దేశం
ఇది గుర్తు పెట్టుకోండి.. బెంగాల్లో బీజేపీ డబుల్ డిజిట్ కూడా దాటదు
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది వెస్ట్ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికల కోసం ఇప్పటినుంచే అన్ని పార్టీలు కసరత్తులు ప్రారంభించాయి
Read Moreఈ దశాబ్దం మనదే.. కలసి ఎదుగుదాం
న్యూఢిల్లీ: భారత్-జపాన్ సంవాద్ కాన్ఫరెన్స్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇరు ప్రభుత్వాలు మానవతావాదానికి పెద్ద పీ
Read Moreకండలు పెంచే తిండి కాదు.. కొవ్వు పెంచే తిండి తింటున్నారు
5వ జాతీయ ఆరోగ్య సర్వే నివేదికలో వెల్లడి తీవ్ర స్థాయిలో పెరుగుతున్న ఒబేసిటీ సమస్య పట్నం-పల్లె మధ్య తగ్గిపోతున్న తేడా శ్రమకు మించి తినేవాళ్లు పెరిగిపోతు
Read Moreఎంఎస్పీని రద్దు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా
నర్నాల్: కనీస మద్దతు ధరను తొలగిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు. హరియాణాలోని నర్నాల్లో నిర్వహించిన పబ్
Read Moreస్టేట్ పోలీసులకు సమన్లు జారీ చేసే హక్కు మాకుంది
కోల్కతా: బీజేపీ చీఫ్ జేపీ నడ్డా కాన్వాయ్ పై బెంగాల్లో రాళ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడికి పాల్పడింది తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు అని బీజ
Read Moreమీ మాటల్లో నిజం లేదు.. మాపై దయ లేదు
కేంద్ర ప్రభుత్వంపై రైతు సంఘం సీరియస్ ప్రధాని మోడీ, వ్యవసాయ మంత్రి తోమర్కు బహిరంగ లేఖ న్యూఢిల్లీ: ఢిల్లీ శివార్లలో ఆందోళన చేస్తున్న రైతుల కు కేంద్ర
Read Moreహైదరాబాద్ నుంచి రెండు గంటల్లో బెంగళూరుకు
హైదరాబాద్ నుంచి మరో బుల్లెట్ ట్రైన్ను ప్రతిపాదించిన రైల్వే శాఖ రూ. లక్షా 23 వేల 600 కోట్లతో 618 కిలోమీటర్ల మేర కారిడార్ హైదరాబాద్, వెలుగు: సూపర్
Read Moreదేశంలో కరోనా కొత్త కేసుల్లో 40 శాతం కేసులు ఆ రెండు రాష్ట్రాల్లోనివే
33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రతీ రోజూ 20వేల కేసులు నమోదవుతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక మిగిలిన రాష్ట్రాల కంటే కేరళ, మహరాష్ట్రలల
Read Moreరైతులకు మద్దతిస్తున్న వారిపై దాడులెందుకు?
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు చేశారు. రైతుల నిరసనలకు మద్దతుగా నిలుస్తున్న వారిపై ఐటీ శాఖ దాడులు చేయడాన్ని కేజ
Read Moreకరోనా వ్యాక్సిన్ తీసుకున్నాక స్పృహ కోల్పోయిన నర్సు
టెనెస్సే: కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని పలువురు నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పూర్తి సురక్షిత వ్యాక్సిన్నే అందుబా
Read Moreముస్లింల మైనారిటీ హోదాను తొలగించాలి
కాన్పూర్: బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. తాజాగా ఆయన మరో కాంట్రవర్షియల్ కామెంట్ చేశారు. పాకిస్తాన్తో పోల్చితే భారత్లో
Read Moreపశ్చిమ బెంగాల్కు పునర్వైభవం తీసుకొస్తాం
కోల్కతా: నోబెల్ గ్రహీత, కవి రవీంద్రనాథ్ ఠాగూర్కు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నివాళులు అర్పించారు. రెండ్రోజుల బెంగాల్ పర్యటనలో భాగంగా శాంతినికేత
Read Moreమరో 6 నెలలు మాస్కులు తప్పనిసరి
ముంబై: మరో ఆరు నెలల వరకు మాస్కులు తప్పనిసరిగా కట్టుకోవాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ఈ మేరకు తమ రాష్ట్రంలో మాస్కులు కట్టుకోవడం తప్పనిసరి
Read More












