ఆంధ్రప్రదేశ్

శ్రీశైలం డ్యాం వద్ద 7 గేట్లు ఎత్తివేత

కృష్ణ.. తుంగభద్ర నదుల్లో మళ్లీ పెరుగుతున్న వరద కర్నూలు: శ్రీశైలం డ్యాం వద్ద ఏడు గేట్లు ఎత్తారు. ఎగువ నుండి వరద ప్రవాహం పెరుగుతున్న కొద్దీ గేట్లు ఎత్తు

Read More

ఏపీలో మావోయిస్టు కార్యకలాపాలపై మరో ఏడాది పాటు నిషేధం

ఆంధ్రప్రదేశ్ లో మావోయిస్టు పార్టీ, దాని కార్యకలాపాలపై మరో ఏడాది పాటు నిషేధం విధించింది.  దీనికి సంబంధించి ప్రభుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ నిషేధం

Read More

ఇద్దరు చిన్నారులతో కలసి నీటి కుంటలో దూకింది

కుటుంబ కలహాలు భరించలేక..  పిల్లలతో కలసి ఆత్మహత్య చిత్తూరు: ఎర్రవారిపాలెంలో విషాదం చోటు చేసుకుంది. ఆమె జీవితంలో జరగరానిది ఏం జరగిందో ఏమో తెలియరాలేదు కా

Read More

కరోనాతో ఏపీ కాపు కార్పోరేషన్ తొలి ఛైర్మన్ మృతి

ఏపీ కాపు కార్పోరేషన్ మాజీ ఛైర్మన్ చలమశెట్టి రామానుజయ కరోనాతో మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామానుజయ ఇటీవల కరోనా లక్షణాలతో  విజయ

Read More

దారుణం.. భార్యపై డంబెల్‌తో దాడి చేసిన‌ ఆర్టీసీ డ్రైవర్

తూర్పు గోదావ‌రి: కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు లో దారుణం జరిగింది. ఓ భర్త .. భార్యపై డంబెల్‌తో దాడి చేసిన ఘ‌ట‌న‌లో భార్య‌కు తీవ్ర‌గాయాల‌య్యాయి. స్థానిక

Read More

కాణిపాకం ఆల‌యం హుండీ లెక్కింపు పూర్తి

చిత్తూరు: కాణిపాకంలో శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయకుడి దేవ‌స్థానం 24 రోజుల హుండీ ఆదాయం 41.38 లక్షలు వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వెంకటేష్ తెలిపారు

Read More

ఏపీలో గ‌డిచిన 24గంట‌ల్లో 10,175 కేసులు న‌మోదు

ఏపీలో గ‌డిచిన 24 గంట‌ల్లో 10,175 కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,37,687కు చేరింది. కొత్తగా 68 మంది క‌రోనాతో మరణించగా.. దీంతో ఇప్ప‌టి వ

Read More

ఆటోను ఢీకొట్టిన టిప్పర్… నలుగురు మ‌హిళా కూలీలు మృతి

అనంతపురం: జిల్లాలోని రుద్రంపేట బైపాస్ సమీపంలో ఘోర‌  రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళ్తున్న ఆటోను టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మ‌హిళ‌లు మ

Read More

దసరా ఉత్సవాలపై దుర్గమ్మ ఆలయ కమిటీ కీల‌క నిర్ణ‌యం

విజయవాడ :- క‌రోనా నేప‌థ్యంలో విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాలపై ఆలయ కమిటీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది‌. వ‌చ్చే నెల 17 వ తేదీ నుంచి 25 వరకు దసరా మహోత్

Read More

పొలంలో మహిళా రైతుకు వజ్రం దొరికింది

ఆరుగాలం కష్టపడి రైతన్న పంటలు పండిస్తాడు. మట్టినే నమ్ముకుంటాడు.. మట్టితోనే జీవనం చేస్తాడు. అలాంటి రైతుకు.. మట్టిలోనే మాణిక్యాలు దొరికితే.. ఆ ఆనందానికి

Read More

శేషాచలం అడవుల్లో టాస్క్‌ఫోర్స్‌ కూంబింగ్..ముగ్గురు తమిళ స్మగ్లర్లు అరెస్ట్

తిరుపతిలోని శేషాచలం అడవుల్లో  భారీగా ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు ముగ్గురు స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. తిరుపతి టాస్క్ ఫోర్స

Read More

విశాఖ: వరహ నదిలో బోల్తాపడ్డ బస్సు

విశాఖ జిల్లాలోని ఎస్ రాయవరం మండలం పెనుగోళ్లు దగ్గర ఘోర ప్రమాదం తప్పింది. నేషనల్ హైవేపై ఓ ప్రైవేట్ బస్సు అదుపు తప్పి వరాహ నదిలో  బోల్తాపడింది.  30 అడుగ

Read More

రోజుకు ఏపీ వాటా 2,250  క్యూసెక్కులే

శ్రీశైలం నిర్మించిందే సాగర్‌ సప్లిమెంటేషన్‌ కోసం కేఆర్‌ఎంబీకి ఘాటుగా రిప్లై ఇచ్చిన తెలంగాణ హైదరాబాద్‌, వెలుగు: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఏపీ రోజుకు 2,

Read More