దేశం
విషమించిన తల్లి ఆరోగ్యం.. నళినికి నెల రోజుల పెరోల్
చెన్నై: రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితుల్లో ఒకరైన నళినీ శ్రీహరన్ కు పెరోల్ లభించింది. యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న నళినికి తమిళనాడు ప్రభుత్వం పెరోల్
Read Moreయూపీ ఎన్నికలు వాయిదా వేయండి
అలహాబాద్ : దేశంలో ఒమిక్రాన్ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రోజు రోజుకూ కేసులు ఎక్కువవుతుండటంపై అలహాబాద్ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింద
Read Moreవిజృంభిస్తున్న ఒమిక్రాన్.. 350 దాటిన కేసులు
ఢిల్లీ : కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోంది. తాజాగా ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 358కి చేరింది. ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో 100
Read More2 వారాలు ఆంక్షలు అమలు చేయాలని సూచన
జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలె 2 వారాలు ఆంక్షలు అమలు చేయాలని సూచన న్యూఢిల్ల
Read Moreఆవులు, బర్రెలపై జోకులు ఏంటి
వారణాసి: ఆవుల గురించి మాట్లాడితే దేశంలో కొంతమంది వ్యక్తులు అదో పాపంగా భావిస్తున్నారని, అయితే ఆవు తమకు అమ్మలాంటిదని, ఎంతో పవిత్రమైనదిగా గౌరవిస్తామని ప్
Read Moreబీహార్లో యువకుడి ఘాతుకం
న్యూఢిల్లీ: బీహార్ లో దారుణం జరిగింది. ఎనిమిదో క్లాస్ చదువుతున్నామెను ఓ యువకుడు సెకన్ల వ్యవధిలోనే 8 సార్లు కత్తితో పొడిచాడు. ఈ నెల 19న గోపాల్గంజ్ జిల
Read Moreఫోన్ దొంగిలించాడని... బోటుకు వేలాడిదీసి కొట్టారు
బెంగళూరు: సెల్ ఫోన్ దొంగిలించాడని ఓ మత్స్యకారుడిని తోటి మత్స్యకారులు బోటుకు తలకిందులుగా వేలాడదీసి కొట్టారు. ఈ నెల 15న మంగళూరు ఫిషింగ్ హార్బర్&z
Read Moreదళిత మహిళ వండితే తిననన్నరు
చంపావత్ (ఉత్తరాఖండ్): దళిత మహిళ వండిన ఫుడ్ తినడానికి అగ్రకులాలకు చెందిన స్టూడెంట్లు నిరాకరించడంతో ఆమెను విధుల నుంచి తొలగించారు. ఉత్తరాఖండ్
Read Moreఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ హ్యాక్ కాలేదు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా పిల్లల ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ హ్యాక్ కాలేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Read Moreకొనుగోలు సెంటర్లోకి భగీరథ నీళ్లు
రేగొండ, వెలుగు: జయశంకర్భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం చిన్నకోడేపాక ఐకేపీ కొనుగోలు సెంటర్లోకి కొందరు వ్యక్తులు భగీరథ నీళ్లను మళ్లించడంతో దాదాపు  
Read Moreతెలంగాణలో ఇవాళ ఒమిక్రాన్ కేసులు జీరో
దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది. ఇవాళ ఒక్క రోజులోనే పలు రాష్ట్రాల్లో భారీగా కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో కొత్త 33 కేసుల
Read Moreఒమిక్రాన్ కట్టడికి రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. అన్
Read Moreఒమిక్రాన్ ఎఫెక్ట్: హెల్త్ స్టాఫ్, మెడిసిన్ స్టాక్ పెంచుతున్నం
రోజుకు లక్ష కేసులు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యామన్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్. ఢిల్లీలో ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతుండడం, దేశ
Read More












