దేశం

సాగు చట్టాల్ని మళ్లీ తీసుకొస్తాం?

కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సాగు చట్టాలు మళ్లీ తీసుకొస్తామని చెప్పారు. మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని  అగ్రో వ

Read More

ఐదు రాష్ట్రాల ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ భయపెడుతున్న ఈ సమయంలో ఎన్నికల నిర్వహణ సాధ్యాసా

Read More

వ్యాపారి ఇంట్లో రైడింగ్.. అర్ధరాత్రి దాటిన డబ్బు లెక్కింపు

ఉత్తరప్రదేశ్‌లోని ఐటీ దాడుల్లో మొత్తం  రూ.177 కోట్లకుపైగా సీజ్ చేసినట్లు అధికారులు ప్రకటించారు. కాన్పూర్‌‌కు చెందిన పర్‌&zwnj

Read More

50 అడుగులు శాంతాక్లాజ్ సైకత శిల్పం

ఒడిశా : క్రిస్మస్ ను పురస్కరించుకుని ఒడిశా తీరంలో రూపొందించిన శాంతాక్లాజ్ సైతక శిల్పం అందరినీ ఆకట్టుకుంటోంది. సైతక శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఇసుకతో 50

Read More

జవహర్ నవోదయ స్కూల్లో కరోనా కలకలం

ముంబై : మహారాష్ట్రలో కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. వైరస్ కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా నిత్యం కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గతవారం న

Read More

ఒమిక్రాన్ ఎఫెక్ట్: పది రాష్ట్రాలకు సెంట్రల్ టీమ్స్

దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు, వ్యాక్సినేషన్ తక్కువగా జరిగిన రాష్ట్రాలపై

Read More

ఢిల్లీలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

ఢిల్లీలో చలి చంపేస్తోంది. ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్టానికి పడిపోవడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. చలిగాలులకు తోడు మంచు విపరీతంగా కురుస్తుండటంతో ఉదయం 9

Read More

కరోనా నిబంధనల ఉల్లంఘన: రెండ్రోజుల్లో కోటిన్నర ఫైన్లు

ఓ వైపు కరోనా కేసులు పెరుగుతున్నాయి.. మరోవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ముంచుకొస్తోంది. వైరస్ వ్యాప్తిని నియంత్రించలేకపోతే రోజూ లక్షల్లో కేసులు వచ్చే ప్

Read More

గాజు సీసాలో క్రిస్మస్ ట్రీ, శాంతాక్లాజ్

ఒడిశా : గాజు సీసాలో అద్భుతం సృష్టించాడు ఒడిశాకు చెందిన ఓ కళాకారుడు. కుర్దా జిల్లాకు చెందిన ఎల్ ఈశ్వర్ రావుకు మినియేచర్ కళాకృతులు తయారు చేయడం అంటే ఆసక్

Read More

కశ్మీర్‌‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు టెర్రరిస్టులు హతం

జమ్ము కశ్మీర్‌‌లోని సోపియన్ జిల్లా చౌగామ్‌లో ఈ రోజు (శనివారం) తెల్లవారుజామున భద్రతా బలగాలు, టెర్రరిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

Read More

మహారాష్ట్రలో ఆంక్షలు మరింత కఠినం

ముంబై : దేశంలో నమోదవుతున్న ఒమిక్రాన్ కేసుల్లో మహారాష్ట్ర టాప్ ప్లేస్ లో ఉంది. ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు అత్యధికంగా 108 కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే ము

Read More

దేశవ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు

దేశ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటాయి. చర్చిలన్నీ పండగ కళను సంతరించుకున్నాయి. భక్తులంతా అర్థరాత్రి నుంచే వేడుకల్లో పాల్గొంటున్నారు. కర్ణాటకలో

Read More

దేశంలో 400 దాటిన ఒమిక్రాన్ కేసులు

ఢిల్లీ : దేశంలో ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది. కరోనా కొత్త వేరియెంట్ బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ కేసు

Read More