దేశం
కేంద్రమంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాలి
ప్రజా సమస్యలపై చర్చకు మోడీ సర్కార్ అవకాశం ఇవ్వడం లేదని మండిపడ్డారు కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ. ప్రతిపక్షాల గొంతును నొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్త
Read Moreబూస్టర్ డోసుకు అనుమతివ్వండి
ఒమిక్రాన్ వేరియంట్ ఉధృతి కొనసాగుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయిన వారికి బూస్టర్ డోసు ఇవ్వాలని కేంద్రాన్ని
Read More12మంది ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాల్సిందే
న్యూఢిల్లీ: 12మంది ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాల్సిందేనన్నారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్. కేంద్రమంత్రి అజయ్ కుమార్ మిశ్రా రాజీనామా చేయాలని డిమాండ్ చే
Read Moreలోక్ సభలో ఆధార్తో ఓటర్ ఐడీ అనుసంధానం బిల్లు
న్యూఢిల్లీ: ఆధార్ కార్డుతో ఓటర్ ఐడీ అనుసంధానం బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టింది కేంద్రం. విపక్షాల నిరసనల మధ్యే ఈ బిల్లుపై చర్చ జరిగింది. వ
Read Moreముంబై ఎయిర్ పోర్టులో భారీగా బంగారం స్వాధీనం
ముంబై ఎయిర్ పోర్టులో భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. కెన్యా నుంచి వస్తున్న ఓ ప్రయాణికురాలిని తనిఖీలు చేసిన అధికారులు ఆమె వద్ద నుంచి అక్రమంగా తరలి
Read Moreగుజరాత్లో కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్
గుజరాత్ తీరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. రూ.400కోట్ల విలువైన 77 కిలోల హెరాయిన్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇండియన్ కోస్ట్ గార్డ్, గుజరాత్ యా
Read Moreఢిల్లీలో 24కు చేరిన ఒమిక్రాన్ కేసులు
దేశ రాజధానిలో కొత్త వేరియెంట్ కరోనా కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా మరో ఇద్దరికీ ఒమిక్రాన్ సోకినట్లు ఢిల్లీ ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలుప
Read Moreపాండవుల వారసులట.. సోదరిని అత్తారింటికి పంపాలంటే..
ముళ్లకంపపై పడుకుని దొర్లుతారు బైతుల్: పాండవుల వారసులమని నమ్మే రజ్జడ్ తెగ ప్రజలు.. పెళ్లయిన తమ సోదరిని అత్తారింటికి పంపాలంటే..ముళ్లకంపపై పడుకున
Read MoreParliament Winter Session: కేంద్రమంత్రులతో ప్రధాని సమావేశం
ప్రధాని నరేంద్ర మోడీ సీనియర్ కేంద్రమంత్రులతో సమావేశం నిర్వహించారు. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్రమంత్రులు పియూష్ గోయల్, ప్రహ్లద్ జోషితో మోడీ
Read Moreశరవేగంగా విస్తరిస్తున్న ఒమిక్రాన్
కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ దేశంలో కలకలం సృష్టిస్తోంది. శరవేగంగా వ్యాపిస్తుండటంతో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. తాజాగా కర్నాటకల
Read Moreకర్నాటకలో మరో 5 ఒమిక్రాన్ కేసులు
బెంగళూరు: దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా, కర్నాటకలో మరో ఐదు కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో
Read MoreRohini court blast case: నిందితుడు ఆత్మహత్యాయత్నం
రోహిణి కోర్టు బాంబు పేలుడు కేసులో అరెస్ట్ అయిన సైంటిస్ట్ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఈ ఘటన కలకలం రేపింది. ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్న సైంటిస్
Read More27 గిగావాట్ల ఎనర్జీ ప్రాజెక్టులకు ఓకే
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 27 గిగావాట్ల ఎనర్జీ ప్రాజెక్టులకు నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ (ఎన్హెచ్&zw
Read More












