాబాద్‌‌, వెలుగు: శ్రీశైలం ప్రాజెక్టులో సంగమేశ్వరం లిఫ్ట్‌‌ ను నిర్మిస్తామని.. కృష్ణా నీళ్లను రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు తరలిస్తామని ఏపీ

Read More

థ్యాంక్స్ సీఎం గారూ.. జ‌గ‌న్ కు అభినంద‌న‌లు చెబుతూ నాగ‌బాబు ట్వీట్

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిరర్థక ఆస్తుల అమ్మకాలపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు తీర్మానాన్ని నిలుపుదల చేస్తూ జ‌గ‌న్ స‌ర్కారు తీసుకున్న ని

Read More

జ‌డ్జిల‌ను కించ‌ప‌రిచేలా వ్యాఖ్య‌లు.. వైసీపీ నేత‌ల‌కు కోర్గు ధిక్క‌ర‌ణ నోటీసులు

న్యాయ‌మూర్తుల‌ను కించ‌ప‌రిచేలా వ్యాఖ్య‌లు చేశార‌ని వైసీపీ ఎంపీ నందిగాం సురేశ్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్, వైసీపీ నేత ర‌విచంద్రారెడ్డి స‌హా 49

Read More