దేశం
3 లక్షలకు దిగువన ఆక్టివ్ కేసులు
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో 23,950 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య దేశంలో కోటి 99 వేల66 కు చేరింద
Read Moreఇండియాలో శామ్సంగ్ ఎయిర్డ్రెస్సర్
బట్టలను శుభ్రం చేసుకోవడానికి ఎయిర్డ్రెస్సర్ను టెక్ కంపెనీ శామ్సంగ్ మంగళవారం లాంచ్ చేసింది. దీని ధర రూ. లక్షా పదివేలు. ఈ ఎయిర్ డ్ర
Read More‘సూపర్-స్ప్రెడర్’గా మారిన కొత్త వైరస్
భారత్తో కరోనావైరస్ తగ్గుముఖం పడుతోంది. అయితే యూకే వెలుగులోకి వచ్చిన కొత్తరకం వైరస్ మాత్రం 70 శాతం ట్రాన్స్మిసిబిలిటీ రేటుతో ‘సూపర్-స్ప్రెడర్’గా మారి
Read Moreలాక్డౌన్తో వాయిదా పడ్డ మర్డర్ ప్లాన్.. నిలిచిన రెండు ప్రాణాలు
అన్నను చంపిందని వదినను చంపడానికి రూ. 60 లక్షల సుపారీ ఇచ్చిన మరిది ఫిబ్రవరిలో జరగాల్సిన మర్డర్.. లాక్డౌన్తో వాయిదా.. మళ్లీ తెరలేపడంతో పోలీసులకు చిక్
Read Moreతెలుగును అధికార భాషగా ప్రకటించిన బెంగాల్ ప్రభుత్వం
కేవలం రెండు రాష్ట్రాలలో మాత్రమే తెలుగు భాష ఎక్కువగా మాట్లాడుతారు. అయితే ప్రతి రాష్ట్రంలో తెలుగు మాట్లాడేవారు ఉన్నారు. కానీ ఆ సంఖ్య తక్కువగా ఉంది. కాగా
Read More28 ఏండ్ల తర్వాత తీర్పు..దొంగ సాక్ష్యమే కీలకం
సిస్టర్ అభయ కేసులో దోషులు చర్చి ఫాదర్, నన్ 28 ఏండ్ల తర్వాత సీబీఐ కోర్టు తీర్పు.. ఇయ్యాల శిక్ష ఖరారు తిరువనంతపురం: 1992లో కేరళలోని కొట్టాయంలో సంచలనం
Read Moreనల్ల జెండాలతో హర్యానా సీఎం కాన్వాయ్ ని అడ్డుకున్న రైతులు
హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కు ఇవాళ(మంగళవారం) రైతుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. ఆయన అంబాలాకు వెళ్తుండగా రైతులు అడ్డుకున్నారు. కొత్త వ్యవసాయ చట్టాలకు
Read Moreఈ రైతన్నకు ఎంత కష్టం ఎంత కష్టం…కిలో కాలిఫ్లవర్ ధర 75 పైసలా
ఆరుగాలం కష్టపడి. పండించిన పంటకు గిట్టుబాటు ధర పలకపోతే కడుపు మండిన రైతు ఏం చేస్తాడు. ఈ రైతులాగే పంటను నాశనం చేస్తాడు. కళ్లెదుటే పంట నాశనం అవుతున్న గుండ
Read Moreకొంపముంచిన కరోనా… 78 ఐఫోన్లు మాయం
ఐఫోన్ల దొంగతనం కేసులో ఇద్దరు అమెజాన్ మాజీ ఉద్యోగులు అన్షార్ , నవాబ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. గురుగ్రామ్ లోని జమాల్ పూర్ గ్రామంలో అమెజాన్ యూనిట్ ఉం
Read Moreకంగన ట్విట్టర్ ఖాతాను సస్పెండ్ చేయలేము: బాంబే హైకోర్టు
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌతన్ కు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. కంగన ట్విట్టర్ ఖాతాను సస్పెండ్ చేయాలంటూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు ఇవాళ(మంగళవారం
Read Moreబ్రేకింగ్: CBSE బోర్డ్ ఎగ్జామ్స్ వాయిదా..
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10, 12 తరగతులకు బోర్డు పరీక్షలు 2021 ఫిబ్రవరి వరకు జరగవని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్
Read Moreకొత్త రకం కరోనాకు 6 వారాల్లో వ్యాక్సిన్ తెస్తాం
యూకేలో కొత్త రకం కరోనా వైరస్ విజృంభిస్తోంది. మ్యూటెంట్గా రూపం మార్చుకున్న కరోనా ప్రజల్ని భయపెడుతోంది. మునుపటి కంటే వేగంగా వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో
Read Moreమార్కుల మెరిట్ ఆధారంగా నేవీలో జాబ్స్
మంచి మార్కులు సాధించిన అభ్యర్థులకు నేరుగా ఉద్యోగం పొందే అవకాశం కల్పిస్తోంది ఇండియన్ నేవీ. కరోనా కారణంగా రాత పరీక్ష లేకుండా మార్కుల మెరిట్ ఆధారంగా కే
Read More












