దేశం

ఈ ఏడాది నాకు నచ్చిన ఫోటో

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర తనకు నచ్చిన  అంశంపై తనదైన శైలిలో ట్విట్టర్లో  కామెంట్ చేస్తారు.   వీడియోలు పోస్ట్ చేస్తారు.  కొన

Read More

హర్యానాలోని ఓ గనిలో ప్రమాదం

హర్యానాలోని ఓ గనిలో ప్రమాదం జరిగింది. భివానీ జిల్లాలోని డడమ్ మైనింగ్ జోన్ లోని టోషామ్ బ్లాక్ లో మట్టిపెళ్లలు విరిగిపడ్డాయి. మైనింగ్ కోసం వెళ్లిన వాహనా

Read More

భారత కోస్ట్ గార్డ్ చీఫ్ గా  వీఎస్ పఠానియా 

న్యూఢిల్లీ: భారత  కోస్ట్ గార్డ్  చీఫ్ గా   వీఎస్ పఠానియా శనివారం  బాధ్యతలు స్వీకరించారు. 24వ చీఫ్ గా నియమితులైన   పఠానియా.. ఇ

Read More

బావిలో జారిపడిన చిరుత..ఎలా బయటపడిందంటే?

మహారాష్ట్ర నాసిక్ లో ఓ చిరుత పులి ఆహారం బావిలో పడిపోయింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు.. చిరుతపులిని రక్షించారు. తా

Read More

10 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ. 20వేల కోట్లు

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద రైతులకు 10వ విడత ఆర్థిక సాయం విడుదల చేసింది. 10 కోట్ల మంది రైతుల ఖాతాలో 20వేల కోట్ల రూపాయలను జమ చేశార

Read More

చెన్నైకి తప్పని వరద కష్టాలు

చెన్నైకి వరద కష్టాలు తప్పటం లేదు. రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి... ఇంకా చాలా   ప్రాంతాలు వరద  నీటిలోనే ఉన్నాయి. ఎక్కడ చూసినా నీర

Read More

ఢిల్లీని వదలని పొగమంచు

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో చలి తీవ్రత కొనసాగుతోంది. పొగమంచు భారీగా కురుస్తుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఉదయం 9 గంటలైనా మంచు తేరుకోవడం లేదు.

Read More

15 నుంచి 18 ఏళ్లలోపు వారికి వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం

ఢిల్లీ : దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో అప్రమత్తమైన సర్కారు పిల్లలకు సైతం టీకాలు ఇవ్వాలని నిర్ణయ

Read More

10 మంది మంత్రులు, 20 మంది ఎమ్మెల్యేలకు కరోనా

మహారాష్ట్ర లో 10 మంది మంత్రులు, 20 మంది ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ వచ్చిందని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తెలిపారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి

Read More

1,431కి చేరిన ఒమిక్రాన్ కేసులు

ఢిల్లీ:కరోనా కొత్త వేరియెంట్ శరవేగంగా విస్తరిస్తోంది. దేశంలో ఇప్పటి వరకు 1,431 మంది ఒమిక్రాన్ బారిన పడ్డారు. ఇప్పటి వరకు 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్

Read More

వైష్ణో దేవి టెంపుల్‌ తొక్కిసలాటపై హై లెవల్ ఎంక్వైరీకి ఆదేశం

వైష్ణో దేవి టెంపుల్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది జమ్ము కశ్మీర్ ప్రభుత్వం. మృతులకు

Read More

ఈ ఏడాది కూడా టారిఫ్​ల​ పెంపు?

న్యూఢిల్లీ: ఇటీవలే తమ టారిఫ్​లను/రీచార్జ్​ రేట్లను 20–25శాతం పెంచిన టెలికాం కంపెనీలు 5జీ సేవలను మొదలుపెట్టాక మరోసారి ధరలు పెంచే అవకాశాలు కనిపిస్

Read More

అసలు జైన్​ ఇంటిపై ఐటీ దాడులు

పన్ను ఎగవేత ఆరోపణలతో 40 ప్రాంతాల్లో సోదాలు సెంట్రల్ ఏజెన్సీలను కేంద్రం దుర్వినియోగం చేస్తోంది: ఎస్పీ న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్​లో అత్తరు వ్యా

Read More