ఆంధ్రప్రదేశ్

శ్రీశైలంలో మళ్లీ  ప్రారంభమైన స్వామివారి దర్శనాలు

శ్రీశైలం మల్లిఖార్జున స్వామి వారి దర్శనాలు మళ్లీ తిరిగి ప్రారంభమయ్యాయి. నిన్న(శుక్రవారం) ఉదయం 6.30 గంటల నుండి మధ్యాహ్నం 3.30 గంటల వరకు తిరిగి సాయంత్రం

Read More

ఏపీలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

విజయవాడ: కరోనా వైరస్‌తో లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన ప‌లు ప్రవేశ పరీక్షలకు సంబంధించి ఏపీ ప్ర‌భుత్వం తాజాగా పరీక్షల నిర్వహణ తేదీలు విడుదల చేసింది. ప్

Read More

అర్చకుల రక్షణలో టీటీడీ విఫలం: రమణ దీక్షితులు

అర్చకుల రక్షణ విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ((TTD) పూర్తిగా విఫలమైందని తిరుమల గౌరవ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ఆరోపించారు.  ఇదే విషయాన్ని  ట్విట

Read More

పోలవరం డ్యామ్ వద్ద గోదావరి ఉగ్రరూపం

పశ్చిమ గోదావరి జిల్లా: పోలవరం డ్యామ్ వద్ద వరద పరవళ్లు అఖండ గోదారిని గుర్తుకు తెస్తోంది.  నిన్న సాగిన పోలవరం స్పిల్ వే కాంక్రీట్, బ్రిడ్జీ పనుల్ని.. ప్

Read More

ఏపీలో రాజధాని తరలింపుపై స్టేటస్ కో పొడిగింపు

ఈనెల 27 వరకు ఏ ఒక్క ఆఫీసును తరలించవద్దన్న హైకోర్టు అమరావతి: రాజధానిని మూడు ప్రాంతాలకు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలకు హైకోర్టు తాత

Read More

ఏపీ బీజేపీ నేత యామినిపై టీటీడీ ఫిర్యాదు

తిరుమల: ఏపీ బీజేపీ మహిళా నాయకురాలిపై టీటీడీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయోధ్య రామాలయ నిర్మాణం భూమి పూజ కార్యక్రమాన్ని  ప్రత్యక్ష ప్రసా

Read More

ధవళేశ్వరం బ్యారేజీ నుండి 7 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల

 వర్షాలకు పొంగుతున్న గోదావరి ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటిమట్టం 9.30 అడుగులు తూర్పు గోదావరి జిల్లాకు 10 వేల 500 క్యూసెక్కులు విడుదల రాజమండ్రి: భారీ వర్

Read More

ఏపీలో ప్రతి పరిశ్రమకు ’‘ఆధార్‘’

ప్రతి ఇండస్ట్రీకి ఓ నంబర్‌‌ అమరావతి, వెలుగు: ప్రతి పరిశ్రమకు ఆధార్ తరహాలో ప్రత్యేక సంఖ్య కేటాయించాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. ‘పరిశ్రమ ఆధార్’ పేరు

Read More

ఆగస్టు 14 నుండి శ్రీశైల దేవస్థానంలో దర్శనాలు పునఃప్రారంభం

కర్నూలు: కర్నూలు జిల్లాలో కరోనా కేసులు నియంత్రణలోకి వస్తుండటంతో శ్రీశైల దేవస్థానం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. క‌రోనా నేప‌థ్యంలో గత 25 రోజులుగ

Read More

ఏసీబీ అదుపులో రూ.25 వేల లంచం డిమాండ్ చేసిన‌ ప్ర‌భుత్వాధికారి

అనంతపురం పంచాయతీరాజ్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రూ.20 ల‌క్ష‌ల బిల్లులు విడుద‌ల చేయాలంటే 25,000 లంచం డిమాండ్ చేసిన ప్ర‌భుత్వ అధిక

Read More

అచ్చెన్నాయుడికి కరోనా పాజిటివ్

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడికి కరోనా సోకింది. వైద్య పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈఎస్ఐ కేసులో ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ రి

Read More

ఏపీలో కొత్తగా 9,996 కరోనా కేసులు.. 82 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. గురువారం కూడా కరోనా కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,996 కరోనా కేసులు నమోదైన‌ట్ట

Read More

ఆంధ్రప్రదేశ్ లో కరోనా సమాచారం కోసం ప్రత్యేక నెంబర్

ఏపీలో కొవిడ్ సమాచారం తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఫోన్ నెంబర్ ను ఏర్పాటు చేసింది. 8297 104 104 నెంబర్ కు కాల్ చేసి ఐవీఆర్ఎస్ ద్వారా కరోన

Read More