దేశం

దేశంలో వేగంగా పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు

దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఈ సంఖ్య 470కిపైగా దాటిపోయింది. మహారాష్ట్రలో అత్యధికంగా కేసులు వస్తున్నాయి. నిన్న అక్కడ మరో రెండు కేసులు

Read More

ఫెర్టిలైజర్లకు ప్రొడక్షన్​ సబ్సిడీ

న్యూఢిల్లీ: ఫాస్ఫేటిక్​, పొటాషిక్​ ఫెర్టిలైజర్ల దేశీయ ప్రొడక్షన్​ పెంచేలా సబ్సిడీలు ఇవ్వాలని ప్రభుత్వం శనివారం నిర్ణయించింది. గ్లోబల్​గా ఆ ఫెర్టిలైజర్

Read More

స్వచ్ఛ ర్యాంకుల కోసం.. సర్వేయర్లకు రాచమర్యాదలు

టీఆర్ఎస్ సర్పంచుల నిర్వాకాలు ‘ క్లీన్ అండ్ గ్రీన్ ​విలేజ్’ ట్యాగ్ కోసం అగచాట్లు హైదరాబాద్​, వెలుగు: క్లీన్ అండ్ గ్రీన్ గ్రా

Read More

కాశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. నలుగురు టెర్రరిస్టుల హతం

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్​లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఎన్ కౌంటర్లలో నలుగురు టెర్రరిస్టులు హతమయ్యారు. పుల్వామా జిల్లా లో ఇద్దరు, షోపియాన్ జిల్లా

Read More

బీజేపీకి మోడీ విరాళం రూ.1000

న్యూడిల్లీ:  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీకి వెయ్యి రూపాయలు డొనేషన్​ఇచ్చారు. ఈమేరకు డొనేషన్​రసీదును ట్విట్టర్​లో షేర్​ చేస్తూ.. బ

Read More

పార్టీలో చేరిన 3 నెలలకే ఐదుగురు లీడర్ల రాజీనామా

పనాజీ: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఉవ్విళ్లూరుతున్న బెంగాల్​ సీఎం మమతా బెనర్జీ పార్టీ తృణమూల్​ కాంగ్రెస్​ (టీఎంసీ)కు గట్టి షాక్​ తగిలింది. మూడు నె

Read More

జనవరి 10 నుంచి హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లకు బూస్టర్ డోస్

జనవరి 3 నుంచి పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రారంభిస్తామన్నారు ప్రధాని నరేంద్ర మోడి.  జాతినుద్దేశించి ప్రసంగించిన మోడీ..ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వేగ

Read More

త్వరలో 12 నుంచి 18 ఏళ్ల వారికి వ్యాక్సిన్

దేశంలో 18 ఏళ్ల లోపు వారికి కూడా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. 12 నుంచి 18 ఏళ్ల మధ్య ఉన్నవారికి భారత్ బయోటెక్ తయారు చేసిన వ్యాక్సిన్ ఇచ్చేందుక

Read More

బీహార్ లో రాత్రి పూట కర్ఫ్యూ ఉండదు

పాట్నా: ఒమిక్రాన్ కేసుల వ్యాప్తి భయాందోళనలు సృష్టిస్తుంటే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాత్రం తేలిగ్గా తీసుకున్నారు. అంత ప్రమాదకర పరిస్థితి ప్రస్త

Read More

పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేస్తాం

పంజాబ్​లో 22 రైతులు సంఘాలు కలిసి కీలక నిర్ణయం తీసుకున్నాయి. అన్నీ ఏకమై కొత్త రాజకీయ వేదిక 'సంయుక్త సమాజ్​ మోర్చా'ను స్థాపించాయి. వచ్చే ఏడాది జ

Read More

దేశంలో 437 కు చేరిన ఒమిక్రాన్ కేసులు

దేశంలో ఒమిక్రాన్ ఉదృతి కొనసాగుతోంది. రోజు రోజుకు కేసులు  పెరుగుతున్నాయి. రాజస్థాన్ లో ఇవాళ  ఒక్కరోజే 21 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ర

Read More

జైపూర్ ఎయిర్ పోర్టులో రూ. 24 లక్షల గోల్డ్ సీజ్

రాజస్థాన్ లోని జైపూర్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. షార్జా నుండి వచ్చిన ఒక ప్రయాణికుడిని తనిఖీ చేయగా  5 బంగారం బిస్కెట్లను స్వాధ

Read More

ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన ఇందిరా శోభన్

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ  నాయకురాలు ఇందిరా శోభన్ శనివారం ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఆ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా

Read More