దేశం

భారత క్షిపణి పరీక్ష విజయవంతం

భారత రక్షణ శాఖ మరో విజయం సాధించింది. షార్ట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి ‘ప్రళయ్’ ని ఇవాళ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కల

Read More

236కు చేరిన ఒమిక్రాన్ కేసులు

ఢిల్లీ : దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 236కు చేరింది. మహారాష్ట్ర, ఢిల్లీలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో కొత్తగా 65 మంది కొత్త వే

Read More

పడుకొని కోర్టుకు​ మాజీ డీజీపీ.. జడ్జి ఫైర్

చండీగఢ్/చెన్నై: వీడియో కాన్ఫరెన్స్​లో కేసు విచారణ జరుగుతోంది. నిందితుడు పంజాబ్ మాజీ డీజీపీ. విచారణ టైమ్​లో ఆయన దర్జాగా బెడ్ పై పడుకున్నడు. గమనించిన జడ

Read More

మైనర్ ను పెళ్లాడి గర్భవతి చేసిన వ్యక్తిపై కేసు

ముంబై : మైనర్​ను పెళ్లి చేసుకుని, గర్భవతిని చేసిన వ్యక్తిపై ముంబై పోలీసులు రేప్​ కేసు నమోదు చేశారు. మైనార్టీ తీరకుండానే పెళ్లి జరిపించిన తల్లి, అబ్బాయ

Read More

ఇమ్యూనిటీని సహజంగా పెంచుకుంటున్న భారతీయులు

న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్​ వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్న క్రమంలో వ్యాక్సిన్​ రెండు డోసులు తీసుకున్న వారికి బూస్టర్ డోసు అక్కర్లేదని నేషనల్ టెక్నికల

Read More

ప్రియాంకా గాంధీ పిల్లల ఇన్‌‌స్టా ఖాతాలు హ్యాక్‌‌

న్యూఢిల్లీ: తన పిల్లల ఇన్‌‌స్టాగ్రామ్‌‌ అకౌంట్లను హ్యాక్‌‌ చేశారంటూ కాంగ్రెస్‌‌ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక

Read More

అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు కొత్త టెన్షన్

అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి.  మాజీ సీఎం హరీశ్‌ రావత్ ఇవాళ చేసిన ట్వీట్స్‌

Read More

విదేశాల నుంచి వచ్చిన తొమ్మిది మందికి ఒమిక్రాన్

దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కేరళలో ఇవాళ (బుధవారం) ఒక్క రోజే తొమ్మిది మందికి ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చింది. &lsqu

Read More

ప్రముఖులతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్

స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కాబోతున్న నేపథ్యంలో నిర్వహిస్తున్న 'అజాదీ కా అమృత్ మహోత్సవ్' వేడుకల సందర్భంగా ఇవాళ జాతీయ కమిటీతో ప్రధా

Read More

ధాన్యం మొత్తం కొనాలని అడిగేందుకే ఢిల్లీలో ఉన్నాం

తెలంగాణ లో యాసంగి వరి ధాన్యం కొనుగోలు అంశం తెల్చకుండా రాష్ట్ర సీఎం కేసీఆర్ ను .. బీజేపీ నేతలతో కేంద్ర మంత్రులు తిట్టిస్తున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి

Read More

జమ్మూకాశ్మీర్ ఉగ్ర దాడిలో పోలీసు, పౌరుడు మృతి

శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పోలీసులు, పౌరులు లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. రెండు చోట్ల ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక వ్యక్

Read More

మధురైలో బిల్డింగ్ గోడ కూలి హెడ్ కానిస్టేబుల్ మృతి

తమిళనాడులోని మధురైలో ఓ బిల్డింగ్ గోడ కూలడంతో... ఓ పోలీస్  కానిస్టేబుల్ చనిపోయాడు. మధురైలోని నేల్ పెట్టై ప్రాంతంలో పురాతన భవంతి గోడ కూలింది. దీంతో

Read More

రెండు డోసులు వేసుకున్నోళ్లకే హోటల్స్, బస్సులు, ఆఫీసుల్లోకి ఎంట్రీ

దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ వ్యాప్తి ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తోంది. ఇప్పటికే దాదాపు 15 రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ కేసులు నమోదైన న

Read More