ఆంధ్రప్రదేశ్

గిరిజన యూనివర్సిటీ తరలింపును వ్యతిరేకిస్తాం: బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు

అమరావతి: కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయాన్ని మారు మూల ప్రాంతానికి తరిలించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీ

Read More

నిండుకుండలా తుంగభద్ర డ్యామ్

8 గేట్లు ఎత్తి దిగువకు విడుదల ఈ సీజన్లో తొలిసారిగా నదిలోకి నీటి విడుదల కర్నూలు: భారీ వర్షాలతో తుంగభద్ర నదిలో వరద పరవళ్లు తొక్కుతోంది. గత రెండు వారాలుగ

Read More

ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తివేత

91 వేల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల విజయవాడ: భారీ వర్షాలకు కృష్ణా నదిలో వరద క్రమంగా పెరుగుతోంది. ఎగువన శ్రీశైలం డ్యామ్ నుండి పెద్దగా వరద రాకున్నా..

Read More

ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ

ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో  13,75,029 క్యుసెక్కులు రాజమండ్రి:  గోదావరి నదిలో వరద  ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తున్న అధిక

Read More

నీటి విషయంలో రాజీపడం

త్వరలోనే రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ పనులు చేపడతాం ఇండిపెండెన్స్ డే వేడుకల్లో ఏపీ సీఎం జగన్ అమరావతి, వెలుగు: ‘రాష్ట్రానికి సంబంధించిన నీటి ప్రయోజనాల విషయంలో

Read More

ఏపీలో 8732 కరోనా కేసులు.. 87 మంది మృతి

ఏపీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య శ‌నివారం కాస్త త‌గ్గింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 8732 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్

Read More

ఫైర్ + ఫీజు ‌= ఫూల్స్ : సీఎం జ‌గ‌న్ గారు జాగ్ర‌త్త‌..మిమ్మ‌ల్ని వెన్నుపోటు పొడుస్తారు

రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించిన విజ‌య‌వాడ స్వ‌ర్ణ ప్యాలెస్ చెందిన డాక్ట‌ర్. రమేష్ ఆసుపత్రి యాజ‌మాన్యం పై హీరో రామ్ స్పందించారు. డాక్ట‌ర్ ర‌మేష్ త‌న మామ

Read More

ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

10 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల రాజమండ్రి: భారీ వర్షాలకు గోదావరి నది వరద పోటెత్తుతోంది. ఊహించిన దానికంటే ఎక్కువగా వరద వస్తుండడంతో డ్యామ్ కు ఉ

Read More

కరోనాతో ఒకే కుటుంబంలో నలుగురి మృతి

వారం రోజుల వ్యవధిలో పిట్టల్లా రాలిపోయిన నాగార్జునరెడ్డి కుటుంబం కర్నూలు: వారం రోజుల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కరోనా మహమ్మారికి బలయ్యారు.

Read More

ఈనెల 19న ఏపీ కేబినెట్ భేటీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ఈనెల 19న నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. సచివాలయంలోని 1వ బ్లాక్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ

Read More

విజయవాడలో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం వైఎస్‌ జగన్

‌విజయవాడ: మన దేశ  74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఆంధ్రప్రదేశ్‌లో  శనివారం ఘనంగా నిర్వహించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏర్పాటు

Read More

ఏపీలో క‌రోనావిల‌యం.. 24 గంట‌ల్లో 97 మంది మృతి

అమ‌రావ‌తి: గురువారంతో పోలిస్తే ఏపీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య కాస్త తగ్గింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 8943 కరోనా పాజిటివ్ కేసులు నమోద‌య్యాయి. అయిత

Read More

భారీ వర్షాలకు కృష్ణమ్మ పరవళ్ళు.. ప్రకాశం బ్యారేజికు భారీగా వరద నీరు

విజయవాడ: ఏపీలో విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. ప‌లు న‌దులు, వాగులు, చెరువులు వ‌ర‌ద నీటితో నిండుతున్నాయి. ఎగువ‌న కురుస్తున్న వ‌ర్షాల‌కు చాలా కాలం త

Read More