దేశం
ఒమిక్రాన్ ఎఫెక్ట్: ఇవాళ్టి నుంచే నైట్ కర్ఫ్యూ అమలు
దేశంలో ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 16 రాష్ట్రాల్లో ఈ కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. గురువారం రాత్రి వరకు దాదాపు మూడు వందలకు
Read Moreఅతుక్కుని పుట్టిన కవలలు.. విద్యుత్ శాఖలో జాబ్ కొట్టిన్రు
వారిద్దరూ అమ్మ కడుపులో నుంచి అతుక్కుని పుట్టారు. 2003 జూన్ 14న పుట్టిన ఈ ఇద్దరూ ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో పుట్టారు. ఆ ఇద్దరికీ గుండె, కిడ్నీలు, చేతులు,
Read Moreతమిళనాడులో ఒక్కరోజే 33 ఒమిక్రాన్ కేసులు నమోదు
భారత్ లో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. తమిళనాడులో నూ ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇవాళ ఒక్క రోజే
Read Moreయాసంగిలో వరి వేయం..వద్దని రైతులకూ చెప్పాం
పారిశ్రామిక రంగంలో పరిస్థితి వేరు..వ్యవసాయ రంగంలో మాత్రం కష్టం రైతుదే అని అన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. ఢిల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించారు టీఆర్ఎస్ నా
Read Moreదేశంలో వేగంగా పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు
దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కర్ణాటకలో ఇవాళ (గురువారం) ఒక్క రోజే మరో 12 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్
Read Moreప్రియాంక పిల్లల ఇన్స్టా అకౌంట్స్ హ్యాక్ కాలేదు
కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ ఇద్దరు పిల్లల ఇన్స్టాగ్రాం ఖాతాలు హ్యాక్ కాలేదని అధికారిక వర్గాలు తెలిపాయి. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస
Read Moreపాజిటివ్ వచ్చిన ప్రతి ఐదుగురిలో ఒకరికి ఒమిక్రాన్
ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఒమిక్రాన్ కలకలం సృష్టిస్తోంది. మహారాష్ట్ర తర్వాత ఢిల్లీలో అత్యధికంగా ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. ఇందిరాగాంధీ ఇంటర్న
Read Moreకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను పాతరేద్దాం
హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను పాతరేయాలని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల అన్నారు. ఆరుగాలం పండించిన పంటను అమ్ముకోలేక కల్లాల్లో రైతు గుండెలు ఆగిపోత
Read Moreజిల్లా కోర్టులో బాంబు పేలుడు
పంజాబ్ లోని లుధియానా జిల్లా కోర్టులో బాంబు పేలుడు సంభవించింది. కోర్టు కాంప్లెక్స్ లో హఠాత్తుగా బాంబు పేలడంతో అక్కడున్న వారు పరుగులు తీశారు. ప్రజలు తీవ
Read Moreఅతి తెలివితో అడ్డంగా బుక్కయ్యాడు
యూపీ : పరీక్షల్లో పాసయ్యేందుకు కొందరు పగలురాత్రన్న తేడా లేకుండా కష్టపడుతుంటారు. మరికొందరు మాత్రం వక్రమార్గం ఎంచుకుంటారు. యూపీలో పోలీస్ సబ్ ఇన్స్ పెక్ట
Read Moreదేశంలో 60 శాతం మందికి పూర్తయిన వ్యాక్సినేషన్
న్యూఢిల్లీ: వ్యాక్సినేషన్ లో భారత్ కొత్త మైలురాయిని చేరుకుంది. దేశ జనాభాలో అర్హులైన 60 శాతం మంది జనాభాకు టీకా రెండు డోసులు ఇచ్చామని కేంద్ర ఆరోగ్య శాఖ
Read Moreనవోదయ స్కూల్లో కరోనా కలకలం
కోల్కతా : కరోనా వైరస్ మళ్లీ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా బెంగాల్ లో ఒకే స్కూల్లో 29 మంది
Read Moreకరోనా కట్టడిపై ప్రధాని మోడీ సమీక్ష
ఢిల్లీ : దేశంలో కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ బారిన పడిన వారి సంఖ్య ఇప్పటికే 230 దాటింది. ఈ క్రమంలో
Read More












