ఆంధ్రప్రదేశ్

జగన్​ పిచ్చి పీక్​ లో ఉంది

అమరావతి, వెలుగు:  ఆంధ్రాలో 3 రాజధానులు నిర్మిస్తామంటున్న సీఎం జగన్ పిచ్చి పీక్ స్టేజ్ కు చేరిందని మాజీ సీఎం చంద్రబాబు విమర్శించారు. విశాఖను రాజధానిగా

Read More

జేసీ దివాకర్‌రెడ్డికి స్టేషన్‌ బెయిల్‌

టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి పోలీసులు స్టేషన్‌ బెయిలిచ్చారు. దాదాపు 7 గంటల తర్వాత జేసీకి బెయిల్  లభించింది. పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంత

Read More

బీజేపీలో చేరిన సాధినేని యామిని

టీడీపీ మాజీ అధికార ప్రతినిధి సాధినేని యామినీ శర్మ ఇవాళ(శనివారం) బీజేపీలో చేరారు. ఆంధ్రప్రదేశ్ లోని  కడప జిల్లా పర్యటనకు వచ్చిన బీజేపీ సీనియర్‌ నేత, కే

Read More

కాల్వలోకి దూసుకెళ్లిన కారు..ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి

శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మందస మండలం కొత్తపల్లి సమీపంలో ఓ కారు అదుపు తప్పి పంట కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్

Read More

లోయలో పడిన తెలుగు విద్యార్థుల విహారయాత్ర బస్సు

కర్ణాటక: విద్యార్థుల విహారయాత్రలో విషాదం జరిగింది. అప్పటివరకు ఆడుతూపాడుతూ ఉన్న విద్యార్ధుల బస్సు ప్రమాదానికి గురయింది. అనంతపురం జిల్లా కదిరి ప్రభుత్వ

Read More

బస్సులన్నీ ఫుల్.. పండక్కి పోయేదెట్ల?

ఇప్పటికే ఫుల్ అయిన రైళ్లు, బస్సులు నెల ముందే రిజర్వేషన్లు అడ్డగోలుగా చార్జీలు పెంచిన ప్రైవేట్ ట్రావెల్స్ స్పెషల్ సర్వీసుల కోసం ప్రయాణికుల ఎదురుచూపులు

Read More

సీఎం జగన్ చేతిలో బోస్టన్ కమిటీ రిపోర్ట్.. ఇందులో ఏముంది..?

అమరావతి, వెలుగు:  ఆంధ్రా అభివృద్ధి, రాజధానులపై నియమించిన బోస్టన్ కమిటీ ఏపీ సీఎం జగన్ కు తుది నివేదిక ఇచ్చింది. రాష్ర్టాన్ని 6 రీజియన్లుగా విభజించి అభి

Read More

పేద ప్రజల కోసం YSR ఆరోగ్యశ్రీ

పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇందులో భాగంగా ఇవాళ పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరులో వైఎస్ఆర్ ఆర

Read More

ఐదెకరాల భూమి ఉందని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా

టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ చేసిన వ్యాఖ్యలపై మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ తిప్పికొట్టారు. టీడీపీ నేతలు అమరవాతిలో రాజధాని పేరుతో ఇన్ సైడ్

Read More

ఇవాళ శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు

తిరుమల తిరుపతి స్వామి వారికి ఏప్రిల్‌లో జరిగే విశేష ఆర్జిత సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) జనవరి 3న(శుక్రవారం) ఆన్‌లైన్‌లో విడుదల చేసింది

Read More

విజయవాడకు కృష్ణా బోర్డు

హైదరాబాద్‌, వెలుగు:  కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)ని విజయవాడకు తరలించేందుకు రంగం సిద్ధమైంది. ఈనెల 8న విజయవాడలో నిర్వహించే జనరల్‌ బాడీ మీటింగ

Read More

రాజధాని రగడ..గవర్నర్ కు వివరణిచ్చిన సీఎం జగన్

అమరావతి, వెలుగు: రాజధాని ప్రాంత రైతుల ఆందోళనల నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ గవర్నర్​ విశ్వభూషణ్ హరిచందన్​తో భేటీ అయ్యారు. గురువారం విజయవాడలోని రాజ్​ భవన్​కు

Read More

నేటి నుంచి అమరావతిలో సకలజనుల సమ్మె

అమరావతి, వెలుగు: రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ శుక్రవారం నుంచి సకల జనుల సమ్మె తలపెట్టినట్లు అమరావతి సాధన జేఏసీ ప్రకటించింది. 16 రోజులుగా ఉద్యమిస్తున

Read More