ఆంధ్రప్రదేశ్
కడప సెంట్రల్ జైళ్లో 317 మందికి కరోనా
కడప సెంట్రల్ జైళ్లో కరోనా పంజావిసిరింది. దాదాపు 300 మందికి పైగా ఖైదీలకు కరోనా సోకింది. బాధితుల్లో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఉన్నారు. వై
Read Moreఏపీలో 3 లక్షలు దాటిన కరోనా కేసులు
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో కేసులు, వందకు చేరువలో మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్
Read Moreప్రైవేట్ హాస్పిటల్ నిర్లక్ష్యం .. డెడ్ బాడీల తారుమారు!
ప్రకాశం జిల్లా: ఒంగోలులో ఓ ప్రైవేట్ హాస్పిటల్ నిర్లక్ష్యం ఓ కుటుంబానికి వేదన మిగిల్చింది. ఒక కుటుంబానికి అప్పగించాల్సిన డెడ్ బాడీని మరో కుటుంబానికి
Read Moreశ్రీశైలం డ్యామ్ కు భారీ వరద..
ఇన్ ఫ్లో 3 లక్షల 25 వేల క్యూసెక్కులు డ్యామ్ కెపాసిటీ: 885 అడుగులు.. 215.807 టీఎంసీలు.. ప్రస్తుతం డ్యామ్ నీటిమట్టం: 877.10 అడుగులు.. 172 టీఎంసీలు ఔట్ ఫ
Read Moreఏపీలో ఫోన్ ట్యాపింగ్ పై దుమారం.. హైకోర్టు విచారణ ఈనెల 20కి వాయిదా
ఎల్లుండి లోగా కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశం విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో ఫోన్ ట్యాపింగ్ వివాదం దుమారం రేపుతోంది. ఈ అంశంపై హైకోర్
Read Moreతుంగభద్ర డ్యామ్ 15 గేట్లు ఎత్తివేత
వరద పరవళ్లకు ఓవర్ ఫ్లో అవుతున్న డ్యామ్ ఇన్ ఫ్లో: 56 వేల 241 క్యూసెక్కులు… అవుట్ ఫ్లో: 56 వేల 241 క్యూసెక్కులు కర్నూలు: భారీ వర్షాలకు తుంగభద్ర నదిలో వర
Read Moreకారులో ముగ్గురు వ్యక్తులు ఉండగానే పెట్రోల్ పోసి దహనం
విజయవాడలో దారుణ ఘటన జరిగింది. నగరంలోని నోవాటెల్ హోటల్ దగ్గర ఓ కారును పెట్రోల్ పోసి దహనం చేశారు.ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. కృష్ణార
Read Moreజేసీ ప్రభాకర్రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేసిన కోర్టు
అట్రాసిటీ కేసులో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డికి కోర్టులో నిరాశ మిగిలింది. ఆయనకు బెయిలు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. జేసీ బెయిల్
Read Moreసెప్టెంబరు 19 నుండి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
తిరుమల శ్రీవారికి ఈ ఏడాది రెండుసార్లు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అధిక మాసం ఏర్పడిన సందర్భంలో భాద్రపద మాసంలో ఒకసారి, ఆశ్వియుజ మాసంలో రెండో సారి ఉత్సవ
Read Moreఆంధ్రప్రదేశ్ లో 3 లక్షలు దాటిన కరోనా కేసులు
8,012 కొత్త కరోనా కేసులు నమోదు కావడంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు వైరస్ సోకిన బాధితుల సంఖ్య 3లక్షలకు చేరుకుంది. మృతుల సంఖ్య 2,650 నమోదు కాగా యా
Read Moreప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తివేత.
లక్ష 30 వేల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల విజయవాడ: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో విజయవాడ వద్ద ప్రకాశం బ్యారేజ్ కి వరద పోటెత్తుతోంది. దీంతో ని
Read Moreహీరో రామ్ ఆసక్తికరమైన ట్వీట్
విజయవాడ రమేశ్ ఆసుపత్రి వ్యవహారంలో శనివారం హీరో రామ్ చేసిన వ్యాఖ్యలు అందరిలోనూ విస్మయాన్ని కలిగించాయి. సాధారణంగా ఇలాంటి వ్యవహారాలకు దూరంగా ఉండే రామ్ ఒ
Read Moreశ్రీశైల సమీపంలో తృటిలో తప్పిన… ఘోర రోడ్డు ప్రమాదం
బొలెరో – జీపు ఢీ.. పిట్టగోడ ఎక్కి నిలిచిపోయిన జీపు కర్నూలు: భూకైలాస క్షేత్రమైన శ్రీశైలం శిఖరం వద్ద నంది సర్కిల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం తృటిలో తప్ప
Read More












