ఆంధ్రప్రదేశ్

తెలుగుగంగ నుండి 4వేల క్యూసెక్కులు విడుదల

కర్నూలు: జిల్లాలోని వెలుగోడు వద్ద నిర్మించిన తెలుగుగంగ బ్యారేజీ నుండి నీటి విడుదల ప్రారంభమైంది. కృష్ణా నదికి వరద కొనసాగుతుండడంతో పోతిరెడ్డి పాడు ద్వార

Read More

కృష్ణా జిల్లాలో జాతీయ పతాకావిష్కరణ చేయనున్న సీఎం జగన్

ఒక్కో జిల్లాలో ఒక్కో మంత్రి జాతీయ పతాకావిష్కరణ ఎల్లుండి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు విజయవాడ:  ఎల్లుండి స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గౌరవ వందనం స

Read More

రాయలసీమ ఎత్తిపోతల పథకానికి మూడు టెండర్లు

రాయలసీమ ఎత్తిపోతల పథకానికి మూడు టెండర్లు దాఖలయ్యాయి. ఈ ఎత్తిపోతల ద్వారా పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ నుంచి సంగమేశ్వర బ్యారేజీకి రోజుకు మూడు టీఎంసీ

Read More

శిరో ముండనం కేసులో ఎస్ఐని రిమాండుకు పంపాం: ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్

ఒక ఎస్.ఐని ఇంత వేగంగా అరెస్టు చేయడం 34 ఏళ్ల సర్వీసులో ఇదే తొలిసారి –గౌతమ్ సవాంగ్  విజయవాడ: రాజమండ్రి సీతానగరంలో దళితుడిని బహిరంగంగా శిరోముండనం చేసిన వ

Read More

ధవళేశ్వరం బ్యారేజ్‌ నుండి 4 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల

వర్షాలకు పరవళ్లు తొక్కుతుతున్న గోదావరి.. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటిమట్టం 9.40 అడుగులు రాజమండ్రి: భారీ వర్షాల కారణంగా గోదావరి నది పొంగుతోంది. ఎగువ న

Read More

కృష్ణా బేసిన్ అవతలికి నీళ్ల తరలింపు… లీగల్ ఎట్లయితది?

‘బచావత్‌’ అవార్డు పై ఎన్జీటీలో కృష్ణా బోర్డు తప్పుడు అఫిడవిట్‌! కేవలం ఐదు ఔట్ లెట్లకు మాత్రమే ఓకే చెప్పిన బచావత్‌ ఇప్పుడు అన్నింటికీ ఆపాదిస్తూ బోర్డు

Read More

ఏపీలో దళితుడికి గుండు ఘటనపై రాష్ట్రపతి సీరియస్

ఘటనపై ఎంక్వైరీ చేయండి న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో దళిత యువకుడు వరప్రసాద్‌కు గుండు గీయించిన ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవ

Read More

కరోనాతో ప్రముఖ పారిశ్రామిక వేత్త పాలెం శ్రీకాంత్ రెడ్డి మృతి

ప్రముఖ పారిశ్రామికవేత్త పాలెం శ్రీకాంత్ రెడ్డి కరోనా వైరస్ సోకి చనిపోయారు. గత కొన్నిరోజులుగా క‌రోనా మహమ్మారితో పోరాడుతున్న శ్రీకాంత్ రెడ్డి.. హైదరాబాద

Read More

ఏపీలో క‌రోనా మ‌ర‌ణ మృదంగం.. ఒక్క‌రోజే 93 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. పాజిటివ్‌ వస్తున్న‌ వారి సంఖ్యతో పాటు మరణాల రేటు కూడా ఎక్కువగానే నమోదవుతోంది. కరోనా బారిన పడి

Read More

ఏపీలో  “వైఎస్సార్‌ చేయూత” పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా లాంచ్ చేసిన ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహనరెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి చెందిన 45 ఏళ్లు దాటిన మహిళలకు సాయం.. ఏటా రూ.1

Read More

ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి ఖలీల్ బాషా మృతి

మాజీ మంత్రి, వైసీపీ సీనియ‌ర్ నేత ఖలీల్ బాషా అనారోగ్యంతో క‌న్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయన హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రి

Read More

సంగమేశ్వరం కాదు.. పాలమూరే  కొత్త ప్రాజెక్టు

అపెక్స్ మీటింగ్ కు వచ్చి అన్ని విషయాలు చెప్తాం కేంద్ర మంత్రి షెకావత్ కు ఏపీ సీఎం జగన్ లెటర్ సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్ స్కీం కొత్తది కాదని, తెలంగాణ చ

Read More

ఏపీలో కరోనా విజృంభణ.. కొత్తగా 9,024 పాజిటివ్‌ కేసులు

ఏపీలో కరోనా విజృంభణ కొన‌సాగుతూనే ఉంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,024 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, 87 మంది మృతి చెందినట్లు ఏపీ వైద్యఆ

Read More