నిజామాబాద్

కామారెడ్డి జిల్లాలో వడ్లు పక్కదారి పట్టించిన.. రైస్ మిల్లు ఓనర్ పై కేసు

కామారెడ్డి, వెలుగు: రైస్ మిల్లు ఓనర్ పై కేసు నమోదైన ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది.  జుక్కల్​ మండలం వజ్రకండి శివారులోని పరమేశ్వర రైస్ మిల్లులో

Read More

​​​​​​​యాక్సిడెంట్లో ఇద్దరు యువకులు మృతి.. నిజామాబాద్ జిల్లాలో ఘటన

ఆర్మూర్, వెలుగు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు రైతులు చనిపోయిన ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.  నిజామాబాద్ కు చ

Read More

బీఆర్ఎస్ లెక్కనే కాంగ్రెస్ దోపిడీ.. కేసీఆర్, రేవంత్ ఇద్దరూ దుర్మార్గులే: ధర్మపురి అర్వింద్

పదేండ్లలో దోపిడీ తప్ప అభివృద్ధి జరగలే తెలంగాణ తల్లి విగ్రహంపై రాజకీయాలొద్దు  హామీల అమలులో కాంగ్రెస్ ఫెయిల్ అయిందని ఫైర్ హైదరాబాద్, వె

Read More

హార్ట్ ప్రాబ్లమ్..ఆస్పత్రి బిల్డంగ్పై నుంచి దూకిన రోగి..స్పాట్లోనే చనిపోయాడు

హాస్పిటల్​బిల్డింగ్​పై నుంచి దూకి రోగి సూసైడ్​చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన నిజామాబాద్​జిల్లాలో చోటుచేసుకుంది.  జీజీహెచ్ హాస్పిటల్ బిల్డింగ్ ఆరవ ఫ్

Read More

నిజామాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో యువకుడి ఆత్మహత్యాయత్నం

భార్య ఫిర్యాదు చేయడంతో ఎంక్వైరీకి పిలిచిన పోలీసులు నిజామాబాద్‌లో ఘటన నిజామాబాద్, వెలుగు : నిజామాబాద్‌ నగరంలోని రెండో పట్టణ పోలీస్&

Read More

కొత్త మండలాల్లో.. కల్యాణలక్ష్మికి లాగిన్​ కష్టాలు

రిజిస్ట్రేషన్​​ సేవలకు లాగిన్​ ఐడీ కేటాయింపు కొత్తగా ఏర్పాటుచేసిన ఏడు మండలాల ఇవ్వని ప్రభుత్వం ఇంకా పాత మండలాల నుంచే డౌన్లోడ్, అప్​లోడ్​ ఉన్నత

Read More

రూ. 4 లక్షలకు ముగ్గురు కొడుకులను అమ్మేసిన తల్లి

డబ్బుల కోసం తన ముగ్గురు కొడుకులను అమ్మింది ఓ తల్లి. డిసెంబర్ 7న  నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో జరిగిన ఈ ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసినట్లు  ఆ

Read More

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వెటర్నరీ అసోసియేషన్​ కార్యవర్గం ఎన్నిక : సౌడయ్య యాదవ్

లింగంపేట, వెలుగు: వెటర్నరీ మెడికల్​ అసోసియేషన్  నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల​ కార్యవర్గాన్నిఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర అధ

Read More

ఘనంగా అంజనాద్రి వార్షికోత్సవాలు

నిజాంసాగర్ (ఎల్లారెడ్డి), వెలుగు: నిజాంసాగర్ మండలం బ్రాహ్మణపల్లిలోని అభయాంజనేయ స్వామి ఏకశిల శివ పంచాయతన సహిత దేవాలయం, అంజనాద్రి క్షేత్రం వార్షికోత్సవం

Read More

యాసంగిలోనూ సన్నాలే..బోనస్​ కారణంగా రైతుల మొగ్గు    

నిజామాబాద్​, వెలుగు : జిల్లా రైతులు యాసంగిలో కూడా  సన్నరకం వడ్లు  సాగుచేసేందుకు  రెడీ అవుతున్నారు. వానాకాలం సీజన్​లో ప్రభుత్వం  ఎం

Read More

నిద్రపోయిన వ్యక్తిని గొంతు కోసి హత్య

నిజామాబాద్ సిటీలో ఘటన   నిజామాబాద్ క్రైమ్, వెలుగు :  వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన నిజామాబాద్ సిటీలో జరిగింది. వన్ టౌన్  పో

Read More

గవర్నమెంట్ స్కూళ్లలో ‘తిథి భోజనం’ షురూ

బాల్కొండ,వెలుగు: మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా గవర్నమెంట్ స్కూళ్లలో శనివారం తిథి భోజనం షురూ అయింది. పిల్లలకు పౌష్టికాహారం, ఆరోగ్యవంతమైన అదనపు ఆహారం

Read More

తెలంగాణలోని ప్రాచీన కట్టడాలకు పూర్వవైభవం తెస్తాం : మంత్రి జూపల్లి కృష్ణారావు

 లింగంపేట, వెలుగు: రాష్ట్రంలోని ప్రాచీన కట్టడాలకు పూర్వవైభవం తేవడంతోపాటు పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, అబ్కారీ శాఖ

Read More