దేశం
అహ్మదాబాద్ లో విజృంభిస్తున్నఫంగస్ ..తొమ్మిది మంది మృతి
ఢిల్లీ, ముంబైలోనూ వెలుగు చూస్తున్న కేసులు కరోనా వచ్చి, తగ్గినోళ్లకు రిస్క్ ఎక్కువంటున్న డాక్టర్లు న్యూఢిల్లీ: అహ్మదాబాద్ లో అరుదైన ఫంగస్ వ్యాధి విజృ
Read Moreఓఎల్ఎక్స్లో అమ్మకానికి పీఎం ఆఫీస్
నలుగుర్ని అరెస్టు చేసిన వారణాసి పోలీసులు వారణాసి: మనం ఏదైనా వస్తువు అమ్మాలంటే ఓఎల్ఎక్స్లో పెడ్తం. ఏదైనా సెకెండ్
Read Moreమానవాభివృద్ధి సూచిలో మన ర్యాంక్ 131
యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం(యూఎన్డీపీ) విడుదల చేసిన హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ర్యాంకింగ్లో ఇండియా 131వ స్థానంలో నిలిచింది. ఆయా దే
Read Moreచేతులు జోడించి చెప్తున్నా..కొత్త వ్యవసాయ చట్టాలపై చర్చకు రండి
కొత్త వ్యవసాయ చట్టాలపై చర్చిద్దాం రండి: ప్రధాని మోడీ రైతుల ముందు తల వంచుతం.. వాళ్లు చెప్పేది వింటం.. కొత్త వ్యవసాయ చట్టాలు రాత్రికి రాత్రి తెచ్చినవి
Read Moreశివాజీ గణేశన్ మాదిరిగానే రజనీకాంత్ ఓడిపోతారు: ఇళంగోవన్
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ పార్టీ మరికొద్ది రోజుల్లో ప్రజల్లోకి రానుంది. ఈ క్రమంలో తమిళనాడు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ సంచలన
Read MoreTMC ఎమ్యెల్యే పదవికి సువేందు అధికారి రాజీనామా
పశ్చిమబెంగాల్ లో రాజకీయాలు రోజురోజుకూ హీటెక్కుతున్నాయి. మమతాబెనర్జీపై ధిక్కారస్వరం వినిపించి ఆమె పార్టీకి పలువురు నేతలు ఇప్పటికే రాజీనామా చేశారు. వీరి
Read Moreకునాల్ కమ్రా, రచిత తనేజాలకు కోర్టు ధిక్కరణ నోటీసులు
సుప్రీం కోర్టును విమర్శిస్తూ ట్వీట్లు చేయడంపై కమెడియన్ కునాల్ కమ్రా, కార్టూనిస్ట్ రచిత తనేజాకు సుప్రీంకోర్టు.. కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది
Read Moreన్యూఇయర్ వేడుకలను నిషేధించిన కర్ణాటక ప్రభుత్వం
కర్ణాటకలో న్యూ ఇయర్ వేడుకలు, విందులపై ఆంక్షలు విధిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. క్లబ్బులు, పబ్బులు, రెస్టారెంట్లలో విందులు.. డ్యాన్స్
Read Moreరైతు నిరసనలకు మద్దతుగా 1,000 కి.మీ.లు సైకిల్ తొక్కిన అన్నదాత
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధానిలో రైతులు నిరసనలు చేస్తున్నారు. అన్నదాతల ఆందోళనలకు ప్రముఖ సెలబ్రిటీలు,
Read Moreఅన్నదాతల పోరాటానికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుంది
కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీ శివారులో రైతులు 23వ రోజు ఆందోళన చేస్తున్నారు. ఢిల్లీ-హర్యానా సరిహద్దులోని సింఘ్, టిక్రీ దగ్గర రైతులు బైఠా
Read Moreదేశాన్ని సూపర్ పవర్ గా మార్చాలని అనుకుంటున్నాం
భారతదేశాన్ని సూపర్ పవర్ గా మార్చాలని అనుకుంటున్నామని, ఇందులో శాస్త్రవేత్తలు ముఖ్యమైన పాత్ర పోషిస్తారన్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. ఢిల్లీలో
Read Moreఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ కు కరోనా పాజిటివ్
ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని సీఎం స్వయంగా శుక్రవారం ట్విట్టర్ ద్వారా తెలిపారు. కోవిడ్-19 పరీక్ష చేయించుక
Read Moreహత్రాస్ కేసు: బాధితురాలిది ముమ్మాటికీ హత్యాచారమే
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చార్జిషీట్ ఫైల్ చేసింది. దళిత యువతిపై అత్య
Read More












