దేశం

కొత్త వ్యవసాయ చట్టాలు రాత్రికి రాత్రే తీసుకరాలె

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు రాత్రికి రాత్రే ప్రవేశపెట్టినవి కాదని ప్రధాని మోడీ అన్నారు. మధ్యప్రదేశ్‌‌ రైతులతో వీడియ

Read More

సుప్రీంలో ఏపీ ప్రభుత్వానికి ఊరట

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌‌‌లో ‘రాజ్యాంగ విచ్ఛిన్నం’ జరిగిందా? లేదా? అనే అంశంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. రాజ్యాంగ వ

Read More

యువతుల వలలో చిక్కిన టెకీ: 16 లక్షలు స్వాహా

బెంగళూరు : హాయ్ అంటూ ఆన్ లైన్ లో పలకరిస్తారు. కాస్త టెమ్ట్ అయితే చాలు ఉన్నదంతా దోచేస్తారు. ఆన్ లైన్   డేటింగ్స్ తో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ఎంత చెబ

Read More

ఈ ఏడాది ఎలా గడిచిందో చెప్పండి: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఎలా గడిచిందనే దానిపై తమ అభిప్రాయాలు, ఆలోచనలను చెప్పాల్సిందిగా దేశ పౌరులను ప్రధాని మోడీ కోరారు. ఈ సంవత్సరం చివరి ఎడిషన్ ‘మన్ కీ బాత

Read More

ప్రజలు, రైతులను కేంద్రం పట్టించుకోవట్లేదు

చెన్నై: కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసనలు చేస్తున్న రైతలుకు డీఎంకే పార్టీ మద్దతు తెలిపింది. అన్నదాతలకు మద్దతుగా డీఎంకే నేతలు శుక్రవారం పూర్

Read More

చైనాతో నేపాల్ అప్రమత్తంగా ఉండాలి: రావత్

న్యూఢిల్లీ: చైనాతో జరిపే లావాదేవీల్లో నేపాల్ జాగ్రత్తగా ఉండాలని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ హెచ్చరించారు. ఇందుకు శ్రీలంకను చూసి నేర్చుకోవాలన

Read More

నిత్యానంద ‘కైలాస’కు వీసాలు.. ఆస్ట్రేలియా నుంచి ఫ్లయిట్స్!

వివాదాస్పద స్వామీజీ నిత్యానంద పరారీలో ఉన్నాడు. తనను తాను దేవుడిగా పిలుచుకునే నిత్యానంద.. కైలాస అనే హిందూ దేశాన్ని ఏర్పాటు చేశాడని ఆమధ్య వార్తలు వచ్చాయ

Read More

కేజ్రీవాల్ రైతులను మోసం చేయాలని చూస్తున్నారు

న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలకు సంబంధించిన కాపీలను చించడం ద్వారా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రైతులను అవమానించారని మాజీ కేంద్ర మంత్రి హర్‌‌సిమ్రత్ కౌర్ బ

Read More

కొత్త ఏడాదిలో మస్త్ జాబ్స్

లింక్డ్‌‌ఇన్ సర్వేలో వెల్లడి న్యూఢిల్లీ: కొత్త ఏడాదిలో ఉద్యోగాలు పెరుగుతాయని ఇండియన్ ప్రొఫెషనల్స్ ఆశాభావంతో ఉన్నారు. ప్రతి ఐదుగురిలో ఇద్దరు ప్రొఫెషనల్

Read More

బెంగాల్‌‌‌‌ ఎన్నికలపై బీజేపీ ఫోకస్‌‌‌‌

రేపు కేంద్ర హోంమంత్రి అమిత్‌‌‌‌‌‌‌‌ షా నేతృత్వంలో మీటింగ్‌ న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌–మే నెలల్లో బెంగాల్‌‌‌‌‌‌‌‌లో జరిగే అసెంబ్లీ ఎలక్షన్

Read More

సిటీని బ్లాక్‌ చేస్తే ఎట్ల? రైతులను ప్రశ్నించిన సుప్రీంకోర్టు

నిరసనలు తెలపొచ్చు కానీ.. సిటీని బ్లాక్‌ చేస్తే ఎట్ల? ఢిల్లీ బార్డర్‌‌లో ఆందోళన చేస్తున్న రైతులను ప్రశ్నించిన సుప్రీంకోర్టు మీ రైట్స్‌‌ కోసం ఇతరుల హక్క

Read More

వ్యవసాయ బిల్లుల కాపీలను చింపివేసిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గురువారం అసెంబ్లీలో వ్యవసాయ బిల్లుల కాపీలను చింపివేశారు. రైతులు ఇంకెన్ని త్యాగాలు చేయ

Read More

రైతుల నిరసనను అడ్డుకోలేం

రైతుల నిరసనను అడ్డుకోలేమని, వారికి నిరసన తెలిపే హక్కు ఉందని తెలిపింది సుప్రీం కోర్టు. కమిటీలో వ్యవసాయంపై అవగాహన ఉన్న స్వతంత్ర సభ్యులు ఉండాలంది. గురువా

Read More