దేశం
ఉత్తర ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం: 8మంది మృతి
ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సంభాల్లో ఆగ్రా-మొరాదాబాద్ రహదారిపై ఆర్టీసీ బస్సు, గ్యాస్ ట్యాంకర్ ఢీ కొన్నాయి.ఈ ప్రమాదంలో ఎనమిది మం
Read Moreరైతు సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు : సుప్రీం
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల సాగిస్తున్న ఆందోళన జనజీవనానికి ఇబ్బందిగా మారిందంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకో
Read Moreస్పెక్ట్రమ్ వేలానికి కేంద్ర కేబినెట్ అనుమతి
స్పెక్ట్రమ్ వేలానికి కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 3 లక్షల 92వేల 332 కోట్ల రూపాయల విలువైన 2వేల 251 మెగా హెర్ట్జ్ లను వేలం వేయనున్నారు. ఈ నెలలోనే
Read Moreమోడీ తలుచుకుంటే రైతుల సమస్యలకు 5 నిమిషాల్లో పరిష్కారం
ముంబై: కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు నిరసనలకు దిగిన సంగతి తెలిసిందే. దాదాపు 20 రోజులుగా ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ
Read Moreఎయిర్ ఇండియా ఆఫర్.. టికెట్ ధరలో 50% డిస్కౌంట్
న్యూ ఢీల్లీ : విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా వృద్ధులకు, సీనియర్ సిటిజన్లకు ఓ బంపర్ ఆఫర్ అందించనుంది. 60 ఏళ్ల వయసు దాటిన వారికి టిక్కెట్ల కొనుగోలులో 50%
Read Moreడిసెంబర్ 16 అనగానే నిర్భయ ఘటన గుర్తుకొస్తుంది
ఏ ఆడపిల్లకు కూడా నిర్భయలాంటి పరిస్థితి రావొద్దన్నారు ఆమె తల్లి ఆశాదేవి. డిసెంబర్ 16 అనగానే నిర్భయ ఘటన గుర్తుకొస్తుందని.. ఇలాంటి కేసుల్లో దోషులకు వెంటన
Read Moreశ్రీరాముడు మా పార్టీ వాడే: అఖిలేశ్ యాదవ్
శ్రీరాముడిపై సమాజ్ వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాముడు తమ పార్టీకి చెందిన వాడేనని ఆయన అన్నారు
Read Moreస్పైస్ మనీ బ్రాండ్ అంబాసిడర్ గా సోనూసూద్
సినీ నటుడు సోనూసూద్ డిజిస్పైస్ టెక్నాలజీ అనుబంధ సంస్థ… స్పైస్ మనీకి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్నారు. డీల్లో భాగంగా సోనూ సూద్కు చెందిన సూద్
Read Moreఅయోధ్య రాముడికి చలిపెట్టకుండా దుప్పట్లు
ఉత్తర ప్రదేశ్లో చలితీవ్రత పెరిగింది. దీంతో అయోధ్యలోని రామ్లల్లా విగ్రహంతో పాటు ఇతర దేవుళ్లకు చలిపెట్టకుండా కప్పేందుకు దుప్పట్లు, గది ఉష్ణోగ్రతలు పెర
Read Moreనాలుగు విడతల్లో జేఈఈ మెయిన్స్ పరీక్ష
దేశవ్యాప్తంగా ఉన్న IIT,NITల్లో, వచ్చే ఏడాది ప్రవేశాల కోసం నిర్వహించే JEE మెయిన్స్ పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. ఈ సారి నాలుగు విడతల్లో పరీక్ష నిర్వహిం
Read Moreరైతుల ఆందోళన జాతీయ సమస్యగా మారొచ్చు: సుప్రీం
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ
Read Moreప్యాసింజర్ బస్సును ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్.. ఏడుగురు మృతి
ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కిక్కిరిసిన ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ఆయిల్ ట్యాంకర్ అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. బుధవారం తెల్లవారుజ
Read More27వ బర్త్డే జరుపుకున్న వరల్డ్స్ షార్టెస్ట్ ఉమెన్
వరల్డ్స్ షార్టెస్ట్ ఉమెన్గా గిన్నీస్ వరల్డ్ రికార్డుకెక్కిన జ్యోతి కిసాంజీ ఆమ్గే బుధవారం 27వ పుట్టినరోజు జరుపుకుంటుంది. డిసెంబర్ 16, 1993లో మహారాష్ట్
Read More












