ఆంధ్రప్రదేశ్
అంబులెన్స్ సిబ్బందిపై క్రిమినల్ కేసు నమోదు
మోసం చేసిన అంబులెన్స్ నెంబర్: ఏపీ 21 టీయూ 9103 ఫోన్ పే ద్వారా 50వేలు తీసుకున్నది డ్రైవర్ పట్టం సురేష్ కుమార్ గా గుర్తింపు పరారీలో ఉన్న అంబులెన్స్ సిబ్
Read Moreబంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం
బంగాళాఖాతంలో రేపు( ఆదివారం) మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో భారీ
Read Moreగుడిలోని వినాయకుడిని ఎత్తుకెళ్లారు
నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సోమశిల సోమేశ్వరాలయంలోని వినాయక విగ్రహాన్ని గుర్తుతెలియని దొంగలు అపహరించారు. వినాయక చవితి రోజునే విగ్రహాన్ని ఎత్తుకెళ
Read Moreశ్రీశైలంలో గణపతి నవరాత్రోత్సవాలు ప్రారంభం
కర్నూలు: భూ కైలాసగిరి.. శ్రీశైల మహాక్షేత్రంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. దేవస్థానం ప్రధాన అర్చకులు.. ఈవో రామారావు ల ఆధ్వర్యంలో యాగశాల ప్ర
Read Moreశ్రీశైలం పవర్ ప్లాంట్ ప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా.!
హైదరాబాద్: శ్రీశైలం పవర్ ప్లాంట్లో గురువారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదం రాష్ట్రమంతా ఉలిక్కిపడేలా చేసింది. 900 మెగావాట్ల సామర్థ్యం కలిగిన
Read Moreఏపీలో కొత్తగా 9544 కరోనా కేసులు.. 91 మంది మృతి
ఏపీలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో ఆ రాష్ట్రంలో కొత్తగా 9544 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,34,940కు చేరి
Read Moreశ్రీశైలం ప్రమాదంలో 9 మంది మృతి
శ్రీశైలం ప్రాజెక్టు ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో లోపల చిక్కుకున్న తొమ్మిది మంది మరణించారు. రెస్క్యూ టీమ్ అయి
Read Moreకృష్ణా జిల్లాలో భారీగా మద్యం పట్టివేత
కృష్ణా : తెలంగాణ రాష్ట్రం నుంచి ఏపీకి అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లాలోని మధిరా నుంచ
Read Moreఅంబులెన్స్ సిబ్బంది నిర్వాకం… కరోనాతో చనిపోయాడని అంత్యక్రియలకు డబ్బులు వసూలు
డాక్టర్ సర్టిఫికెట్ తో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన నిర్వాకం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కలకలం.. కర్నూలు: కరోనాతో చనిపోయాడంటూ.. బాధితులను మభ్యపెట్టి డబ
Read Moreకరోనా మార్గ దర్శకాలకు లోబడే చవితి వేడుకలు: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
విజయవాడ: కరోనా మార్గ దర్శకాలకు లోబడే చవితి వేడుకలు జరుపుకోవాలని రాష్ట్ర ప్రజలకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రజలకు వినా
Read Moreవిజయవాడకు వరద ముప్పు
లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న అధికారులు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యే అవకాశం నాగార్జునసాగర్, ప్రకాశం బ్యారేజీల నుండి రెండు రోజుల్లో చుట్టుముట
Read Moreధవళేశ్వరం వద్ద 16లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల
రెండో ప్రమాద హెచ్చరిక… కొనసాగింపు రాజమండ్రి: గోదావరి నదిలో వరద ఉధృతి మళ్లీ స్వల్పంగా పెరుగుతోంది. వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్న అధికా
Read Moreసీఎం జగన్ శ్రీశైలం పర్యటన రద్దు
అమరావతి: ఇవాళ సీఎం జగన్ శ్రీశైలం పర్యటన రద్దైంది. శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో ప్రమాదం జరగడంతో పర్యటనను రద్దు చేసుకున్నట్లు సీఎంవో అధికార
Read More












