ఆంధ్రప్రదేశ్
ట్రెజరీ ఉద్యోగి మనోజ్కుమార్ పై సస్పెన్షన్ వేటు
పరారీలో ఉన్న మనోజ్ కోసం పోలీసుల వేట ప్రభుత్వ ఖజానా నుండి కోట్ల రూపాయల సొత్తు అక్రమంగా తరలించిన మనోజ్ త్వరలో పూర్తి స్థాయి విచారణ చేపట్టనున్న ఏసీబీ అనం
Read Moreస్వర్ణ ప్యాలెస్ ప్రమాద బాధితులకు 50 లక్షలు
చనిపోయిన పది మంది కుటుంబాలకు ఒక్కోక్కరికి రూ.50 లక్షల చొప్పున సాయం పంపిణీ విజయవాడ: స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు యాభ
Read Moreశ్రీవాణి ట్రస్టు దాతలకు బ్రేక్ దర్శన టికెట్లు
శ్రీవాణి ట్రస్టు దాతల సౌకర్యార్థం సెప్టెంబరు నెలలో ప్రతిరోజూ 100 ఆన్లైన్ బ్రేక్ దర్శనం టికెట్లను అందుబాటులో ఉంచినట్లు టీటీడీ తెలిపింది. ఇందులో
Read Moreమిగులు నీటిని లెక్కించొద్దు
కృష్ణా బోర్డు కు ఏపీ సర్కారు లెటర్ ఎక్కువ నీళ్లు మళ్లించుకుంటూ లెక్కలు అడగొద్దనే తీరు మనకంటే ఏపీ తీసుకునే నీళ్లే ఎక్కువంటున్న రాష్ట్ర ఇంజనీర్లు హైదరా
Read Moreవిశాఖలోని క్వారంటైన్ కేంద్రంలో అగ్ని ప్రమాదం
విశాఖలోని ఓ క్వారెంటైన్ కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. మదురవాడ సమీపంలోని కొమ్మాది శ్రీ చైతన్య వాల్మీకి సెంటర్ లో సోమవారం సాయంత్రం అగ్నిప్రమాదం చో
Read Moreఏపీలో కొత్తగా 8601 కరోనా కేసులు నమోదు..86మంది మృతి
రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. అదే స్థాయిలో కరోనా తగ్గి డిశార్జ్ అవుతున్న రోగుల సంఖ్య పెరిగిపోతుంది. ఆరోగ్యశాఖ అధికారులు తెలిపిన
Read Moreఅవినీతి నిర్మూలనకు దిశ తరహ చట్టం: సీఎం జగన్
లంచం తీసుకుంటూ పట్టుబడితే నిర్ధిష్ట సమయంలో చర్యలు తీసుకునేందుకు దిశ చట్టం తరహాలో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలన్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ
Read Moreఅలంపూర్ సరిహద్దులో.. 3,442 మద్యం బాటిళ్లు పట్టివేత
కర్నూలు: అలంపూర్ సరిహద్దులో భారీ ఎత్తున మద్యం బాటిళ్లను పోలీసులు పట్టుకున్నారు. రెండు కార్లలో 3 వేల 442 మద్యం బాటిళ్లను జోగులాంబ గద్వాల జిల్లా సరిహద్ద
Read Moreసెప్టెంబర్ 3న ఏపీ క్యాబినెట్ భేటీ
విజయవాడ: వచ్చేనెల 3వ తేదీన ఏపీ క్యాబినెట్ భేటీ నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సీఎం జగన్ అనుమతితోనే నోట్ ఫైల్ రెడీ అయినట్లు సమాచారం.
Read Moreఅవినీతి నిరోధక చర్యలు.. ‘దిశ’ తరహాలో అసెంబ్లీలో బిల్లు
అమరావతి: అవినీతి నిరోధక చర్యలపై ఏపీ సీఎం జగన్ సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇకపై ఎవరైనా అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయిం
Read Moreఅమ్మాయికి ఫోన్ చేసి… బ్లాక్ మెయిల్ చేసిన సబ్ ఇన్ స్పెక్టర్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎస్.ఐ ఆడియో టేపులు స్పందించి సస్పెన్షన్ వేటు వేసిన అధికారులు శ్రీకాకుళం: పొందూరు ఎస్.ఐ రామకృష్ణ ఓ అమ్మాయికు ఫోన్ చేసి అ
Read Moreపవర్ ప్లాంట్లలో ప్రమాదాలు కొత్తేంకాదు
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ పవర్ ప్లాంట్ ప్రమాదంపై ఎస్పీడీసీఎల్సీఎండీ రఘుమారెడ్డి ఆధ్వర్యంలో కమిటీ వేశామని ప్రభాకర్రావు చెప్పారు. సభ్యులుగా జేఎండీ శ
Read Moreప్రమాదానికి కారణాలేంటి?
హైదరాబాద్/నాగర్ కర్నూల్, వెలుగు: శ్రీశైలం పవర్ ప్లాంట్ ప్రమాదంపై సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది. ప్రభుత్వ ఆదేశాలతో అడిషనల్ డీజీ గోవింద్ సింగ్, డీఐ
Read More












