ఆంధ్రప్రదేశ్

మాయ‌దారి క‌రోనా : టీటీడీలో ఇప్ప‌టి వ‌ర‌కు 743మందికి పాజిటివ్

మాయ‌దారి క‌రోనా టీటీడీ ఉద్యోగుల్ని ప‌ట్టిపీడిస్తుంది. టీడీపీ ఉద్యోగుల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 743మందికి క‌రోనా సోకిన‌ట్లు ఆల‌య ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిల్ కు

Read More

విజయవాడలో కరోనా ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం

ఏపీలోని ఓ కరోనా హాస్పిటళ్లో అగ్నిప్రమాదం జరిగి 11 మంది మరణించారు. విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌లో ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో షార్ట్ సర

Read More

రాయలసీమ ఎత్తిపోతలకు సీడబ్ల్యూసీ అనుమతి తప్పనిసరి

ఏపీ ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువన సంగమేశ్వరం వద్ద నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు అవసరం లేదని ఎన్జీటీ నిపుణుల

Read More

పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో 73 మందికి కరోనా పాజిటివ్

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి సమీపంలో ఉన్న చంద్రగిరి కల్యాణి డ్యామ్ పోలీస్‌ ట్రైనింగ్ కాలేజీలో కరోనా కలకలం రేగింది. శిక్షణ పొందుతున్న 348 మందితో పాటు మరో

Read More

అన్నవరం దేవస్థానంలో కరోనా: 14వ తేదీ వరకూ దర్శనాలు రద్దు

తూర్పుగోదావరి జిల్లాలో కరోనా స్వైర విహారం చేస్తోంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం దేవస్థానానికి చెందిన 39 మంది సిబ్బంది కరోనా బారినపడ్డారు. నిన్నటి(

Read More

ఏపీలో ఒక్క రోజే 97 మంది కరోనా పేషెంట్లు మృతి: కొత్తగా 10,080 కేసులు

ఏపీలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 10,080 కొత్త కరోనా కేసులు, 97 మరణాలు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటె

Read More

విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదం

విశాఖ న‌గ‌రంలో వరుస ప్రమాదాలు అక్క‌డి ప్రజ‌ల్ని తీవ్ర‌‌ భయాందోళనల‌కు గురి చేస్తున్నాయి. తాజాగా ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శనివారం

Read More

కరోనా కట్టడికి మండల స్థాయిలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు

కరోనా కట్టడికి క్షేత్ర స్థాయిలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్‌రెడ్డి తెలిపారు. ఆయన శనివారం మీడియ

Read More

తెలంగాణ మద్యం అక్రమంగా తరలించిన 64 మంది అరెస్టు

భారీగా మద్యం బాటిళ్లు పట్టివేత తెలంగాణ సరిహద్దుల్లో కర్నూలు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యురో దాడులు కర్నూలు: పక్క రాష్రాల్లో తక్కువ ధరకు లభిస్తున్

Read More

దేవస్థానంలో నానో టెక్నాలజీ శానిటైజింగ్ ఛాంబ‌ర్‌ ఏర్పాటు

చిత్తూరు జిల్లా: తిరుచానూరు యోగిమల్లవరం శ్రీ సాలిగ్రామ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు నానో టెక్నాలజీ శానిటేషన్ ఛాంబ‌ర్‌ను ఆవిష్కరించారు తిరుపతి ఎమ్మ

Read More

ఏపీలో 2 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో 3వ స్థానానికి చేరుకున్న ఏపీ అత్యంత వేగంగా 2 లక్షల కేసులు నమోదు చేసిన రాష్ర్టం 11 రోజుల వ్యవధిలో లక్ష కేసులు అమరావతి: ఏ.పిలో కరోనా రోజురోజుకు వి

Read More

ఏపీకి ఒక తీరుగా.. మనకో తీరుగా!

వివాదాస్పదమవుతున్న కృష్ణా బోర్డు స్పందన ఏపీ వాట్సప్ మెసేజ్ కే బోర్డు యాక్షన్ .. తెలంగాణ చేసే అడపాదడపా ఫిర్యాదులకూ స్లో రియాక్షన్ శ్రీశైలంలో తెలంగాణ పవ

Read More

సీఎస్ నీలం సాహ్ని పదవీ కాలం మరో 3 నెలల పొడిగింపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలం మరో మూడు నెలల పాటు పొడిగించాలని జగన్ సర్కారు నిర్ణయించింది. దీంతో ప్రభుత్వ ముఖ్య

Read More